నిరాటంకంగా కొనసాగుతున్న ఉచితవిద్యుత్ పథకం నిజామాబాద్ జిల్లాలో 43,569 కుటుంబాలకు మేలు 29,442 దళిత, 12,127 గిరిజన కుటుంబాలకు లబ్ధి 101 యూనిట్ల వరకు కరెంట్ బిల్లులను మాఫీ చేస్తున్న సర్కారు అవగాహన లేక పథకానికి దూరంగా
అలుగుపారిన రామడుగుగోదావరికి భారీ ఇన్ఫ్లో.. ఎస్సారెస్పీ12 గేట్ల ఎత్తివేత వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం కురిసిన వర్షాలకు పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ధర్పల్లి మండలంలోని రామ�
ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురి ఎంపికఉపాధ్యాయ దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు భవిష్యత్తుకు బాట చూపుతారు. అక్షర ఓనమాలు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. దేశ ప్రథమ పౌ�
మరో తిరుపతి.. తెలంగాణ తిరుమల క్షేత్రంశ్రావణంలో భక్తుల సందడి బీర్కూర్, సెప్టెంబర్ 3: పచ్చని చెట్లతో నిండి ఉన్న ప్రకృతి ఒడిలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి భక్తుల పూజలందుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బీ�
శంకుస్థాపనకు హాజరైన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రారంభోత్సవంలో కేసీఆర్ వెన్నంటే ఉన్న మంత్రి వేముల తెలంగాణ భవన్ భూమిపూజలో ఉమ్మడి జిల్లా నేతలు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాని�
కలెక్టర్ నారాయణరెడ్డి ఎడపల్లి (శక్కర్నగర్), సెప్టెంబర్ 2: విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు మళ్లీ మొదటి నుంచి బోధించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ �
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతో అభివృద్ధిలో ముందువరుసలో నిలుస్తామని ఎంపీపీ కోలిపాక ఉపేందర్రెడ్డి, జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం అన్నారు.
అట్టహాసంగా విద్యాసంస్థల పునఃప్రారంభంపాఠశాలల వద్ద సందడి వాతావరణం నిజామాబాద్ సిటీ/ విద్యానగర్, సెప్టెంబర్ 1: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు బుధవారం అట్టహాసంగా పునఃప్రార