గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదనిఎంపీపీ, ఎంపీడీవో తీరుపై నిరసన లింగంపేట, ఆగస్టు 26: ఎంపీటీసీ సభ్యులకు ఎంపీపీ, ఎంపీడీవోలు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని, వారి తీరుకు నిరసనగా మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీ సభ్�
పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన గులాబీ బాస్అక్టోబర్లో పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంపార్టీ పదవుల నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహంనిజామాబాద్లో నిర్మాణం పూర్తి చేసుకున్న
రాష్ట్రంలో మక్కబుట్టలకు ఏకైక మార్కెట్ ఇదే..జిల్లా నలుమూలల నుంచి మక్కజొన్న రాకఏటా సీజన్లో రూ.కోట్లల్లో కంకుల వ్యాపారందేశంలోని పలు ప్రాంతాలకు ఇక్కడినుంచే ఎగుమతిఎకరానికి రూ.50వేల ఆదాయం.. పలువురికి ఉపాధివ
బోధన్ రైల్వేగేట్ | బోధన్ పట్టణంలోని బోధన్- రద్రూర్ వెళ్లే రహదారిలో ఉన్న రైల్వేగేట్ను ఈనెల 30 నుంచి మూసివేస్తున్నట్లు రైల్వేశాఖ ఏడీఈ నాగభూషణం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బోధన్ ఆర్డీవో,
లక్ష్యాలను సాధించేందుకు రైతులను ప్రోత్సహించాలి చేపూర్లో ఆయిల్పామ్ నర్సరీని సందర్శించిన అధికారులు ఆర్మూర్: ఇందూరు జిల్లాలో ఆయిల్పామ్ పంట సాగుపై రైతాంగానికి అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర�
Rythu bima | ఆర్మూర్ సొసైటీ పరిధిలోని ఆర్మూర్, రాంపూర్, మిర్ధాపల్లికి చెందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ చైర్మన్ కాపెల్లి చిన్న ముత్తెన్న, వైస్ చైర్మన్ నర్మె నవీన్ కోరారు. ఈ నెల 29లోపు పట
ఈ సీజన్లో ఇప్పటి వరకు 142.589 టీఎంసీల చేరికప్రాజెక్టుకు నిరంతరంగా కొనసాగుతున్న వరదఆగస్టులోనే మూడుసార్లు గేట్ల ఎత్తివేతస్సారెస్పీకి ఈ నెలలో 22.921 టీఎంసీల ఇన్ఫ్లో ఎస్సారెస్పీకి సాధారణంగా భారీగా వరద వచ్చేది �
పంచాయతీ చిన్న.. ‘ప్రగతి’లో మిన్నపల్లె ప్రకృతివనంతో కళకళలాడుతున్న గ్రామంలక్షల నిధులతో అభివృద్ధి పనులు కోటగిరి, ఆగస్టు 25:నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని అడ్కాస్పల్లి గ్రామంలో అ భివృద్ధి పనులు పరుగ�
ఎడపల్లి (శక్కర్నగర్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో పల్లెలు, పట్టణాలు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. బుధవారం ఎడపల్లి మండలంల�
బోధన్ రూరల్: రైతులు సాగులో పంట మార్పిడి పద్ధతిని పాటించాలని కేవీకే (కృషి విజ్ఞాన కేంద్రం) శాస్త్రవేత్తలు అన్నారు. బుధవారం బోధన్ మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో భాగం