జిల్లా కేంద్రంతోపాటు బాన్సువాడలో శుక్రవారం ఉద యం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ధ్రువపత్రాలు లేని 168 ద్విచక్రవాహనాలు, 17 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
అందరూ ఐకమత్యంగా ఉంటే గ్రామాల్లో అభివృద్ధి సాధించుకోవచ్చని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని అన్నారు.
‘ఛత్రపతి శివాజీ గొప్ప మహానీయుడు.. అటువంటి మహానీయుడి గురించి మాటల్లో చెప్పలేం.. అటువంటి మహానుభావుడి విగ్రహం కొందరు రాత్రివేళ రహస్యంగా, కుట్రపూరితంగా పెట్టడం వల్లే బోధన్లో అలర్లు జరిగాయి. బోధన్లో ఛత్రపత
యాసంగి సీజన్లో వచ్చే ధాన్యాన్ని కొనే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేది లేదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని జీ-కన్వెన్షన్ ఫంక్షన్ హా ల్లో నిజామాబ�
కేంద్రంలోని మోదీ సర్కారు మెడలు వంచి వరి ధాన్యం మొత్తాన్ని కొనేలా టీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి ఉద్యమించాలని జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు.
ఒకరి నుంచి ఒకరికి సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి టీబీ(క్షయ). దీనిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. గతంలో ఈ వ్యాధి నివారణకు పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండేవి కావు.
నిజామాబాద్ జిల్లాలో ఆటో, క్యాబ్లలో ప్రయాణించే వారి రక్ష ణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో ఆటోలో ప్రయాణించిన వారిపై దాడు లు, హ త్యాయత్నాలు,
మరోమారు పరుగులు తీస్తున్న ఇంధన ధరలు వంటగ్యాస్పై ఒక్కసారిగా రూ.50 పెంచిన కేంద్రం రూ.వెయ్యి దాటడంతో మధ్యతరగతికి గుదిబండగా మారిన సిలిండర్ ‘సబ్కా వికాస్’ అంటూనే సంక్షోభం సృష్టిస్తున్నబీజేపీ సర్కార్ �
వంట నూనెల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధంతో ఈ ప్రభావం మరింత ఎక్కువైంది. 20 రోజుల వ్యవధిలోనే కిలో నూనె ప్యాకెట్కు రూ.70 పెరగడంతో పేద, మధ్య తరగ�
యువత తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి సర్కారు కొలువుల కోసం సిద్ధం కావాలి బాన్సువాడ, వర్నిలో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు బాన్సువాడలో ప్రభుత్వ కళాశాలల వార్షికోత్సవంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరె