చోరీకి గురైన ఉత్సవమూర్తులు మళ్లీ కందకుర్తి ఆలయానికి.. బియ్యం సంచుల్లో పెట్టి పంపిన అగంతకులు రెంజల్, జనవరి 30: కొన్నిరోజుల క్రితం చోరీకి గురైన మండలంలోని కందకుర్తిలో ఉన్న అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన రామాల
ఆర్మూర్/మాక్లూర్/కమ్మర్పల్లి/శక్కర్నగర్/ ధర్పల్లి/ ఇందల్వాయి, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఆయన
ఇంటింటి సర్వే విజయవంతం జిల్లాలో కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట! మొత్తం 2,40,117 కుటుంబాల సర్వే లక్షణాలు గుర్తించిన 48,882 మందికి హోం ఐసొలేషన్ కిట్ల అందజేత కామారెడ్డి, జనవరి 30: కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రా�
Bjp | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్కు భారీ షాక్ తగిలింది. జిల్లాలోని నందిపేటలో వాళ్లు పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట బీజేపీ ఎంపీటీసీతో పాటు, బీజేపీ నాయకత్వం మొత్తం టీఆర్ఎస్ పార్టీలో చ�
ప్రజలను కంటికి రెప్పలా రక్షించుకోవడమే ధ్యేయం ‘నమస్తే తెలంగాణ’తో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి నిజామాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రక్షణ సమితి
ఏర్గట్ల, జనవరి 27 : వసుంధర విజ్ఞాన వికాస మండలి పెద్దపల్లి వారు నిర్వహించిన ‘కరోనా కాలంలో చదువు’ అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీల్లో నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడ్పాకల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థ�
పలు మండలాల్లో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మోర్తాడ్, జనవరి27: సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి భరోసానిస్తుందని రైతుబంధు సమితి మండల కన్వీనర్ దేవన్న, సర్పంచ్ పర్సదేవన్న అన్నారు. గురువారం దోన్పా�
8 తులాల బంగారు నగలు, 27 తులాల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ నాగరాజు నిజామాబాద్ క్రైం, జనవరి 27 : పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ని
ప్రజలను కంటికి రెప్పలా రక్షించుకోవడమే ధ్యేయం కేసీఆర్ ఆశీస్సులతో కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగా.. ప్రజా ప్రతినిధులందరినీ కలుపుకొని కలిసికట్టుగా పనిచేస్తా.. టీఆర్ఎస్కు ఉద్యమ కాలం నుంచి నిజామాబాద్ �
ఏర్గట్ల, జనవరి 27 : వసుంధర విజ్ఞాన వికాస మండలి పెద్దపల్లి వారు నిర్వహించిన ‘కరోనా కాలంలో చదువు’ అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీల్లో నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడ్పాకల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థ�
నిజామాబాద్ సిటీ, జనవరి 27 : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రతిరోజూ భారీగా పసుపు పంటను రైతులు తీసుకువస్తున్నారు. ఇందులో పసుపు(ఫింగర్), పసుపు(బ్లాబ్) క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. గురువారం వెయ్య�