ఆర్టీసీ చైర్మన్ హోదాలో తొలిసారిగా.. స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసిన టీఆర్ఎస్ శ్రేణులు డిచ్పల్లి, సెప్టెంబర్ 25: ఆర్టీసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా జిల్లాకు ఆదివారం వస్తున్న బ
సర్కారు బడి పునరుద్ధరణకు సమకూరిన నిధులు ప్రభుత్వ నిధులకు తోడు దాతల విరాళం రూ.4.7కోట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, ఆశన్నగారి జీవన్రెడ్డి తండ్రి జ్ఞాపకార్థం సొంతంగా మరో కోటి విరాళంగా
రెండోరోజూ అలరించిన నమస్తే తెలంగాణ ఆటో షో పెద్ద సంఖ్యలోతరలివచ్చిన సందర్శకులు స్టాళ్లను పరిశీలించిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆటో ష�
జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి నిజామాబాద్ లీగల్ : కరోనా మహమ్మారితో మనుషులకు జీవితం విలువ తెలిసి ఆరోగ్యంగా జీవించే కళను నేర్చుకుంటున్నారని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
గణనీయంగా పెరుగుతున్న అడ్మిషన్లు నిజామాబాద్ జిల్లాలో 15 ప్రభుత్వ కళాశాలలు చదువుతున్న విద్యార్థులు 8,276 మంది ఈ ఏడాది ఇప్పటి వరకు ఫస్టియర్లో 4,400 మంది చేరిక గతంతో పోలిస్తే పెరిగిన సంఖ్య ఈ నెలాఖరు వరకు ప్రవేశా�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో మెగా మేళా నగరంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి మూడు రోజులపాటు నిర్వహణ ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తులన్నీ ఒకేవేదికపై.. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రద�
గవర్నర్, ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదుల వెల్లువ అడ్డగోలు దందాపై పాలక మండలి సభ్యులు సైతం ఆగ్రహం తప్పులు సరిదిద్దుకునేందుకు టీయూ పెద్దల మల్లగుల్లాలు ఆ ఇద్దరి వ్యవహారంతో మనస్తాపానికి గురవుతున్న ప్రొఫెస�
ఐదు ఐసీయూ బెడ్లు బీపీ, ఆక్సిజన్ లెవల్ పరీక్షించేందుకు మానిటర్ల ఏర్పాటు మంత్రి వేముల కృషికి జనం ఫిదా మోర్తాడ్ సీహెచ్సీలో రూ.54లక్షలతో ఆక్సిజన్ తయారీ, బాటలింగ్ యూనిట్ ఏర్పాటు మంత్రి వేముల ప్రశాంత్�
గ్రామస్తుల ఐక్యతతో దినదినాభివృద్ధి తడి,పొడి చెత్తపై కొత్త యాప్ ఇక్కడే.. పల్లెప్రగతిలో ముందంజ మండలంలోనే ఉత్తమ జీపీగా అవార్డు గ్రామాల్లో నిస్వార్థం పెరిగితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. స్వార్థంతో గ్ర
ఎస్సారెస్పీలోకి 70,580 క్యూసెక్కుల ఇన్ఫ్లో 20 వరద గేట్ల ద్వారా నీటివిడుదల నిజాంసాగర్లోకి 12,500 క్యూసెక్కులు రెండు గేట్లు ఎత్తి మిగులు జలాలు దిగువకు.. మెండోరా/నిజాంసాగర్, సెప్టెంబర్ 22: ఉమ్మడి జిల్లాలోని శ్రీ�
ఇటీవల వరదలకు సాలూరా వద్ద మంజీర పాత వంతెన ధ్వంసం పాత వంతెనకు సమాంతరంగా ఉన్న కొత్త వంతెనకు సైతం పగుళ్లు రెండు వంతెనలపైనుంచి వాహనాల రాకపోకలు నిషేధం ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రజలు, రైతులు మహారాష్ట్ర సర్