ఊరూరు నుంచీ హుజూరాబాద్ సభకు.. చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు కదిలిన సామాన్యులు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి భారీగా తరలిన దళితులు దండుగా కదిలి.. ముఖ్యమంత్రిఆశయానికి మద్దతుగా నిలిచిన జ�
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారాన్ని ఎండగట్టాలి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపు నిజామాబాద్ రూరల్, ఆగస్టు 15 : సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ బంగారు తెలంగాణ సాధనే ఏకైక ల�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమగ్రాభివృద్ధి దిశగా రాష్ట్రం పయనం అణగారిన వర్గాలకు అండగా సీఎం కేసీఆర్ నిజామాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నిజామాబాద్ సిటీ : ఊరూ, వాడ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన�
పెరుగుతున్న కేసులు.. వైద్యశాఖ అలర్ట్ నివారణకు పకడ్బందీ చర్యలు నిర్ధారణ పరీక్షలు ముమ్మరం రోజూ 200 నమూనాల పరీక్ష పెరుగుతున్న కేసులు.. వైద్యశాఖ అలర్ట్ నివారణకు పకడ్బందీ చర్యలు నిర్ధారణ పరీక్షలు ముమ్మరం రోజ
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనకు అంతా రెడీ పతాకావిష్కరణ చేయనున్న ముఖ్య ప్రజాప్రతినిధులు నిజామాబాద్లో మంత్రి వేముల, కామారెడ్డిలో స్పీకర్ పో
పంచాయతీ కార్యదర్శులుగా మాజీ సైనికుల సేవలు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారం ఆదర్శంగా నిలుస్తున్న ఐదుగురు మాజీ జవాన్లు 17ఏండ్ల సర్వీసును పూర్తిచేసి.. తిరిగి ప్రభుత్వ కొలువుకుఎంపిక ప్రజలతో మమేకమవుతూ సమ�
రిజిస్ట్రేషన్ల శాఖలో కలకలం రేపుతున్న సర్కారు నిర్ణయం ధరణి అమలు సమయంలో తప్పుల తడకగా మార్కెట్ విలువ గణన రియల్ మాఫియాతో అంటకాగి ఇష్టానుసారంగా రూపకల్పన తక్కువ విలువను ఎక్కువగా,ఎక్కువ విలువను తక్కువగా చూ
కొన్నేండ్లుగా తగ్గుతున్న పప్పు ధాన్యాల సాగు బహిరంగ మార్కెట్లో పప్పులకు డిమాండ్ ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ప్రత్యేక డ్రైవ్తో జిల్లాలో పెరిగిన కంది సాగు వ్యవసాయరంగ
నీటిగుంతలో రెండు మృతదేహాలు | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్ చెరువు అలుగు పక్కన ఉన్న నీటి గుంతలో రెండు మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.