కాలంతో పోటీపడి కేసుల్ని పరిష్కరించాలి హైకోర్టు జడ్జి కే లక్ష్మణ్ సూచన న్యాయవాదులకు రెండు రోజుల శిక్షణ ప్రారంభం నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 18 : ఉమ్మడి జిల్లా జ్యుడీషియల్ న్యాయ విచారణలో ఉన్న సివిల్�
ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్షితులై బీజేపీ ఎంపీటీసీ ఈర్మ గంగామణి టీఆర్ఎస్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గం లక్కోర గ్రామానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాకుజ్యూట్ పరిశ్రమ రూ. 303 కోట్లతో ఏర్పాటు సదాశివనగర్ మండలం లింగంపల్లి, జనగామ శివార్లలో 640 ఎకరాల భూమి గుర్తింపు ప్రత్యక్షంగా 3,600 మందికి ఉపాధి కంపెనీ ప్రతినిధులతో ఎంవోయూకుదుర్చుకున్న రాష్ట�
మద్యం దుకాణాల్లో 30శాతం రిజర్వేషన్లు గౌడ కులస్తులకు 15శాతం ప్రకటించిన ప్రభుత్వం దళితులకు 10శాతం, గిరిజనులకు 5శాతం కేటాయింపు ఉమ్మడి జిల్లాలో 130 వైన్ షాపులు త్వరలోనే ముగియనున్న 2019-21 మద్యం పాలసీ వచ్చే ఏడాది లైస�
మానసిక రోగిగా మారుతున్న వైనం అనుమానాలు, లైంగిక సంబంధాలతో పచ్చని కాపురాల్లో సెల్ చిచ్చు క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు మొబైల్కు బానిసవుతున్న యువత సెల్ ఫోన్తో అనేక అనర్థాలు వస్తున్నాయి. కొత్త పుంత�
ఆర్మూర్ : కరోనాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలకు మరింత చేరువగా కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆర్మూర్ జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పు�
స్పీకర్ పోచారం | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అయిదుగురు ఉపాధ్యాయులను శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు.
ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం బీసీ నేతకు తగిన గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్పంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సీనియర్ నేత సీఎంకు ఎమ్మెల్యే గోవర్ధన్ ధన్యవాదాలు నియోజకవర్గ
పోషకాహార లోపంతో రోగాలు వ్యాధుల బారినపశువులు పశుపోషణకు సమతుల్యమైన ఆహారం అవసరం ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 16: పశువుల పెంపకంలో పాడి రైతులు పోషణాపరమైన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మొక్కుబడిగా కాక
నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 15 : మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ట్రైనీ ఐఏఎస్ మకరంద్ సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఇంజినీర్స్ డేన�
భక్తులను ఆకట్టుకుంటున్న గణనాథులు మండపాల్లో భారీ సెట్టింగ్లు లైటింగ్ ఎఫెక్ట్స్తో కొత్త శోభ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వినాయక నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మండపాల్లో వివిధ రూపాల్లో ఏర్�
జీపీల్లోనూ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటుచేయాలి ప్రజాప్రతినిధులు సహకారం అందించాలి కలెక్టర్లతో వీసీలో మంత్రి దయాకర్రావు ఇంటింటి సర్వే చేపట్టాలి: సీఎస్ నిజామాబాద్ సిటీ/కామారెడ్డి టౌన్, సెప్టెంబర్