పల్లె ప్రగతిలోఇప్పటికే ఊరూరా మెరుగైన పచ్చందాలు సామాజిక బాధ్యతగా మారుతున్న మొక్కలు నాటే కార్యక్రమం ఆకుపచ్చ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ నిరంతర కృషి హరిత నిధి ఏర్పాటుతో మొక్కల సంరక్షణకు సర్కారు శాశ్వత ఏర్
కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించా�
పోచారం భాస్కర్ రెడ్డి | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి అధ్యక్షతన బ్యాంకు మొండి బకాయిల రికవరీపై బ్యాంకు సీఈఓ, జనరల్ మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, అస�
సీఎం కేసీఆర్ నిర్ణయానికి ఉద్యోగుల మద్దతు పచ్చదన ఉద్యమంలో ప్రతిఒక్కరికీ భాగస్వామ్యం హరితహారానికి గ్రీన్ఫండ్తో శాశ్వతంగా రక్షణ చర్యలు నిధికి డబ్బులు జమ చేసేందుకు సై అంటున్న సబ్బండ వర్ణాలు త్వరలోనే �
రెండు కిడ్నీలు చెడిపోయి మంచానికే పరిమితమైన శ్రీనివాస్ కిడ్నీ మార్పిడికి రూ.14 లక్షలు అవసరం: వైద్యులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు ఖలీల్వాడి, అక్టోబర్ 2: అనారోగ్యం ఆ పేద కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసింది.
పిట్లం/బిచ్కుంద/తాడ్వాయి/విద్యానగర్, అక్టోబర్ 3 : పిట్లం మండలకేంద్రంతోపాటు చిన్నకొడప్గల్ గ్రామంలో మహిళలకు ఎంపీపీ కవితా విజయ్, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి బతుకమ్మ చీరలను ఆదివారం పంపిణీ చేశ�
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పీఆర్సీ వర్తింపు టీయూలో హర్షాతిరేకాలు 276 మంది సిబ్బందికి లబ్ధి సీఎంకు రుణపడి ఉంటామన్న ఉద్యోగులు డిచ్పల్లి, అక్టోబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగుల
మెండోరా, అక్టోబర్ 3: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వి
బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆర్మూర్/మాక్లూర్/ నందిపేట, అక్టోబర్ 3 : సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ ఆడపడుచుల పండుగకు పూర్వ వైభవం తీసుకువచ్చి విశ్వవ్యాప్తం చేసింది రాష్ట్ర ప్రభు
క్రైం న్యూస్ | ఆదివారం మధ్యాహ్నం నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి వంతెన వద్ద నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరిని స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు.
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి వేల్పూర్, అక్టోబర్ 2: రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని రాష్ట్ర మంత్రి వేము
చట్టాల అవగాహనే ధ్యేయం పాన్ ఇండియా అవగాహన, విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి నిజామాబాద్ లీగల్, అక్టోబర్ 2 : ప్రతి పౌరుడికీ న్యాయ విజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా పాన్