రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు,హౌసింగ్,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉచిత శిక్షణ అందివ్వనున�
మండలంలోని ఏ గ్రామంలో చూసినా కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీలు, హార్వేస్టర్ల చప్పుళ్లు.. ఏ దళిత కుటుంబం ఇంటి ముందు చూసినా పలు వాహనాల కంపెనీల ప్రతినిధులతోపాటు తాత్కాలిక షోరూంల ఏర్పాటుతో సందడి వాతావరణం నె
ప్రభుత్వ రంగ సంస్థలను దోచేస్తున్న కార్పొరేట్ గద్దల సేవలో తరిస్తున్న కేంద్ర ప్రభు త్వ పెద్దలు వ్యవసాయ రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జి ల్లా అధ్యక్ష
వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లను వెలువరించనున్న నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నా�
కేంద్రం వడ్లను కొనుగోలు చేయాలని.. ఇండ్లపై జెండాలను ఎగురవేసిన రైతులు, నాయకులు చందూర్/ శక్కర్నగర్/ రెంజల్, ఏప్రిల్ 7 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని రైతులు యాసంగిలో సాగుచేస్తున్న వడ్లను కొనుగోలు చేయాలని
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన కుటుంబానికి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్థిక చేయూత ఘటన నుంచి మృత్యుంజయుడిగా నిలిచిన రాఘవకు పరామర్శ నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 7: నిజామాబాద్ నగరానికి చెం�
నేడు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ ఉమ్మడి జిల్లాలో యూనిట్ల పంపిణీకి భారీ ఏర్పాట్లు రుద్రూర్ కార్యక్రమంలో హాజరవ్వనున్న స్పీకర్ పోచారం నిజామాబాద్లో పాల్గొననున్న ర
స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ నారాయణరెడ్డి, ఉ
మన రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన బండి సంజయ్, కిషన్రెడ్డి ఎక్కడ? తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కేంద్రం రాష్ట్ర ప్రజ�
వడ్లు కొనే వరకు కేంద్రాన్ని వదిలేది లేదు అన్నం పెట్టే రైతులకు సున్నం పెడుతున్న బీజేపీ పంజాబ్కో నీతి, తెలంగాణకు మరో నీతా? ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ఆర్మూర్�