దేశానికే దిక్సూచిలా దళితబంధును అమలు చేయాలిఅత్యున్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్హాజరైన మంత్రి వేముల, ఎమ్మెల్యే షిండే, జడ్పీ చైర్పర్సన్ శోభ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్సర్వే కోసం గ్రామ, మండ�
జలకళతో పుష్కలంగా మత్స్య సంపదమత్స్యకార్మికులకు అదనపు ఉపాధి.. పెరిగిన ఆదాయంకమ్మర్పల్లి, సెప్టెంబర్ 13: భూగర్భ జలాలను పెంపొందించడంతోపాటు పంట భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెక�
నీటమునిగిన రెండు మోటర్లుపరిశీలించిన అధికారులునిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 13 : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా 21వ ప్యాకేజీ కింద సారంగాపూర్ వద్ద నిర్మిస్తున్న సర్జ్పూల్ పంపుహౌస్లోకి వరదనీరు �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 13 : జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్నది. జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడిగా వాకిటి చిన్న భోజన్�
ఇందూరు(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల
పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న మండలాలపై సమీక్ష దళిత కుటుంబాల దీనావస్థలు, సామాజిక పరిస్థితులపై చర్చ ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి నిజాంసాగర్ మండలం ఎంపిక హాజరుకానున్న ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు,
ఉమ్మడి జిల్లాలో 190 కేసులు నమోదు దవాఖానల్లో పెరిగిన రద్దీ అప్రమత్తమైన అధికార యంత్రాంగం జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే �
నిజామాబాద్లో లాండ్రీ, సెలూన్లకు 2137 విద్యుత్ మీటర్లు మంజూరు ఇప్పటికే 2041 మీటర్ల బిగింపు కామారెడ్డిలో 581 మంది దరఖాస్తు.. నిరంతరంగా దరఖాస్తుల ప్రక్రియ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కులవృత్తుల వార�
కొనసాగుతున్న గ్రామ కమిటీల ఎన్నిక ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, నాయకులు పిట్లం/ ఎల్లారెడ్డి/ నాగిరెడ్డిపేట్/ లింగంపేట్/ రామారెడ్డి/ నస్రుల్లాబాద్/బాన్సువాడ/తాడ్వాయి/నిజాంసాగర్, సెప్టెంబ�