ఎస్సారెస్పీలోకి 70,580 క్యూసెక్కుల ఇన్ఫ్లో 20 వరద గేట్ల ద్వారా నీటివిడుదల నిజాంసాగర్లోకి 12,500 క్యూసెక్కులు రెండు గేట్లు ఎత్తి మిగులు జలాలు దిగువకు.. మెండోరా/నిజాంసాగర్, సెప్టెంబర్ 22: ఉమ్మడి జిల్లాలోని శ్రీ�
ఇటీవల వరదలకు సాలూరా వద్ద మంజీర పాత వంతెన ధ్వంసం పాత వంతెనకు సమాంతరంగా ఉన్న కొత్త వంతెనకు సైతం పగుళ్లు రెండు వంతెనలపైనుంచి వాహనాల రాకపోకలు నిషేధం ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రజలు, రైతులు మహారాష్ట్ర సర్
క్షతగాత్రుల పాలిట ప్రాణదాతలు ఆదర్శంగా నిలుస్తున్న స్నేహాలయ స్వచ్ఛందసంస్థ సభ్యులు వేల్పూర్, సెప్టెంబర్ 20: ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వారంతా వెంటనే స్పందిస్తారు. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యాల బ
అందుబాటులోకి టెలీమెడిసిన్ విధానం స్థానికంగానే ప్రత్యేక వైద్యనిపుణుల సేవలు పొందే అవకాశం ఆరు రోజుల పాటు అందుబాటులో ప్రత్యేక డాక్టర్లు జిల్లా దవాఖానలో ప్రారంభించిన కలెక్టర్ నారాయణరెడ్డి ఖలీల్వాడి, స
నిజాంసాగర్ మండలంలో లబ్ధిదారుల గుర్తింపు పైలట్ ప్రాజెక్టు ఎంపికతో మురుస్తున్న దళితలోకం.. వేగంగా అమల్లోకి పథకం.. వ్యాపారాలపై దృష్టి సారిస్తున్న లబ్ధిదారులు నిజాంసాగర్ మండలంలో దళితబంధు పథకంలో 1800 మంది ల�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 19 : జిల్లావ్యాప్తంగా నెలకొల్పిన వినాయక విగ్రహాలు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్నాయి. వినాయక శోభాయాత్ర, నిమజ్జనం ఆదివారం ప్రశాంతంగా కొనసాగింది. అంతకుము�
హైదరాబాద్లోని బస్ భవన్లో ఏర్పాట్లు తరలివెళ్లనున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు డిచ్పల్లి, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి
జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 19 : చట్టాలను చదవడంతో చట్టపరిజ్ఞానం పెంపొందుతుందని, ఆ విజ్ఞానం ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుందని ఉమ్మడి జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస�
18 ఏండ్లు నిండిన వారందరికీ టీకా 15 రోజుల్లో వందశాతం పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు నిజామాబాద్ జిల్లాలో గ్రామ, పట్టణ స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు ఇంటింటికీ తిరుగుతూ అవగాహనకల్పిస్తున్న ఆశవర్కర్లు ఖల�