నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల కేంద్రంలో మంగళవారం వింత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జక్రాన్పల్లికి చెందిన గొరెల కాపరి తొగరి లక్ష్మణ్కు చెందిన మందలోని ఒక గొరెకు రెండుతలల గొరెపిల్ల జన్మి�
మండలంలోని జక్రాన్పల్లి, పడకల్ గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పలువురు లబ్ధిదారులకు ఆర్థిక సాయం కింద మంజూరైన చెక్కులను మంగళవారం ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.
జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో సెప్టెంబర్ 3, 4, 5 తేదీల్లో సాయి సంతోషి నాట్యమండలి (సురభి) ఆధ్వర్యంలో నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు శ్రీపాద కుమారశర్మ తెలిపారు.
నిజామాబాద్లో జోరువాన | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా జోరు వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిఘనంగా జాతీయ క్రీడాదినోత్సవంప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు సన్మానం బాన్సువాడ, ఆగస్టు 29 : క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివ�
జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లుసంస్థాగత నిర్మాణానికి టీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధంసెప్టెంబర్ 2 నుంచి 20 వరకు కమిటీల కూర్పుగ్రామ స్థాయి నుంచి మొదలు.. రాష్ట్ర కమిటీల దాకా..కార్మిక, �
ఇందూరు/డిచ్పల్లి/కోటగిరి, ఆగస్టు 29 : జాతీయ క్రీడా దినోత్సవాన్ని జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో హాకీ, కబడ్డీ, హ్యాండ్బాల్, బాక్సింగ్, ఉషూ పోటీలను నిర్వహించారు.
కామారెడ్డి జిల్లాలో 11 నెలల్లో 37 పెండ్లిళ్ల నిలిపివేతసత్ఫలితాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలుక్షేత్రస్థాయిలో అధికారుల ముమ్మర చర్యలుబాల్యవివాహాలతో కలిగే ఇబ్బందులపై అవగాహన18 ఏండ్లు నిండ�
హరితవనంగా మారిన ఇందూరుపరిధిలోని గ్రామాల్లో మినీ ట్యాంక్బండ్లు, పార్కుల ఏర్పాటుకోట్ల రూపాయల ఖర్చుతో నుడా అభివృద్ధి ఖలీల్వాడి, ఆగస్టు 28: నిజామాబాద్ కార్పొరేషన్గా ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2018 స