కామారెడ్డి జిల్లాలో 11 నెలల్లో 37 పెండ్లిళ్ల నిలిపివేతసత్ఫలితాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలుక్షేత్రస్థాయిలో అధికారుల ముమ్మర చర్యలుబాల్యవివాహాలతో కలిగే ఇబ్బందులపై అవగాహన18 ఏండ్లు నిండ�
హరితవనంగా మారిన ఇందూరుపరిధిలోని గ్రామాల్లో మినీ ట్యాంక్బండ్లు, పార్కుల ఏర్పాటుకోట్ల రూపాయల ఖర్చుతో నుడా అభివృద్ధి ఖలీల్వాడి, ఆగస్టు 28: నిజామాబాద్ కార్పొరేషన్గా ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2018 స
చకచకా అభివృద్ధిసేకరించిన చెత్తతో ఎరువుల తయారీఆదర్శంగా నిలుస్తున్న గ్రామం బీర్కూర్, ఆగస్టు 28: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని జెట్టి కిష్టాపూర్ గ్రామం పల్లె ప్రగతి పనులను చకచకా పూర్తి చేసుకొని �
స్వచ్ఛత దిశగా అడుగులుఅభివృద్ధి పథంలో గ్రామంఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనంసకాలంలో పల్లెప్రగతి పనులు పూర్తి నవీపేట, ఆగస్టు 27: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని మహంతం గ్రామం ప్రభుత్వం అమలు చేస�
కామారెడ్డికి త్వరలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ రైతుల మేలు కోసం పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఇక్కడ విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమల్లోకి.. రైతులతో కలిపి ఫార్మర్స్ ప్రొడ్యుసింగ్ ఆర్గనైజేషన్ పంటల అమ్మకం, కొన�
భవన నిర్మాణ సమాచారం మరింత కచ్చితంగా ‘భువన్’లో నిక్షిప్తంఅనుమతులు, భవన నిర్మాణ వైశాల్యం తేటతెల్లంసగానికి పైగా నిర్మాణాల సమాచారాన్ని ఇప్పటికే నమోదు చేసిన మున్సిపాలిటీలు నిజామాబాద్, కామారెడ్డి, ఎల్ల�
అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం వేల్పూర్లో ఆయన విలేఖరులతో మాట్లాడారు.
గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదనిఎంపీపీ, ఎంపీడీవో తీరుపై నిరసన లింగంపేట, ఆగస్టు 26: ఎంపీటీసీ సభ్యులకు ఎంపీపీ, ఎంపీడీవోలు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని, వారి తీరుకు నిరసనగా మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీ సభ్�
పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన గులాబీ బాస్అక్టోబర్లో పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంపార్టీ పదవుల నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహంనిజామాబాద్లో నిర్మాణం పూర్తి చేసుకున్న
రాష్ట్రంలో మక్కబుట్టలకు ఏకైక మార్కెట్ ఇదే..జిల్లా నలుమూలల నుంచి మక్కజొన్న రాకఏటా సీజన్లో రూ.కోట్లల్లో కంకుల వ్యాపారందేశంలోని పలు ప్రాంతాలకు ఇక్కడినుంచే ఎగుమతిఎకరానికి రూ.50వేల ఆదాయం.. పలువురికి ఉపాధివ
బోధన్ రైల్వేగేట్ | బోధన్ పట్టణంలోని బోధన్- రద్రూర్ వెళ్లే రహదారిలో ఉన్న రైల్వేగేట్ను ఈనెల 30 నుంచి మూసివేస్తున్నట్లు రైల్వేశాఖ ఏడీఈ నాగభూషణం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బోధన్ ఆర్డీవో,