ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం బీసీ నేతకు తగిన గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్పంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సీనియర్ నేత సీఎంకు ఎమ్మెల్యే గోవర్ధన్ ధన్యవాదాలు నియోజకవర్గ
పోషకాహార లోపంతో రోగాలు వ్యాధుల బారినపశువులు పశుపోషణకు సమతుల్యమైన ఆహారం అవసరం ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 16: పశువుల పెంపకంలో పాడి రైతులు పోషణాపరమైన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మొక్కుబడిగా కాక
నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 15 : మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ట్రైనీ ఐఏఎస్ మకరంద్ సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఇంజినీర్స్ డేన�
భక్తులను ఆకట్టుకుంటున్న గణనాథులు మండపాల్లో భారీ సెట్టింగ్లు లైటింగ్ ఎఫెక్ట్స్తో కొత్త శోభ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వినాయక నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మండపాల్లో వివిధ రూపాల్లో ఏర్�
జీపీల్లోనూ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటుచేయాలి ప్రజాప్రతినిధులు సహకారం అందించాలి కలెక్టర్లతో వీసీలో మంత్రి దయాకర్రావు ఇంటింటి సర్వే చేపట్టాలి: సీఎస్ నిజామాబాద్ సిటీ/కామారెడ్డి టౌన్, సెప్టెంబర్
దళితులకు చెందిన భూములను కబ్జా చేసిన బీజేపీ నేత ఏనుగు రవీందర్రెడ్డి రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించాలి ఎర్రాపహాడ్లోని ఆక్రమిత భూములను తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలి తాడ్వాయి తహసీల్దార్క�
స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరు నిజామాబాద్ జిల్లాకు 203.42 కోట్లతో రుణ ప్రణాళిక నాలుగు వేలమందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం ఇప్పటివరకు 2,932 మంది అర్హుల గుర్తింపు హర్షం వ్యక్తంచేస్తున్న మహిళలు స్వయంసహాయక సంఘాల
కోటగిరి : గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో పురుగుల మందు కలపడంతో చేపలు చనిపోయిన సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సోంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సోంపూర్ గ్రామ పంచాయతీ పరిధి రాంగంగానగర్లో నివా�
టీఆర్ఎస్ గ్రామ కమిటీలకు ప్రజాప్రతినిధులు, నాయకుల సూచన టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది. పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ �
గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటు దాదాపుగా పూర్తి పల్లెకూ, ప్రతి వాడకూ బాధ్యులను నియమించిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకంచేపట్టనున్న అధినేత కేసీఆర్ మొదలైన టీఆర్ఎస్ మండల కమిటీల నియామక ప్రక్రియ కార్య
ఎస్సారెస్పీకి ఎగువనుంచి 23,694 క్యూసెక్కుల రాక ఆరు గేట్ల ద్వారా దిగువకు వరదనీరు విడుదల మెండోరా, సెప్టెంబర్ 14: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 23,694 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోందని ప్రాజెక్�
సినిమాల్లో రాణిస్తున్న లోరా మాడిసన్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి సినీరంగంలోకి.. పలు చిత్రాల్లో ముఖ్యపాత్ర ఇందూరు, సెప్టెంబర్ 13: నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్లో నివాసముండే రాజమణి, ప్రకాశ్ దంపతుల కూతురు �
పంటల వివరాలను సేకరిస్తున్న అధికారులు 20వ తేదీ వరకు గడువు దిగుబడులు, కొనుగోళ్లపై అంచనా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఏఈవోలు ఆర్మూర్, సెప్టెంబర్ 14: పంటల వివరాలను పక్కాగా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయిం�