ఇందూరు(నిజామాబాద్) : జిల్లాలో మిస్టరీగా మారిన మహిళా హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. చిన్న
నవీపేట : మండలంలోని జన్నేపల్లి గెస్ట్హౌస్ లో శనివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావును నవీపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మువ్వ నాగేశ్వర్రావు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే అ�
ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్సియల్ పాఠశాలలు ప్రారంభించడం అభినందనీయంజలశక్తి మంత్రిత్వశాఖ అడిషనల్ కార్యదర్శి అశోక్ కుమార్ నిజామాబాద్ సిటీ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు విద్యపై అత్�
ఆర్మూర్ : కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆదాని, అంబాని లాంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని రైతు జేఏసీ నాయకులు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, రైతు సంఘ నాయకులు పల్లెపు వెంకటేశ్, దేవారాం, �
జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ ఇందూరు: దుర్గామాత నవరాత్రోత్సవాలను నిబంధనలకు మేరకు ఆనందంగా జరుపుకోవాలని జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ తెలిపారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు�
ప్రారంభానికి సిద్ధంగా మినీ తెలంగాణ భవన్ నిజామాబాద్ నగరం నడిబొడ్డున విశాలంగా నిర్మితం టీఆర్ఎస్ అంతర్గత సమావేశాలు, సమీక్షలకు చక్కని వేదిక రూ.60లక్షలతో కార్యాలయ భవన నిర్మాణం ఎకరం స్థలంలో 8,352 చదరపు అడుగు�
ముల్లంగి శివారులో దారుణ హత్యకు గురైన మహిళ మృతురాలు బొంకన్పల్లికి చెందిన రాణిగా గుర్తింపు తండ్రే హత్య చేశాడని కూతురు ఫిర్యాదు కొనసాగుతున్న పోలీసు విచారణ నందిపేట్, (మాక్లూర్): మాక్లూర్ మండలం ముల్లంగి
రూ.2.5 లక్షలతో దుర్గ దారుశిల్పం తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించిన భక్తుడు కమ్మర్పల్లి మండలం ఉప్లూర్లో ఆకట్టుకుంటున్న ఏడున్నర అడుగుల అమ్మవారి విగ్రహం అమ్మవారి దారు శిల్పం సీమచింత కలపతో తయారు చేయిం�
అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆర్మూర్ : ఆర్టీసీ కార్గో సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి సూచించారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో �
నిజామాబాద్ లీగల్ : ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి చేయడంతో పాటు నగదు దోపిడీ చేసిన ఉప్పు రమేశ్, సయ్యద్ అస్రఫ్ అలీలకు ఒక్కొక్కరికీ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్�
ఆకట్టుకుంటున్న దుర్గామాత..ఉప్లూర్లో రూ.2.50 లక్షలతో ప్రతిష్టించిన భక్తుడు కమ్మర్పల్లి : దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భవానిమాతల సందడి మొదలయ్యింది. జిల్లాలోని కమ్మర్పల్లి మండలం ఉప