దుబాయ్లో వచ్చే నెల 6 నుంచి పోటీలు పాల్గొనేందుకు సుమారు రూ. లక్ష అవసరం దాతల కోసం ఎదురుచూపు ఇందూరు, జనవరి 19 : దుబాయ్లో ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ పుజైరా ఓపెన్ జీ2 ఇంటర్నేషనల్ తైక
ప్రతి నియోజకవర్గానికీ దళితబంధు మార్చి నెలాఖరులోగా అందజేసేందుకు చర్యలు సీఎం ఆదేశాలతో రంగంలోకి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులు అర్హుల గుర్తింపునకు పటిష్ట ఏర్పాట్ల
సీఎం కేసీఆర్ దార్శనికత..దక్షత కృష్ణ శిలల కమనీయతం..యాదాద్రి నిర్మాణం 2.5 లక్షల టన్నుల గురుజపల్లి కృష్ణశిల 4.30 ఎకరాల్లో ఆలయ నిర్మాణం గానుగ సున్నం, కారక్కాయ, బెల్లం మిశ్రమం యాలీ పిల్లర్ల సోయగం మకుటాయమానంగా సప్�
ఆర్టీసీ అభివృద్ధికి చర్యలు చైర్మన్, ఎండీ ప్రత్యేక దృష్టి ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్, మండపాల నిర్మాణానికి ప్రతిపాదన ఉమ్మడి జిల్లాలో స్థలాల పరిశీలన కసరత్తులో యంత్రాంగం ఆర్టీసీ అంటేనే నష్టాల బ
నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో చోరీలు ఎనిమిది బైక్లు, రెండు ఆటోలు స్వాధీనం ముగ్గురు నిందితులకు రిమాండ్ నిజామాబాద్ క్రైం, జనవరి 17: కొన్ని నెలలుగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వాహనాల దొంగతనానికి �
ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 398 మందికి కరోనా పాజిటివ్ నిజామాబాద్లో 318.. కామారెడ్డిలో 80 కేసులు నమోదు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు ఖలీల్వాడి/ విద్యానగర్, జనవరి 17: కొవిడ్ మహమ్మారి రోజురోజకూ విజృంభిస్తోం�
కరోనా వ్యాక్సినేషన్కు ఏడాది పూర్తి ఉమ్మడి జిల్లాలో జోరుగా పంపిణీ 15 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ నిజామాబాద్లో 19 లక్షల 56 వేల మందికి.. కామారెడ్డిలో 11 లక్షల 57 వేల మందికి టీకా ఉమ్మడి జిల్లాలో రెండు టీక�
పండ్ల తోటల పెంపకంపై విస్తృతంగా అవగాహన 40 శాతం రాయితీ అందిస్తున్న ప్రభుత్వం జిల్లాలో ఇప్పటికే 5,301 ఎకరాల్లో సాగు ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు ఆర్మూర్, జనవరి 17 : కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు వడ�
నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల బాధ్యులక�
నిజామాబాద్సిటీ, జనవరి 17 : హరితహారం, దళితబంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో
టీఆర్ఎస్ నాయకులు, రైతులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం మాక్లూర్, జనవరి 17 : కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని టీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మాక�
Crime news | జిల్లా కలెక్టరేట్లో ప్రజా వాణి సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించేందుకు వచ్చిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి యత్నించడం కలకలం రేపింది.
ఇందూరు, జనవరి 16: చేతి మణికట్టు వద్ద గాయంతో బాధపడుతున్న అంతర్జాతీ య ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్యను పలువురు పరామర్శించారు. భా రతదేశ ఫుట్బాల్ జట్టుకు ఎంపికైన సౌమ్య కేరళ క్యాం పులో ఉండగా చేతి మణ�
లింగంపేట, జనవరి 16 : మండలంలోని పర్మళ్ల గ్రామంలో పర్మళ్ల గ్రామ యూత్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి కబడ్డీ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఫైనల్లో నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం, రాంపల్లి జట్లు తలపడ్డాయి. రాం