పరారీలో మరొకరు23 మోటరు సైకిళ్లు స్వాధీనంకామారెడ్డిలో అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్న పోలీసులునిజామాబాద్లోని పలు ప్రాంతాలతో పాటు నిర్మల్లోనూ కేసులు ఇందూరు, ఆగస్టు 22 : నిజామాబాద్ నగరంలో ముగ్గురు బైక�
పదేండ్ల క్రితం గండిపడిన ముత్తకుంట చెక్డ్యాముకు మోక్షంకంపా నిధుల కింద రూ. 6 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వంపూర్తయిన చెక్డ్యాం పునరుద్ధరణ, అలుగు నిర్మాణంఅటవీ ప్రాంతంలోని జీవాలకు అందుబాటులోకి తాగునీరుభూ�
నష్టాల భర్తీకి ఆర్టీసీ ప్రత్యామ్నాయ మార్గంఅదనపు పెట్టుబడి లేకుండానేఆదాయం ఆర్జిస్తున్న సంస్థప్రజల నుంచి మంచి స్పందనరాబడుతున్న సరికొత్త ఆలోచనలువస్తు, సరుకు రవాణాలో తగిన జాగ్రత్తలునిజామాబాద్ రీజియన్
పశువుల పెంపకంలో ఆదర్శంగా నిలుస్తున్న భూలక్ష్మీక్యాంప్ రైతులుప్రతి ఇంటి ముందూ పాడి బర్రెలునిజామాబాద్ వరకూ పాల సరఫరాప్రతి ఇంటి ముందూ బర్రెలుఒక్కో బర్రెతో రోజుకు రూ.500 ఆదాయంపశువుల పెంపకంలో ఆదర్శంగా ని�
భూపంపిణీ చేసినా.. స్థలాన్ని చూపించని కాంగ్రెస్ ప్రభుత్వం2006 నుంచి ఘర్షణ పడుతున్న లబ్ధిదారులుపట్టించుకోని అధికారులుతహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రాజంపేట గ్రామస్తులు రాజంపేట, ఆగస్టు 20: రాజంపేట గత�
సొంత అవసరానికే భూమిని అమ్మాడుపల్లెప్రగతి నిధుల బకాయిల్లేవు: డీపీవో జయసుధఆరెపల్లి సర్పంచ్ ఉదంతంపై విచారణ డిచ్పల్లి, ఆగస్టు 20: గ్రామాభివృద్ధి కోసం పనులు చేసి బిల్లులు రాక అరెకరం పొలం అమ్ముకోవడంతోపాటు క
స్వరాష్ట్రంలో మూడోసారి వేతన పెంపుప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా..అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 30 శాతం పెరిగిన వేతనంజూలై ఒకటి నుంచే పెంపు నిర్ణయాన్ని అమలు చేయనున్న ప్రభుత్వంఏడేండ్లలో మూడు సార్లు పెంచిన సీఎం క
వేతనాల పెంపుపై అంగన్వాడీల సంబురాలు‘దళిత బంధు’పై దళిత సంఘాల హర్షం మద్నూర్, ఆగస్టు 19: అంగన్వాడీ టీచర్లకు వేతనాల పెంపుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్�
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుఉమ్మడి జిల్లాతో ముగ్గురికి అనుబంధం నిజామాబాద్ లీగల్, ఆగస్టు 19 : రాష్ట్ర హైకోర్టుకు న్యా యమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ముగ్గురు జిల్లా జడ్జిలు పి.శ్�
ఎన్హెచ్-44పై డిచ్పల్లి నుంచి ఇందూరు వరకు..15కిలోమీటర్ల దూరం.. 20వేల మొక్కల పెంపకంనుడా కృషితో రహదారికి కొత్త అందాలుపంచాయతీరాజ్, ఫారెస్ట్ శాఖల సమన్వయంతో.. డిచ్పల్లి, ఆగస్టు 19 : ఇందూరు నగరపాలక సంస్థగా మారి ద�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏడు వరద గేట్లను ఎత్తిన అధికారులుఎస్సారెస్పీలోకి భారీగా వరద61వేల క్యూసెక్కుల ఇన్ఫ్లోవిష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలనిజాంసాగర్లోకి కొనసాగుతున్న ఇన్ఫ్ల�
ప్రైవేటు నుంచి ‘ప్రవేశాల’ ప్రవాహంసంక్షోభ సమయంలో అండగా నిలుస్తున్న ప్రభుత్వం స్కూళ్లుఫ్రైవేట్లో చదువుకు ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రుల సతమతంప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తిఆన్లైన్ ద్వారా నాణ్యమైన బోధ�
శక్కర్నగర్, ఆగస్టు 18:బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ త్రిసభ్య కమిటీ బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా వివిధ విభాగాలపై ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో బృందం సభ్యులు వేర్వే�
విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలిరాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిర్మల్రెడ్డి నిజామాబాద్ సిటీ, ఆగస్టు 18: ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తున్నాయని, గ
ప్రతిపక్షాలు పోటీ పడి పనిచేయాలిస్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిబాన్సువాడలో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన సభాపతివిమర్శలను పట్టించుకోం..పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసర