24గంటలూ అందుబాటులో ఉండండి..అధికారులకు మంత్రి ప్రశాంత్రెడ్డి ఆదేశంవర్షాల నేపథ్యంలో హుటాహుటిన జిల్లాకు వేముల నిజామాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అతి భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా వరద�
సురక్షిత ప్రాంతాలకు తరలింపుబాధితులతో మాట్లాడిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 7 : నగర శివారులోని గూపన్పల్లి గ్రామం వద్ద నిండుగా ప్రవహిస్తున్న పూలాంగ్ వాగు ఒడ్డున నివాసము�
జిల్లాలో భారీ వర్షాలు మత్తడి దుంకిన చెరువులు, ఉప్పొంగిన వాగులు నీట మునిగిన పంటలు, పలుచోట్ల కూలిన ఇండ్లు వరద ప్రవాహంతో రాకపోకలకు ఇబ్బందులు భారీ వర్షాలతో జిల్లా తడిసి ముద్దయ్యింది. జిల్లావ్యాప్తంగా సోమవా�
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ | ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు.
స్పీకర్ పోచారం | అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగినట్లుగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని శాసనసభ స్పీకర్ పోచారం �
కరోనా భయం వీడి బడి బాట పడుతున్న విద్యార్థులు..ప్రత్యక్ష బోధనకు క్రమంగామొగ్గు చూపుతున్న తల్లిదండ్రులుప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తోన్న విద్యా శాఖ అధికారులుఇంటి వద్ద చదువులతో మానసిక ఇబ్బందులంటున
రూరల్ నియోజకవర్గంలో 10 చెక్డ్యాములు1,468 ఎకరాలకు సాగునీరుహర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు కోట్లు వెచ్చించి నిజామాబాద్ జిల్లాలో 32 చెక్డ్యాముల నిర్మాణం గత ప్రభుత్వాలు దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ
కామారెడ్డి జిల్లాలో 65,260 ఎకరాల్లో సాగుపచ్చిబుట్ట విక్రయంతో లాభాలుస్వీట్కార్న్ సైతం పండిస్తున్న రైతులురాళ్ల భూములు కావడంతో ఇతర పంటల సాగుకు దూరం సదాశివనగర్, సెప్టెంబర్ 5: తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభా�
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్మానించారు. �
నిరాటంకంగా కొనసాగుతున్న ఉచితవిద్యుత్ పథకం నిజామాబాద్ జిల్లాలో 43,569 కుటుంబాలకు మేలు 29,442 దళిత, 12,127 గిరిజన కుటుంబాలకు లబ్ధి 101 యూనిట్ల వరకు కరెంట్ బిల్లులను మాఫీ చేస్తున్న సర్కారు అవగాహన లేక పథకానికి దూరంగా
అలుగుపారిన రామడుగుగోదావరికి భారీ ఇన్ఫ్లో.. ఎస్సారెస్పీ12 గేట్ల ఎత్తివేత వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం కురిసిన వర్షాలకు పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ధర్పల్లి మండలంలోని రామ�