ఒకరి నుంచి ఒకరికి సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి టీబీ(క్షయ). దీనిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. గతంలో ఈ వ్యాధి నివారణకు పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండేవి కావు.
నిజామాబాద్ జిల్లాలో ఆటో, క్యాబ్లలో ప్రయాణించే వారి రక్ష ణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో ఆటోలో ప్రయాణించిన వారిపై దాడు లు, హ త్యాయత్నాలు,
మరోమారు పరుగులు తీస్తున్న ఇంధన ధరలు వంటగ్యాస్పై ఒక్కసారిగా రూ.50 పెంచిన కేంద్రం రూ.వెయ్యి దాటడంతో మధ్యతరగతికి గుదిబండగా మారిన సిలిండర్ ‘సబ్కా వికాస్’ అంటూనే సంక్షోభం సృష్టిస్తున్నబీజేపీ సర్కార్ �
వంట నూనెల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధంతో ఈ ప్రభావం మరింత ఎక్కువైంది. 20 రోజుల వ్యవధిలోనే కిలో నూనె ప్యాకెట్కు రూ.70 పెరగడంతో పేద, మధ్య తరగ�
యువత తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి సర్కారు కొలువుల కోసం సిద్ధం కావాలి బాన్సువాడ, వర్నిలో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు బాన్సువాడలో ప్రభుత్వ కళాశాలల వార్షికోత్సవంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరె
తెలంగాణపై కేంద్రం కక్ష సాధించడం మానుకోవాలి యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయాలి ఈ నెల 26 నుంచి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తాం.. హిందుత్వాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ నాయకులు నిజామాబాద్ రూరల్
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విద్యానగర్,మార్చి 22 : సీఎం కేసీఆర్ ఆడ పిల్లల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. జిల్లాకేంద్రం�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచ కుండాత్మక మహాయాగానికి అర్చక బృందం శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం బాలాలయంలో అరణీమథనంతో అగ్ని ఆవాహనం చేసి, యాగం ప్రారం�
వాట్సాప్, ట్విట్టర్ పోస్టులపై అధికారుల అప్రమత్తం గ్రూపుల పోస్టింగ్లపైనా ప్రత్యేక నజర్ సమాచార సేకరణలో ఇంటలిజెన్స్ వర్గాలు రెచ్చగొట్టే పోస్టులు చేసినవారిపై కఠిన చర్యలు రంగంలోకి దిగిన ప్రత్యేక బృం
144 సెక్షన్ విధింపుతో బోసిపోయినవీధులు పోలీసు బలగాల కవాతు బోధన్, మార్చి 21: ఆదివారం తలెత్తిన విగ్రహ వివాదం తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతల నుంచి బోధన్ పట్టణం క్రమంగా కోలుకుంటున్నది. సోమవారం పట్టణంలో ఎలాంటి అవా�
రాష్ట్రంలో కొత్తగా భర్తీ చేయనున్న 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సీఎం కేసీఆర్ చొరవతో 95శాతం కొలువులు స్థానికులకే దక్కనున్నాయని, జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిం�