కలెక్టర్ నారాయణరెడ్డి ఎడపల్లి (శక్కర్నగర్), సెప్టెంబర్ 2: విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు మళ్లీ మొదటి నుంచి బోధించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ �
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతో అభివృద్ధిలో ముందువరుసలో నిలుస్తామని ఎంపీపీ కోలిపాక ఉపేందర్రెడ్డి, జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం అన్నారు.
అట్టహాసంగా విద్యాసంస్థల పునఃప్రారంభంపాఠశాలల వద్ద సందడి వాతావరణం నిజామాబాద్ సిటీ/ విద్యానగర్, సెప్టెంబర్ 1: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు బుధవారం అట్టహాసంగా పునఃప్రార
కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 1 : జిల్లాలోని స్కూళ్లను తనిఖీ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ వీడియోకాన్ఫ�
హస్తినలో టీఆర్ఎస్ కార్యాలయానికి నేడు కేసీఆర్ భూమిపూజదేశ రాజధానిలో రెపరెపలాడనున్న గులాబీ జెండాజెండా పండుగతోపాటే పార్టీ సంస్థాగత నిర్మాణంచారిత్రక అధ్యాయానికి పార్టీ అధినేత శ్రీకారంఢిల్లీకి పయనమై�
ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మియావాకి మొక్కల ప్లాంటేషన్ను ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ బుధవారం ప్రారంభించారు. డంపింగ్ యార్డు పరిధిలో మొక్కలు నాటారు.
పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బడుల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోనా నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను
గంగపుత్ర, ముదిరాజ్ కులాల నుంచి ఆరుగురు చొప్పున ప్రతినిధులతో జిల్లా సబ్ కమిటీని ఎంపిక చేసినట్లు మత్స్యశాఖ రాష్ట్ర సహాయ కమిషనర్ శంకర్ రాథోడ్ వెల్లడించారు.