పిట్లం/బిచ్కుంద/తాడ్వాయి/విద్యానగర్, అక్టోబర్ 3 : పిట్లం మండలకేంద్రంతోపాటు చిన్నకొడప్గల్ గ్రామంలో మహిళలకు ఎంపీపీ కవితా విజయ్, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి బతుకమ్మ చీరలను ఆదివారం పంపిణీ చేశ�
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పీఆర్సీ వర్తింపు టీయూలో హర్షాతిరేకాలు 276 మంది సిబ్బందికి లబ్ధి సీఎంకు రుణపడి ఉంటామన్న ఉద్యోగులు డిచ్పల్లి, అక్టోబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగుల
మెండోరా, అక్టోబర్ 3: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వి
బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆర్మూర్/మాక్లూర్/ నందిపేట, అక్టోబర్ 3 : సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ ఆడపడుచుల పండుగకు పూర్వ వైభవం తీసుకువచ్చి విశ్వవ్యాప్తం చేసింది రాష్ట్ర ప్రభు
క్రైం న్యూస్ | ఆదివారం మధ్యాహ్నం నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి వంతెన వద్ద నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరిని స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు.
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి వేల్పూర్, అక్టోబర్ 2: రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని రాష్ట్ర మంత్రి వేము
చట్టాల అవగాహనే ధ్యేయం పాన్ ఇండియా అవగాహన, విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి నిజామాబాద్ లీగల్, అక్టోబర్ 2 : ప్రతి పౌరుడికీ న్యాయ విజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా పాన్
మంజీర, గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ముంపు గ్రామాలు మెల్లగా తేరుకుంటున్నాయి. వరద ధాటికి రెంజల్ మండలంలో కందకుర్తి-ధర్మాబాద్ ప్రధాన రహదారి ఇలా మిగిలింది. రెంజల్/బోధన్ రూర
మహిళా సంఘాలకు రుణాల పంపిణీ పంపిణీ లక్ష్యం రూ.831 కోట్లు ఇప్పటి వరకు 47 శాతం పూర్తి నిజామాబాద్ జిల్లాలో 21,817 స్వయం సహాయక సంఘాలు ఆర్థికాభివృద్ధిలో సెర్ప్ మహిళా సంఘాలు ప్రగతి సాధిస్తున్నాయి. సెర్ప్ సంఘాలకు బ్
Manjira River | ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి పెద్దమొత్తంలో వరద నీరు పోటెత్తడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం సాలూర వద్ద పురాతన వంతెనకు సమాంతరంగా మంజీరా నది
ఆర్మూర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ ముస్కు పద్మా వెంకట్రామ్రెడ్డి(45) చికిత్సపొందుతూ దవాఖానలో శుక్రవారం మృతి చెందారు.ఆర్మూర్ మండలంలోని మంథని గ్రామం నుం�
కామారెడ్డి జిల్లాకు తరలివస్తున్న జూట్ పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్ ఒప్పందం కలిసి వచ్చిన జాతీయ రహదారి.. రైల్వే మార్గంతో రవాణా సౌలభ్యం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు �
వర్మి కంపోస్టుతో నేలలో సారం పెరుగుదల పంటల ఆరోగ్యానికి దోహదం పురుగు మందు అవసరం తగ్గుదల నేలను సహజ పద్ధతిలో సారవంతం చేసేందుకు వానపాములు (ఎరలు) ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే వానపాములను రైతుమిత్రులుగా చెప్ప�