జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 19 : చట్టాలను చదవడంతో చట్టపరిజ్ఞానం పెంపొందుతుందని, ఆ విజ్ఞానం ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుందని ఉమ్మడి జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస�
18 ఏండ్లు నిండిన వారందరికీ టీకా 15 రోజుల్లో వందశాతం పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు నిజామాబాద్ జిల్లాలో గ్రామ, పట్టణ స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు ఇంటింటికీ తిరుగుతూ అవగాహనకల్పిస్తున్న ఆశవర్కర్లు ఖల�
వేగంగా నివాసాలు, వాణిజ్య భవనాల వివరాల సేకరణ క్షేత్రస్థాయి పరిశీలనతో పక్కాగా కొలతల నమోదు పలుచోట్ల బయటపడుతున్న అక్రమ నిర్మాణాలు నిర్మాణాల కొలతలతో మున్సిపాలిటీ రికార్డుల్లోచేర్పు నిజామాబాద్ నగరంలో 87.62 శ
కాలంతో పోటీపడి కేసుల్ని పరిష్కరించాలి హైకోర్టు జడ్జి కే లక్ష్మణ్ సూచన న్యాయవాదులకు రెండు రోజుల శిక్షణ ప్రారంభం నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 18 : ఉమ్మడి జిల్లా జ్యుడీషియల్ న్యాయ విచారణలో ఉన్న సివిల్�
ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్షితులై బీజేపీ ఎంపీటీసీ ఈర్మ గంగామణి టీఆర్ఎస్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గం లక్కోర గ్రామానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాకుజ్యూట్ పరిశ్రమ రూ. 303 కోట్లతో ఏర్పాటు సదాశివనగర్ మండలం లింగంపల్లి, జనగామ శివార్లలో 640 ఎకరాల భూమి గుర్తింపు ప్రత్యక్షంగా 3,600 మందికి ఉపాధి కంపెనీ ప్రతినిధులతో ఎంవోయూకుదుర్చుకున్న రాష్ట�
మద్యం దుకాణాల్లో 30శాతం రిజర్వేషన్లు గౌడ కులస్తులకు 15శాతం ప్రకటించిన ప్రభుత్వం దళితులకు 10శాతం, గిరిజనులకు 5శాతం కేటాయింపు ఉమ్మడి జిల్లాలో 130 వైన్ షాపులు త్వరలోనే ముగియనున్న 2019-21 మద్యం పాలసీ వచ్చే ఏడాది లైస�
మానసిక రోగిగా మారుతున్న వైనం అనుమానాలు, లైంగిక సంబంధాలతో పచ్చని కాపురాల్లో సెల్ చిచ్చు క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు మొబైల్కు బానిసవుతున్న యువత సెల్ ఫోన్తో అనేక అనర్థాలు వస్తున్నాయి. కొత్త పుంత�
ఆర్మూర్ : కరోనాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలకు మరింత చేరువగా కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆర్మూర్ జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పు�
స్పీకర్ పోచారం | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అయిదుగురు ఉపాధ్యాయులను శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు.