ముల్లంగి శివారులో దారుణ హత్యకు గురైన మహిళ మృతురాలు బొంకన్పల్లికి చెందిన రాణిగా గుర్తింపు తండ్రే హత్య చేశాడని కూతురు ఫిర్యాదు కొనసాగుతున్న పోలీసు విచారణ నందిపేట్, (మాక్లూర్): మాక్లూర్ మండలం ముల్లంగి
రూ.2.5 లక్షలతో దుర్గ దారుశిల్పం తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించిన భక్తుడు కమ్మర్పల్లి మండలం ఉప్లూర్లో ఆకట్టుకుంటున్న ఏడున్నర అడుగుల అమ్మవారి విగ్రహం అమ్మవారి దారు శిల్పం సీమచింత కలపతో తయారు చేయిం�
అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆర్మూర్ : ఆర్టీసీ కార్గో సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి సూచించారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో �
నిజామాబాద్ లీగల్ : ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి చేయడంతో పాటు నగదు దోపిడీ చేసిన ఉప్పు రమేశ్, సయ్యద్ అస్రఫ్ అలీలకు ఒక్కొక్కరికీ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్�
ఆకట్టుకుంటున్న దుర్గామాత..ఉప్లూర్లో రూ.2.50 లక్షలతో ప్రతిష్టించిన భక్తుడు కమ్మర్పల్లి : దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భవానిమాతల సందడి మొదలయ్యింది. జిల్లాలోని కమ్మర్పల్లి మండలం ఉప
ఉమ్మడి జిల్లాలో దళితబంధు అమలుకు ఆధారం శాసనసభ వేదికగా అనుమానాలు నివృత్తి చేసిన సీఎం మార్చి నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 మందికి వచ్చే 5నెలల్లో 900 మందికి చేరనున్న దళితబంధు పథకం నిజామాబాద్లో 13.78 శాతం, కా
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపం స్వరాష్ట్రంలో పండుగకు పూర్వవైభవం తెలంగాణ ఆడబిడ్డలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ. సంబురాలు సమీపిస్తున్నాయంటే పక్షంరోజుల ముందునుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం �
హరితహారం ప్రేరణతో ముందడుగు లక్షలాది మొక్కలు నాటిన ఘనత ఆయన సొంతం ‘ గ్రీన్ జనార్దన్’గా జిల్లా వాసులకు సుపరిచితం ఆయన పేరు చెబితేనే పచ్చదనం గుర్తుకు వస్తుంది. మొక్కల పెంపకం.. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్�
గ్రామల్లో సంబురంగా బతకుకమ్మ చీరల పంపిణీ నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 5 : జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుత�
Crime news | జిల్లాలోని మాక్లుర్ మండలం ముల్లంగి గ్రామ శివారులో దారుణం వెలుగుచూసింది. పంట పొలాల్లో వివాహిత మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. సగానికి పైగా కాలిన మృతదేహం కనిపించడంతో కొంతమంది రైతులు పో
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో భోజన కార్యక్రమం పునఃప్రారంభం నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 4 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సేవా కార్యక్రమాలు ఆదర్శనీయ�