75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనకు అంతా రెడీ పతాకావిష్కరణ చేయనున్న ముఖ్య ప్రజాప్రతినిధులు నిజామాబాద్లో మంత్రి వేముల, కామారెడ్డిలో స్పీకర్ పో
పంచాయతీ కార్యదర్శులుగా మాజీ సైనికుల సేవలు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారం ఆదర్శంగా నిలుస్తున్న ఐదుగురు మాజీ జవాన్లు 17ఏండ్ల సర్వీసును పూర్తిచేసి.. తిరిగి ప్రభుత్వ కొలువుకుఎంపిక ప్రజలతో మమేకమవుతూ సమ�
రిజిస్ట్రేషన్ల శాఖలో కలకలం రేపుతున్న సర్కారు నిర్ణయం ధరణి అమలు సమయంలో తప్పుల తడకగా మార్కెట్ విలువ గణన రియల్ మాఫియాతో అంటకాగి ఇష్టానుసారంగా రూపకల్పన తక్కువ విలువను ఎక్కువగా,ఎక్కువ విలువను తక్కువగా చూ
కొన్నేండ్లుగా తగ్గుతున్న పప్పు ధాన్యాల సాగు బహిరంగ మార్కెట్లో పప్పులకు డిమాండ్ ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ప్రత్యేక డ్రైవ్తో జిల్లాలో పెరిగిన కంది సాగు వ్యవసాయరంగ
నీటిగుంతలో రెండు మృతదేహాలు | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్ చెరువు అలుగు పక్కన ఉన్న నీటి గుంతలో రెండు మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.
నెలకు రెండువేలకుపైగా కేసులు నమోదు ప్రతి సంవత్సరం పెరుగుతున్న చలాన్ల సంఖ్య పెండింగ్ జరిమానాలను కట్టిస్తున్న పోలీసులు నిజామాబాద్ సిటీ, ఆగస్టు 7: ప్రభుత్వం వాహన చట్టాలను మరింత కఠినతరం చేసింది. ట్రాఫిక్
వివిధ పద్ధతుల్లో చర్యలు చేపట్టాలి తక్కువ నీటి నిల్వలతో సమస్యలు ఉత్పన్నం శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవాలి: డాక్టర్ సురేశ్ రుద్రూర్, ఆగస్టు 7:మన రాష్ట్రంలో వరి ప్రధానమైన పంట. ఎక్కువ మంది రైతులు వరి పంటను
ఈ సారి నిజామాబాద్ జిల్లాలో అటవీశాఖ లక్ష్యం 59.20 లక్షలుఇప్పటికే 40.99 లక్షలు పూర్తిగ్రామాల్లో జోరుగా మొక్కలు నాటే కార్యక్రమంజాతీయ రహదారులు, ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా హరితహారంఅటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్�
కాంగ్రెస్కు రాజీనామా చేశాం.. ఈ నెల 9నటీఆర్ఎస్లో చేరుతాంవిలేకరుల సమావేశంలో బీర్కూర్ మండల నాయకులుబీర్కూర్, ఆగస్టు 6: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడు తున్న అభివృద్ధి పనులకు తా ము ఆకర్షితులమై కాంగ్రెస్కు ర�
ఎల్లారెడ్డి డిగ్రీకళాశాలను సందర్శించిన బృందం సభ్యులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కళాశాల సిబ్బంది ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 5 : ఎల్లారెడ్డి మండల పరిధిలోని బాలాజీనగర్తండా వద్ద గల మోడల్ డిగ్రీ క�
రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి ఆర్మూర్, ఆగస్టు 5 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కాలుష్య నియంత్రణ చట్టం లో సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యసభ సభ్యుడు కేఆర్. సురేశ్రెడ్డి కోరారు. రాజ్యసభలో
నవీపేట, ఆగస్టు 3: హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అవెన్యూ ప్లాం టేషన్ను వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పేర్కొ న్నారు. నవీపేట మండలంలో