మంత్రి వేముల | ల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
స్పీకర్ పోచారం | రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, మంజీర తీరం వెంట ఉండే గ్రామాల వారు అప్రమ్తతంగా ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ | మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి అధిక వరద నీరు వస్తున్న నేపథ్యంలో డ్యాం దగ్గర�
జలదిగ్భందం | జిల్లాలోని సిరికొండ మండలం సబ్ స్టేషన్ను వరద నీరు చుట్టుముట్టింది. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో సబ్ స్టేషన్ లోకి భారీగా నీళ్లు చేరడంతో కరెంట్ సరఫరాను నిలిపివేశారు.
గ్యాస్ సిలిండర్ వాహనం | భీంగల్ మండలంలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న వాహనం గొనుగొప్పుల గ్రామం వద్ద గల ప్రధాన రహదారి మీద నుంచి వెళ్తున్న నీటి ప్రవాహంలో చిక్కుకుంది.
తుపాన్ సూచనతో అప్రమత్తమైనయంత్రాంగం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం అలుగు పారిన చెరువులు మరో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం రెడ్ జోన్లోకి ఉభయ జిల్లాలు నేడు విద్యాసంస్థలు, కార్యాలయాలకు �
యూనివర్సిటీల్లోఇష్టానుసారంగా వ్యవహరించొద్దు వీసీ, రిజిస్ట్రార్లకు ఉన్నత విద్యా శాఖ ఆదేశాలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ప్రభుత్వం ఆదేశించే వరకు ఖాళీలు భర్తీ చేయవద్దని జీవో జార
32 వరద గేట్ల ద్వారా మిగులు జలాల విడుదల మెండోరా, సెప్టెంబర్ 26 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి లక్షా 18వేల క్యూసెక్కుల వరద చేరుతున్నదని ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో న�
డిచ్పల్లి/ఇందల్వాయి/నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 26: టీఎస్ ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలను చేపట్టి తొలిసారి ఆదివారం జిల్లాకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు పార్టీ నాయకులు, కార్యకర్తల�
ఆటో షోకు విశేష స్పందన | జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో నిర్వహిస్తున్న నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షో మూడో రోజుకు చేరుకుంది. ఆదివారం కావడంతో సందర్శకులు ఉదయం నుంచే భారీగా తరలివస్తున్నారు. స్టా�
మంత్రి వేముల | మోర్తాడ్ మండలంలోని బీఎస్పీ పార్టీ నుంచి సునీల్ రెడ్డి అతడి ప్రధాన అనుచరులు సంగం అనిల్, ఎలాల ప్రకాష్ ఆదివారం హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
మెండోరా, సెప్టెంబర్ 25: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 1,18,000 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. 32 వరద గేట్లు ఎత్తి 99,840 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస�