మంజీర, గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ముంపు గ్రామాలు మెల్లగా తేరుకుంటున్నాయి. వరద ధాటికి రెంజల్ మండలంలో కందకుర్తి-ధర్మాబాద్ ప్రధాన రహదారి ఇలా మిగిలింది. రెంజల్/బోధన్ రూర
మహిళా సంఘాలకు రుణాల పంపిణీ పంపిణీ లక్ష్యం రూ.831 కోట్లు ఇప్పటి వరకు 47 శాతం పూర్తి నిజామాబాద్ జిల్లాలో 21,817 స్వయం సహాయక సంఘాలు ఆర్థికాభివృద్ధిలో సెర్ప్ మహిళా సంఘాలు ప్రగతి సాధిస్తున్నాయి. సెర్ప్ సంఘాలకు బ్
Manjira River | ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి పెద్దమొత్తంలో వరద నీరు పోటెత్తడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం సాలూర వద్ద పురాతన వంతెనకు సమాంతరంగా మంజీరా నది
ఆర్మూర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ ముస్కు పద్మా వెంకట్రామ్రెడ్డి(45) చికిత్సపొందుతూ దవాఖానలో శుక్రవారం మృతి చెందారు.ఆర్మూర్ మండలంలోని మంథని గ్రామం నుం�
కామారెడ్డి జిల్లాకు తరలివస్తున్న జూట్ పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్ ఒప్పందం కలిసి వచ్చిన జాతీయ రహదారి.. రైల్వే మార్గంతో రవాణా సౌలభ్యం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు �
వర్మి కంపోస్టుతో నేలలో సారం పెరుగుదల పంటల ఆరోగ్యానికి దోహదం పురుగు మందు అవసరం తగ్గుదల నేలను సహజ పద్ధతిలో సారవంతం చేసేందుకు వానపాములు (ఎరలు) ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే వానపాములను రైతుమిత్రులుగా చెప్ప�
తగ్గని గోదావరి ఉధృతి నీటిలోనే మంజీర తీరం పంటలు ఖండ్గామ్ వద్ద ఉధృతంగా వరద హంగర్గాకు వీడని ముప్పు బోధన్/బోధన్ రూరల్/రెంజల్, సెప్టెంబరు 30: వర్షాలు తగ్గిపోయినప్పటికీ, మంజీరా నదిలో వరద ఉధృతి మాత్రం తగ్గ�
ఎమ్మెల్యే గణేష్ గుప్తా | నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రికల్ వాహనంలో తిరుగుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాల పెంపు ఒకేసారి 30శాతం వేతనాల పెంపుతో ప్రజాప్రతినిధుల్లో హర్షం నిజామాబాద్ జిల్లాలో మొత్తం 854 మందికి ప్రయోజనం బోధన్, సెప్టెంబర్ 29: స్థానిక సంస్థల ప్రజాప్రతిన�
ఎగువనుంచి మంజీరకు లక్ష క్యూసెక్కులు.. గోదావరి లోకి 4లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎస్సారెస్పీ చేరేసరికి 5లక్షల క్యూసెక్కులవుతున్న వరద వరద పరిస్థితిపై మంత్రి వేముల నిరంతర సమీక్ష వరద ఉధృతితో గోదావరి భీతిని గ
నాన్న జ్ఞాపకాల పచ్చనితోరణం సీఎం కేసీఆర్కు దుబ్బాకలో తెలుగు పాఠాలు చెప్పిన లక్ష్మీనరసింహశర్మ తండ్రి స్మృతిలో పుస్తకం రాసిన బాలశ్రీనివాసమూర్తి “జీవన హిందోళం”తో బాలశ్రీనివాసమూర్తి తన తండ్రి అవధానాలు �
సాహిత్య రంగంలో రాణిస్తున్న తడపాకల్ విద్యార్థులు ఏర్గట్ల, సెప్టెంబర్ 29: ఆడి పాడే వయస్సులో అద్భుతమైన కవితలు రాస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తివంతులవుతున్నారు నిజామాబాద్ జిల్లా ఏ�
వరద నీటిలో తెప్పలో గ్రామానికి వెళ్లిన జిల్లా అడిషనల్ కలెక్టర్ బోధన్ : మంజీర నదికి మూడు రోజులుగా వస్తున్న భారీ వరద, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఫలితంగా జలదిగ్బంధంలో ఉన్న హంగర్గా గ్రామాన్న�