ధాన్యం ఆరబోతలు లేని ఉప్లూర్ రోడ్లు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ రైతులు ప్రమాదాల నివారణకు ఊరుమ్మడి నిర్ణయం కమ్మర్పల్లి, అక్టోబర్ 26 : ఈ ఊరు.. ఆ ఊరు అని లే కుండా ఏ ఊరు చూసినా రోడ్ల మీద ధాన్యం అరబోతలు సర్వ సాధా�
రహదారులపైనే విచ్చలవిడిగా ధాన్యం ఏటా పదుల సంఖ్యలో ప్రమాదాలు ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోని అధికారులు బీర్కూర్, అక్టోబర్ 26 : పలు ప్రాంతాల్లో రోడ్లపై ప్రయాణించాలంటేనే వణుకు పుడుతున్నది. కారణం రోడ్లపై వ�
సమైక్య రాష్ట్రంలో అప్పులతో ఆగమాగమైన బతుకులు స్వరాష్ట్రంలో పెట్టుబడి సాయం, సాగు నీరు, ఉచిత కరెంట్ కేసీఆర్ చర్యలతో చిన్న,సన్నకారు రైతుల ఆదాయం రెట్టింపు ఏడాది పొడవునా రెండు పంటలతో కర్షకులకు చేతినిండా పన�
ఉమ్మడి జిల్లాలో దాడులు కంభాపూర్, కోకల్దాస్ తండాల్లో ఇండ్ల ఆవరణలో సాగు ముగ్గురిపై కేసు పిట్లం/ నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 26 : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కంభాపూర్ గ్రామంలో పోలీసులు గంజాయి మొక్క
జెన్కోలో 75.5217 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సీజన్ పూర్తయ్యే లోగా మరింత పెరిగే అవకాశం మెండోరా, అక్టోబర్ 26 : మండలంలోని ఎస్సారెస్పీ జెన్కో విద్యుత్ ఉత్పతి కేంద్రంలో సోమవారం రాత్రి విద్యుత్ ఉత్పత్త�
Srsp Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 14,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో రెండు వరద గేట్లతో 6,240 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లతో 2,500 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి �
క్రైం న్యూస్ | నిజామాబాద్ : జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. జక్రాన్ పల్లి మండలం మాడుగుల గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి కలెక్టరేట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహ
మద్దుల్ అటవీప్రాంతం గుండా ప్రయాణమంటేనే హడలెత్తుతున్న వాహనదారులు ధర్పల్లి, అక్టోబర్ 24 : మండలంలోనే మద్దుల్ అటవీ ప్రాంతం నుంచి ప్రయాణమంటేనే వాహనదారులు హడలెత్తుతున్నారు. ధర్పల్లి నుంచి ఇందల్వాయి మధ్య ఉ�
డీసీఎం, కారు ఢీ : ఒకరి మృతి నలుగురికి గాయాలు కారు టైరు పేలడంతో ప్రమాదం ఇందల్వాయి సమీపంలో ఘటన ఇందల్వాయి, అక్టోబర్ 24 : మండల పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఓ కారు, డీసీఎం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు నిజామాబాద్ జిల్లాలో 71, కామారెడ్డిలో 42 సెంటర్ల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో హాజరుకానున్న 27,588 మంది విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు �
గులాబీ పండుగ సందర్భంగా నేడు ప్లీనరీ హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగనున్న కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలంగాణ రాష్ట్ర సమితి కీలక ఉపన్యాసం చేయనున్న గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుక�
తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మత్యాగాలు చేసిన నేల స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్తో పాటు నడిచిన ప్రజలు ఎల్లవేళలా టీఆర్ఎస్ పార్టీకి సబ్బండ వర్ణాల వెన్నుదన్ను ఏకగ్రీవాలతో రాజకీయచైతన్యానికి నాంది పలికిన ఇందూరు
నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 23 : పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాలని అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఉన్న నిజామాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో డీప�
త్వరలోనే పట్టాలెక్కనున్న మరో వినూత్న పథకం సొంత జాగలో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం తొలి దశలో ఒక్కో సెగ్మెంట్కు వెయ్యి నుంచి 1200మంది ఎంపిక నిజామాబాద్, అక్టో