ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆర్మూర్ : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై చేప పిల్లలు అందిస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆదివారం �
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 70,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఏఈఈ మాదవి తెలిపారు. ప్రాజెక్ట్ 13 వరద గేట్ల నుంచి 74,880 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు
క్రైం న్యూస్ | కరెంట్ షాక్తో ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం మహ్మద్ నగర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ హమీద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజాంసాగర్ నుంచి బోధన్ వరకు ఆకట్టుకునే సేద్య ధోరణి యాసంగి, వానకాలం.. సీజన్ ఏదైనా ఠంచన్గా పొలం పనులు పంట కాలానికి అనుగుణంగానే ముందుకు సాగుతున్న రైతులు ప్రణాళికాబద్ధమైన సాగుతో అనేక రకాల ఇబ్బందుల నుంచి
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆదేశంతో టీయూలో వివరాలను సేకరించిన ప్రత్యేక కమిటీ! మరోవైపు ఆరా తీస్తున్న ఇంటలిజెన్స్ వర్గాలు మంత్రికి విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదు డిచ్పల్లి, అక్టోబర్ 9 : తెలంగా
ఉదయం 10.10 గంటలకు ట్వీట్ చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నిర్ణయం ప్రకటించిన పురప్రముఖులు, వివిధ పార్టీలు బోధన్, అక్టోబర్ 9: బోధన్ రైల్వేమార్గంపై నిర్లక్ష్యం వీడనాడాలని, గతంలో బోధన్కు నడిచే రైళ్లను పునరు
అందరం కేసీఆర్ వెంట నిలిచిన వ్యక్తులమే.. టీచర్ల సమస్యలను ముఖ్యమంత్రి తండ్రిలా పరిష్కరిస్తున్నారు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పీఆర్టీయూ టీఎస్ సహకారం మరువలేనిది యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావ�
ఇందూరు(నిజామాబాద్) : జిల్లాలో మిస్టరీగా మారిన మహిళా హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. చిన్న
నవీపేట : మండలంలోని జన్నేపల్లి గెస్ట్హౌస్ లో శనివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావును నవీపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మువ్వ నాగేశ్వర్రావు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే అ�
ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్సియల్ పాఠశాలలు ప్రారంభించడం అభినందనీయంజలశక్తి మంత్రిత్వశాఖ అడిషనల్ కార్యదర్శి అశోక్ కుమార్ నిజామాబాద్ సిటీ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు విద్యపై అత్�
ఆర్మూర్ : కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆదాని, అంబాని లాంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని రైతు జేఏసీ నాయకులు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, రైతు సంఘ నాయకులు పల్లెపు వెంకటేశ్, దేవారాం, �
జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ ఇందూరు: దుర్గామాత నవరాత్రోత్సవాలను నిబంధనలకు మేరకు ఆనందంగా జరుపుకోవాలని జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ తెలిపారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు�
ప్రారంభానికి సిద్ధంగా మినీ తెలంగాణ భవన్ నిజామాబాద్ నగరం నడిబొడ్డున విశాలంగా నిర్మితం టీఆర్ఎస్ అంతర్గత సమావేశాలు, సమీక్షలకు చక్కని వేదిక రూ.60లక్షలతో కార్యాలయ భవన నిర్మాణం ఎకరం స్థలంలో 8,352 చదరపు అడుగు�