నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 23: జిల్లావ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షం కురుస్తున్నది. వాగులు, వంకలు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెక్డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. చేపలు ఎదురెక్కుతున్నాయి. దాదా�
ధర్పల్లి, జూలై 23 : రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీపీ నల్ల సారిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి శనివారం మొక్కలను నాటి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శనివార�
రుద్రూర్/కోటగిరి/ వర్ని జూలై 23 : డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేకులు కట్చేసి, మొక్కలను నాటి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రుద్రూర్ మండ
ఉమ్మడి జిల్లాలో నేడు ముక్కోటి మొక్కల పండుగ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఊరూరా వృక్షార్చన ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా భారీ ఎత్తున నిర్వహణ ఆయా నియోజకవర్గాల్లో �
మెండోరా/ ఏర్గట్ల, జూలై 23: నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ దిగువన గోదావరి నది వరదలో చిక్కుకుపోయిన ఏడుగురు స్వామీజీలను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రె�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షంపొంగిపొర్లుతున్న వాగులు, వంకలుమత్తడి దుంకుతున్న చెరువులుప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ఫ్లోకౌలాస్నాలా మూడుగేట్ల ఎత్తివేతనమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 21: ఉమ్మడి జిల
సిరికొండ/డిచ్పల్లి/ఖలీల్వాడి(మోపాల్)/చందూర్/ఆర్మూర్/ నిజామాబాద్ రూరల్/, జూలై 20 : జిల్లాలో హరితహారం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఆయా మండల కేంద్రా లు, గ్రామాల్లో ప్రజలు, అధికారులు మంగళవారం మొక
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు 2013 తర్వాత తొలిసారిగా భూముల విలువల్లో సవరణ మార్కెట్ వాల్యూకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రాంతాల ప్రాధాన్యతలను బట్టి స్లాబుల నిర
పోయిన ఫోన్ల ఆచూకీని గుర్తిస్తున్న ఐటీ సెల్ ఇప్పటి వరకు 535 ఫోన్ల రికవరీ సిటీబ్యూరో, జులై 20 (నమస్తే తెలంగాణ): సెల్ఫోన్ పోయిందా.. ఇక నో టెన్షన్. పోయిన ఫోన్లను ఐఎంఈఐ నంబర్ సాయంతో పోలీసులు రికవరీ చేస్తున్నారు
సీఎం కేసీఆర్ ఆలోచనకు జేజేలు పలుకుతున్న ప్రజలు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పథకం అమలు సామాజిక వెనుకబాటుతనంపై దృష్టి సారించిన కేసీఆర్ పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్లో పథకం అమలుకు శ్రీకారం అనంతర కాల�
జక్రాన్పల్లి, జూలై 19 : గ్రామాల్లో అర్హులైన వారందరికీ ఉపాధిహామీ పథకం ద్వారా పనికల్పించి కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ ఎంపీడీవో లక్ష్మణ్ను ఆదేశించారు. మండలంలోని పడకల్, సికిం�
చెరువులో పడి ఇద్దరి మృత్యువాత మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు.. ప్రాజెక్టు రామడుగు వద్ద ఘటన మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు డిచ్పల్లి/ధర్పల్లి, జూలై 19: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పర
నిజామాబాద్ రూరల్, జూలై 19 : గ్రామంలో నివాసముంటున్న ప్రజల అవసరాలకనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంసద్ ఆదర్శ గ్రామ యోజన(ఎస్ఏజీవై)పథకాన్ని ప్రవేశపెట్టిందని ఈజీఎస్ అసిస్టెంట్�