వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఆవరణలో అభయాంజనేయ స్వామి 12 అడుగుల విగ్రహ ఏర్పాటకు బుధవారం ఆలయ కమిటీ సభ్యులు భూమి పూజ నిర్వహించారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు గ్రామానికి చెందిన మొండి నవీన్ తన తండ్రి మొండి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ బెడ్, వీల్ చైర్, సూక్ష్మ యూనిట్లను (తెమడ తీసే యంత్రం) అందజేశారు.
నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్డులో డైరీ ఫాం చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సెకండ్ వైఫ్ కిచెన్ను బుధవారం నిజమాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ప్రారంభించారు.
గాండ్లపేట్ గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న ఏడుగురు విద్యార్థులను సర్పంచ్ మామిడి సౌజన్య, పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
నిజాంసాగర్ | దళిత బంధు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం ప్రకటించడంతో స్థానిక ప్రజలు సంబురం వ్యక్తం చేస్తున్నారు.
స్పీకర్, మంత్రిని కలిసిన జితేశ్ వీ పాటిల్నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా డిప్యూటీ కమిషనర్కు అదనపు బాధ్యతలు !ఖలీల్వాడి, ఆగస్టు 31: నిజామాబాద్ నగర కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వహించిన జిత�
అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కృషి చేస్తున్నారుఎమ్మెల్యే బాజిరెడ్డి నిజామాబాద్ రూరల్, ఆగస్టు 31 : సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలువాలని, రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ఆయన ఎంతో �
అంతర్మథనం పుస్తకంతో సరికొత్తగా ఆలోచనలు చేసి కవిత్వాన్ని తీసుకవచ్చిన యువకవి క్రాంతికుమార్ నేటి యువతరానికి, సమాజానికి గొప్ప ఆదర్శమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అరుట్ల రాజేశ్వర్ అన్నారు.