తగ్గని గోదావరి ఉధృతి నీటిలోనే మంజీర తీరం పంటలు ఖండ్గామ్ వద్ద ఉధృతంగా వరద హంగర్గాకు వీడని ముప్పు బోధన్/బోధన్ రూరల్/రెంజల్, సెప్టెంబరు 30: వర్షాలు తగ్గిపోయినప్పటికీ, మంజీరా నదిలో వరద ఉధృతి మాత్రం తగ్గ�
ఎమ్మెల్యే గణేష్ గుప్తా | నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రికల్ వాహనంలో తిరుగుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాల పెంపు ఒకేసారి 30శాతం వేతనాల పెంపుతో ప్రజాప్రతినిధుల్లో హర్షం నిజామాబాద్ జిల్లాలో మొత్తం 854 మందికి ప్రయోజనం బోధన్, సెప్టెంబర్ 29: స్థానిక సంస్థల ప్రజాప్రతిన�
ఎగువనుంచి మంజీరకు లక్ష క్యూసెక్కులు.. గోదావరి లోకి 4లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎస్సారెస్పీ చేరేసరికి 5లక్షల క్యూసెక్కులవుతున్న వరద వరద పరిస్థితిపై మంత్రి వేముల నిరంతర సమీక్ష వరద ఉధృతితో గోదావరి భీతిని గ
నాన్న జ్ఞాపకాల పచ్చనితోరణం సీఎం కేసీఆర్కు దుబ్బాకలో తెలుగు పాఠాలు చెప్పిన లక్ష్మీనరసింహశర్మ తండ్రి స్మృతిలో పుస్తకం రాసిన బాలశ్రీనివాసమూర్తి “జీవన హిందోళం”తో బాలశ్రీనివాసమూర్తి తన తండ్రి అవధానాలు �
సాహిత్య రంగంలో రాణిస్తున్న తడపాకల్ విద్యార్థులు ఏర్గట్ల, సెప్టెంబర్ 29: ఆడి పాడే వయస్సులో అద్భుతమైన కవితలు రాస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తివంతులవుతున్నారు నిజామాబాద్ జిల్లా ఏ�
వరద నీటిలో తెప్పలో గ్రామానికి వెళ్లిన జిల్లా అడిషనల్ కలెక్టర్ బోధన్ : మంజీర నదికి మూడు రోజులుగా వస్తున్న భారీ వరద, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఫలితంగా జలదిగ్బంధంలో ఉన్న హంగర్గా గ్రామాన్న�
సోమవారం రాత్రి కురిసిన వాన జిల్లాను వణికించింది. వర్షం ధాటికి జిల్లావ్యాప్తంగా పలు రోడ్లు కొట్టుకుపోగా, ఇండ్లు కూలాయి. అనేకచోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిర్వాసితులను అధికా�
మంజీర, గోదావరి నదులకు పోటెత్తుతున్న వరద ప్రమాదకర స్థాయికి చేరిన కందకుర్తి త్రివేణి సంగమం పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన యంత్రాంగం నిజామాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ని�
దెబ్బతిన్న పంటల వివరాలు సేకరిస్తున్నాం ఎస్సారెస్పీని పరిశీలించిన మంత్రి వేముల వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశం మెండోరా, సెప్టెంబర్ 28: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల�
బాధితుల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు : స్పీకర్ పోచారం ఎమ్మెల్యే షిండేతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు పరిశీలన నిజాంసాగర్, సెప్టెంబర్ 28: రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలత