నెలకు రెండువేలకుపైగా కేసులు నమోదు ప్రతి సంవత్సరం పెరుగుతున్న చలాన్ల సంఖ్య పెండింగ్ జరిమానాలను కట్టిస్తున్న పోలీసులు నిజామాబాద్ సిటీ, ఆగస్టు 7: ప్రభుత్వం వాహన చట్టాలను మరింత కఠినతరం చేసింది. ట్రాఫిక్
వివిధ పద్ధతుల్లో చర్యలు చేపట్టాలి తక్కువ నీటి నిల్వలతో సమస్యలు ఉత్పన్నం శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవాలి: డాక్టర్ సురేశ్ రుద్రూర్, ఆగస్టు 7:మన రాష్ట్రంలో వరి ప్రధానమైన పంట. ఎక్కువ మంది రైతులు వరి పంటను
ఈ సారి నిజామాబాద్ జిల్లాలో అటవీశాఖ లక్ష్యం 59.20 లక్షలుఇప్పటికే 40.99 లక్షలు పూర్తిగ్రామాల్లో జోరుగా మొక్కలు నాటే కార్యక్రమంజాతీయ రహదారులు, ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా హరితహారంఅటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్�
కాంగ్రెస్కు రాజీనామా చేశాం.. ఈ నెల 9నటీఆర్ఎస్లో చేరుతాంవిలేకరుల సమావేశంలో బీర్కూర్ మండల నాయకులుబీర్కూర్, ఆగస్టు 6: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడు తున్న అభివృద్ధి పనులకు తా ము ఆకర్షితులమై కాంగ్రెస్కు ర�
ఎల్లారెడ్డి డిగ్రీకళాశాలను సందర్శించిన బృందం సభ్యులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కళాశాల సిబ్బంది ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 5 : ఎల్లారెడ్డి మండల పరిధిలోని బాలాజీనగర్తండా వద్ద గల మోడల్ డిగ్రీ క�
రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి ఆర్మూర్, ఆగస్టు 5 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కాలుష్య నియంత్రణ చట్టం లో సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యసభ సభ్యుడు కేఆర్. సురేశ్రెడ్డి కోరారు. రాజ్యసభలో
నవీపేట, ఆగస్టు 3: హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అవెన్యూ ప్లాం టేషన్ను వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పేర్కొ న్నారు. నవీపేట మండలంలో
రెండో విడుతలో రూ.50వేలలోపు రుణాలు మాఫీఇప్పటికే రూ.25వేలలోపు పంట రుణాలకు వర్తింపునెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశంఉమ్మడి జిల్లాలో వేలాది మంది రైతులకు చేకూరనున్న ప్రయోజనంమరో రెండు
ఉమ్మడి జిల్లాలో జోరుగా వ్యాక్సినేషన్ఇప్పటివరకు 6.87లక్షల మందికి కరోనాటీకావచ్చింది వచ్చినట్లుగా టీకాలు వేస్తున్న వైద్య సిబ్బందిమొదటి, రెండో విడుత డోసుల్లో సమన్వయంతో ముందుకు…నిజామాబాద్, జూలై 31 (నమస్తే �
నవీపేట్లో వంద మందికి జ్వరంప్రత్యేక శిబిరం ఏర్పాటురక్త నమూనాలు సేకరించిన వైద్య సిబ్బందిఅప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచననవీపేట,జూలై 31: నవీపేట మండల కేంద్రంలో పలువురు వైరల్ ఫీవర్బారిన పడ్డారు. స్థానిక �
ప్రజా అవసరాలపై సీఎం కేసీఆర్కు స్పష్టమైన అవగాహనఅర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తాఖలీల్వాడి, జూలై 29 : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా అవసరాలపై సీఎం కేసీఆర్కు స్పష్ట్టమైన అవగాహన ఉందని, అభివృద్ధి, సంక్ష
నేటి నుంచి సినిమా థియేటర్లు ప్రారంభంకొవిడ్ నిబంధనల మేరకు నిర్వహణప్రేక్షకుల్లో వెల్లివిరుస్తున్న ఆనందంఅభిమాన తారల చిత్రాల కోసం ఎదురుచూపులుఖలీల్వాడి, జూలై 29: కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి అందరికీ కంట
నిజామాబాద్ లీగల్, జూలై 29 : మహిళలను శారీరకంగా, మానసికంగా హింసించడంతోపాటు ఆర్థిక విషయాల్లో దూషించడం కూడా చట్టం దృష్టిలో నేరమేనని నిజామాబాద్ ప్రిన్సిపల్ , జూనియర్ సివిల్ జడ్జి జి.కళార్చన అన్నారు. జిల్�