స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాల పెంపు ఒకేసారి 30శాతం వేతనాల పెంపుతో ప్రజాప్రతినిధుల్లో హర్షం నిజామాబాద్ జిల్లాలో మొత్తం 854 మందికి ప్రయోజనం బోధన్, సెప్టెంబర్ 29: స్థానిక సంస్థల ప్రజాప్రతిన�
ఎగువనుంచి మంజీరకు లక్ష క్యూసెక్కులు.. గోదావరి లోకి 4లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎస్సారెస్పీ చేరేసరికి 5లక్షల క్యూసెక్కులవుతున్న వరద వరద పరిస్థితిపై మంత్రి వేముల నిరంతర సమీక్ష వరద ఉధృతితో గోదావరి భీతిని గ
నాన్న జ్ఞాపకాల పచ్చనితోరణం సీఎం కేసీఆర్కు దుబ్బాకలో తెలుగు పాఠాలు చెప్పిన లక్ష్మీనరసింహశర్మ తండ్రి స్మృతిలో పుస్తకం రాసిన బాలశ్రీనివాసమూర్తి “జీవన హిందోళం”తో బాలశ్రీనివాసమూర్తి తన తండ్రి అవధానాలు �
సాహిత్య రంగంలో రాణిస్తున్న తడపాకల్ విద్యార్థులు ఏర్గట్ల, సెప్టెంబర్ 29: ఆడి పాడే వయస్సులో అద్భుతమైన కవితలు రాస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తివంతులవుతున్నారు నిజామాబాద్ జిల్లా ఏ�
వరద నీటిలో తెప్పలో గ్రామానికి వెళ్లిన జిల్లా అడిషనల్ కలెక్టర్ బోధన్ : మంజీర నదికి మూడు రోజులుగా వస్తున్న భారీ వరద, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఫలితంగా జలదిగ్బంధంలో ఉన్న హంగర్గా గ్రామాన్న�
సోమవారం రాత్రి కురిసిన వాన జిల్లాను వణికించింది. వర్షం ధాటికి జిల్లావ్యాప్తంగా పలు రోడ్లు కొట్టుకుపోగా, ఇండ్లు కూలాయి. అనేకచోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిర్వాసితులను అధికా�
మంజీర, గోదావరి నదులకు పోటెత్తుతున్న వరద ప్రమాదకర స్థాయికి చేరిన కందకుర్తి త్రివేణి సంగమం పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన యంత్రాంగం నిజామాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ని�
దెబ్బతిన్న పంటల వివరాలు సేకరిస్తున్నాం ఎస్సారెస్పీని పరిశీలించిన మంత్రి వేముల వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశం మెండోరా, సెప్టెంబర్ 28: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల�
బాధితుల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు : స్పీకర్ పోచారం ఎమ్మెల్యే షిండేతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు పరిశీలన నిజాంసాగర్, సెప్టెంబర్ 28: రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలత
మంత్రి వేముల | ల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.