తుపాన్ సూచనతో అప్రమత్తమైనయంత్రాంగం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం అలుగు పారిన చెరువులు మరో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం రెడ్ జోన్లోకి ఉభయ జిల్లాలు నేడు విద్యాసంస్థలు, కార్యాలయాలకు �
యూనివర్సిటీల్లోఇష్టానుసారంగా వ్యవహరించొద్దు వీసీ, రిజిస్ట్రార్లకు ఉన్నత విద్యా శాఖ ఆదేశాలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ప్రభుత్వం ఆదేశించే వరకు ఖాళీలు భర్తీ చేయవద్దని జీవో జార
32 వరద గేట్ల ద్వారా మిగులు జలాల విడుదల మెండోరా, సెప్టెంబర్ 26 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి లక్షా 18వేల క్యూసెక్కుల వరద చేరుతున్నదని ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో న�
డిచ్పల్లి/ఇందల్వాయి/నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 26: టీఎస్ ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలను చేపట్టి తొలిసారి ఆదివారం జిల్లాకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు పార్టీ నాయకులు, కార్యకర్తల�
ఆటో షోకు విశేష స్పందన | జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో నిర్వహిస్తున్న నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షో మూడో రోజుకు చేరుకుంది. ఆదివారం కావడంతో సందర్శకులు ఉదయం నుంచే భారీగా తరలివస్తున్నారు. స్టా�
మంత్రి వేముల | మోర్తాడ్ మండలంలోని బీఎస్పీ పార్టీ నుంచి సునీల్ రెడ్డి అతడి ప్రధాన అనుచరులు సంగం అనిల్, ఎలాల ప్రకాష్ ఆదివారం హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
మెండోరా, సెప్టెంబర్ 25: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 1,18,000 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. 32 వరద గేట్లు ఎత్తి 99,840 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస�
ఆర్టీసీ చైర్మన్ హోదాలో తొలిసారిగా.. స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసిన టీఆర్ఎస్ శ్రేణులు డిచ్పల్లి, సెప్టెంబర్ 25: ఆర్టీసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా జిల్లాకు ఆదివారం వస్తున్న బ
సర్కారు బడి పునరుద్ధరణకు సమకూరిన నిధులు ప్రభుత్వ నిధులకు తోడు దాతల విరాళం రూ.4.7కోట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, ఆశన్నగారి జీవన్రెడ్డి తండ్రి జ్ఞాపకార్థం సొంతంగా మరో కోటి విరాళంగా
రెండోరోజూ అలరించిన నమస్తే తెలంగాణ ఆటో షో పెద్ద సంఖ్యలోతరలివచ్చిన సందర్శకులు స్టాళ్లను పరిశీలించిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆటో ష�
జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి నిజామాబాద్ లీగల్ : కరోనా మహమ్మారితో మనుషులకు జీవితం విలువ తెలిసి ఆరోగ్యంగా జీవించే కళను నేర్చుకుంటున్నారని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ