మంత్రి వేముల | మత్య్సకారులు ఆర్థికాభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మంత్రి వేముల | ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దేవాలయాలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు వేదిక కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు
నీటమునిగిన నగరం ఉమ్మడి జిల్లాలో వర్షబీభత్సం 12గంటలపాటు దంచికొట్టిన వానకు వణికిపోయిన ఉభయ జిల్లాలు ఆరెంజ్ జోన్గా ప్రకటించిన వాతావరణ శాఖ దశాబ్ద కాలంలో ఉప్పొంగి ప్రవహించిన పూలాంగ్వాగు వరద ప్రవాహంతో వాగ
24గంటలూ అందుబాటులో ఉండండి..అధికారులకు మంత్రి ప్రశాంత్రెడ్డి ఆదేశంవర్షాల నేపథ్యంలో హుటాహుటిన జిల్లాకు వేముల నిజామాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అతి భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా వరద�
సురక్షిత ప్రాంతాలకు తరలింపుబాధితులతో మాట్లాడిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 7 : నగర శివారులోని గూపన్పల్లి గ్రామం వద్ద నిండుగా ప్రవహిస్తున్న పూలాంగ్ వాగు ఒడ్డున నివాసము�
జిల్లాలో భారీ వర్షాలు మత్తడి దుంకిన చెరువులు, ఉప్పొంగిన వాగులు నీట మునిగిన పంటలు, పలుచోట్ల కూలిన ఇండ్లు వరద ప్రవాహంతో రాకపోకలకు ఇబ్బందులు భారీ వర్షాలతో జిల్లా తడిసి ముద్దయ్యింది. జిల్లావ్యాప్తంగా సోమవా�
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ | ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు.
స్పీకర్ పోచారం | అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగినట్లుగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని శాసనసభ స్పీకర్ పోచారం �