ఇందూరు(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల
పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న మండలాలపై సమీక్ష దళిత కుటుంబాల దీనావస్థలు, సామాజిక పరిస్థితులపై చర్చ ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి నిజాంసాగర్ మండలం ఎంపిక హాజరుకానున్న ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు,
ఉమ్మడి జిల్లాలో 190 కేసులు నమోదు దవాఖానల్లో పెరిగిన రద్దీ అప్రమత్తమైన అధికార యంత్రాంగం జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే �
నిజామాబాద్లో లాండ్రీ, సెలూన్లకు 2137 విద్యుత్ మీటర్లు మంజూరు ఇప్పటికే 2041 మీటర్ల బిగింపు కామారెడ్డిలో 581 మంది దరఖాస్తు.. నిరంతరంగా దరఖాస్తుల ప్రక్రియ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కులవృత్తుల వార�
కొనసాగుతున్న గ్రామ కమిటీల ఎన్నిక ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, నాయకులు పిట్లం/ ఎల్లారెడ్డి/ నాగిరెడ్డిపేట్/ లింగంపేట్/ రామారెడ్డి/ నస్రుల్లాబాద్/బాన్సువాడ/తాడ్వాయి/నిజాంసాగర్, సెప్టెంబ�
Srsp Project | ఎగువన ఉన్న మహారాష్ట్రతోపాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని గోదావరి పరిసర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఇన్ఫ్లో తగ్గిందని ఏఈఈ వంశీ తెలిపారు.