Srsp Project | ఎగువన ఉన్న మహారాష్ట్రతోపాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని గోదావరి పరిసర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఇన్ఫ్లో తగ్గిందని ఏఈఈ వంశీ తెలిపారు.
పౌరుల మధ్య పట్టు విడుపులుంటేనే ప్రగతి వైపు పయనం జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి ఉమ్మడి జిల్లాలో జాతీయ లోక్ అదాలత్లో 1025 కేసుల పరిష్కారం నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 11: పౌరుల వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదల పైన
పలువురు బాధిత కుటుంబాలను కలిసిన ఎమ్మెల్సీ కవిత ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్, మాజీ ఎంపీపీ భూమారెడ్డి కుటుంబాలకు ఓదార్పు వారికి టీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా నిజామాబాద్, సెప్టెంబర్ 11: పలు బాధిత కుటుంబ�
కబ్జా కోరల నుంచి దేవాదాయ భూములు విముక్తం ఉమ్మడి జిల్లాలో తాజాగా స్వాధీనంలోకి 223.21 ఎకరాలు రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిన ఉమ్మడి జిల్లా అత్యధికంగా నీలా రామాలయ పరిధిలో 74 ఎకరాలు ఉభయ జిల్లాల్లో 1,358 ఆలయాల పర�
సంక్షేమం, సమగ్రాభివృద్ధి దిశగా అడుగులుపల్లెప్రగతితో మారుతున్న గ్రామాల రూపురేఖలుఅణగారిన వర్గాలకు అండగా సీఎం కేసీఆర్కులవృత్తులకు భరోసా.. రైతులకు బాసట..దళితబంధుతో పేద కుటుంబాల్లో పండుగ వెలుగు సంక్షేమ ప�
వరద తాకిడికి కొట్టుకుపోయిన సాలూరా వంతెనతెలంగాణ – మహారాష్ట్ర మధ్య స్తంభించిన రాకపోకలునిజాం హయాంలో నిర్మించిన వందేండ్ల వంతెన ధ్వంసంప్రమాదకరంగా మారిన కొత్త బ్రిడ్జిఇటీవలే వంతెన దుస్థితిపై హెచ్చరించి�
ఇద్దరుకూతుళ్లతో కలిసి చెరువులోకి దూకేందుకు సిద్ధమైన మహిళసకాలంలో వెళ్లి ఆత్మహత్యను నివారించిన పోలీసులు ఇందూరు, సెప్టెంబర్ 9 : చెరువులో ఆత్మహత్యకు యత్నించిన తల్లీకూతుళ్లను ఆరో టౌన్కు చెందిన పోలీసులు క
పిట్లం/ నిజాంసాగర్/మద్నూర్/ సదాశివనగర్/ సదాశివనగర్ రూరల్/బాన్సువాడ/ బీర్కూర్, సెప్టెంబర్ 9: జిల్లాలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను గురువారం ఎన్నుకున్నారు. పిట్లం మండలం మద్దెలచెరువు ట�
అంతర్రాష్ట్ర వంతెన మీది నుంచి ఎగిరి దుంకిన భారీ ప్రవాహంకందకుర్తి వద్ద ఉగ్రరూపిణిగా గోదావరిమంజీర జలాల సంగమంతో రికార్డుస్థాయిలో వరదనదీ పరీవాహక ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన జలాలుఇంతటి వరద ఉధృతి ఏడేండ్లలో
నగరంలో మొదలైన వినాయక చవితి సందడివిగ్రహాల కొనుగోళ్లలో యువత నిమగ్నంఇందూరు, సెప్టెంబర్ 8: వినాయక చవితి ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. గణపతి విగ్రహాల కొనుగోళ్లలో ప్రధానం యువత నిమగ్నమయ్యారు. గ