సోమవారం రాత్రి కురిసిన వాన జిల్లాను వణికించింది. వర్షం ధాటికి జిల్లావ్యాప్తంగా పలు రోడ్లు కొట్టుకుపోగా, ఇండ్లు కూలాయి. అనేకచోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిర్వాసితులను అధికా�
మంజీర, గోదావరి నదులకు పోటెత్తుతున్న వరద ప్రమాదకర స్థాయికి చేరిన కందకుర్తి త్రివేణి సంగమం పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన యంత్రాంగం నిజామాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ని�
దెబ్బతిన్న పంటల వివరాలు సేకరిస్తున్నాం ఎస్సారెస్పీని పరిశీలించిన మంత్రి వేముల వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశం మెండోరా, సెప్టెంబర్ 28: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల�
బాధితుల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు : స్పీకర్ పోచారం ఎమ్మెల్యే షిండేతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు పరిశీలన నిజాంసాగర్, సెప్టెంబర్ 28: రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలత
మంత్రి వేముల | ల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
స్పీకర్ పోచారం | రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, మంజీర తీరం వెంట ఉండే గ్రామాల వారు అప్రమ్తతంగా ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ | మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి అధిక వరద నీరు వస్తున్న నేపథ్యంలో డ్యాం దగ్గర�
జలదిగ్భందం | జిల్లాలోని సిరికొండ మండలం సబ్ స్టేషన్ను వరద నీరు చుట్టుముట్టింది. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో సబ్ స్టేషన్ లోకి భారీగా నీళ్లు చేరడంతో కరెంట్ సరఫరాను నిలిపివేశారు.
గ్యాస్ సిలిండర్ వాహనం | భీంగల్ మండలంలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న వాహనం గొనుగొప్పుల గ్రామం వద్ద గల ప్రధాన రహదారి మీద నుంచి వెళ్తున్న నీటి ప్రవాహంలో చిక్కుకుంది.
తుపాన్ సూచనతో అప్రమత్తమైనయంత్రాంగం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం అలుగు పారిన చెరువులు మరో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం రెడ్ జోన్లోకి ఉభయ జిల్లాలు నేడు విద్యాసంస్థలు, కార్యాలయాలకు �
యూనివర్సిటీల్లోఇష్టానుసారంగా వ్యవహరించొద్దు వీసీ, రిజిస్ట్రార్లకు ఉన్నత విద్యా శాఖ ఆదేశాలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ప్రభుత్వం ఆదేశించే వరకు ఖాళీలు భర్తీ చేయవద్దని జీవో జార