ఖలీల్వాడి/భీమ్గల్/సిరికొండ/శక్కర్నగర్/మోర్తాడ్/నవీపేట, జూలై 11: జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పల్లెల్లో వరినాట్లు ముమ్మరంగా కొనసాగుతుండడంతో భారీ వర్షానికి అన్�
నవీపేట,జూలై 11: స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించారని.. నిధులు విడుదల కాగానే గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని నిజామాబాద్�
ఆర్మూర్/శక్కర్నగర్/శక్కర్నగర్ (ఎడపల్లి)/రెంజల్/ రుద్రూర్, జూలై 11 : ఈ నెల ఒకటిన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు శనివారంతో ముగిసినప్పటికీ పలుచోట్ల ఆదివారం సైతం నిర�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ప్రకృతి వనాలు, రైతు వేదిక, వైకుంఠధామంతో సరికొత్త శోభ పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ సీజనల్ వ్యాధులు దూరం కోటగిరి, జూలై 9 :ఆ పల్లెలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తున్న�
నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించేందుకు రాష్�
అన్నదాతల ఆత్మగౌరవమే ముఖ్యం రెండు పంటలకు సాగు నీరందిస్తాం ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు బీర్కూర్, కోటగిరి పల్లెప్రగతిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రైతువేదికల ప్రారంభం బీర్కూర్/కోటగిరి, జూలై 7 : అ�
నిజామాబాద్ : శిశువు విక్రయం కేసులో పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రెంజల్ మండలంలోని మహిళకు నెల రోజులక్రితం పాప జన్మించింది. అయితే పాపను నిజా�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడుత పల్లెప్రగతి కార్యక్రమం జిల్లావ్యాప్తంగా పండుగలా కొనసాగుతున్నది. పల్లెప్రగతిలో భాగంగా ఐదోరోజైన సోమవారం గ్రామా
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు పార్కును తలపిస్తున్న వైకుంఠధామం పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారిన పల్లె నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పిప్రి గ్రామ జనాభా 2400. ఒకప్పుడు అరకొర సదుపాయాలతో చివరి స్థానంలో ఉన్న �
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు పార్కును తలపిస్తున్న వైకుంఠధామం పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారిన పల్లె నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పిప్రి గ్రామ జనాభా 2400. ఒకప్పుడు అరకొర సదుపాయాలతో చివరి స్థానంలో ఉన్న �
కలెక్టర్ నారాయణ రెడ్డి చొరవకు అద్భుత ఫలితం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 629 మంది స్పందన ఒకే రోజు మొత్తం రూ.80లక్షలు మేర విరాళాలు గ్రామాల్లో రూ.73.67 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ.7 లక్షలు పల్లెల్లో భేష్… పట్టణ�
పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు జిల్లాలో పండుగలా కొనసాగుతున్నాయి. దీంతో ఊర్లన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా గ్రామాల్లో శుక్రవారం జోరుగా మొక్కలు నాటారు. గ్రామసభల్లో గుర్తించిన సమస్యలను
మొక్కల సంరక్షణకు ఊతమిస్త్తున్న గ్రీన్ బడ్జెట్ పంచాయతీరాజ్ చట్టం ద్వారా ప్రత్యేక కేటాయింపులు పల్లె ప్రగతితో ఊరూరా మెరుగవుతున్న పచ్చందాలు జీపీకొచ్చే నిధుల్లో 10శాతం హరితహారానికే.. నిజామాబాద్, జులై 2, (�