ఇందూరు, జూన్ 27 : జూలై ఒకటి నుంచి పది రోజుల పాటు చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్�
నందిపేట్ రూరల్/ఆర్మూర్/ముప్కాల్/వేల్పూర్, జూన్ 27: నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో గ్రామదేవతలకు ఆదివారం జలాభిషేకం చేశారు. వీడీసీ ఆధ్వర్యంలో గోదావరి నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి గ్రామంలోని దేవ
అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలం అండగా ఉంటాం.. దురుద్దేశంతోనే ఎంపీ అర్వింద్ రాజకీయ జిమ్మిక్కులు కొత్తగా తెరపైకి మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి అంశం రూ.94 కోట్లకు రూ.30కోట్లు తెచ్చి రాద్ధాంతం రెండేండ్లుగా జిల�
రెండు పంటల నుంచి దిగుబడి ఒకటి నష్టపోయినా.. మరోదానితో భర్తీ అంతర పంటల సాగుతో పెరుగుతున్న భూసారం నేల కోతను కాపాడుతున్న పంటలు గాంధారి, జూన్ 27:ఉమ్మడి జిల్లా రైతులు వ్యవసాయాధారంగా పంటలు సాగుచేస్తుంటారు. దీంత�
తుదిదశ పనుల్లో ధర్పల్లి డబుల్ బెడ్రూం ఇండ్లు 48 ఇండ్ల నిర్మాణం ఎమ్మెల్యే బాజిరెడ్డి చొరవతో చకచకా పనులు ధర్పల్లి, జూన్ 26 : ఇల్లు లేని నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ర�
హరితహారం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చ అభివృద్ధి పనులపై తీర్మానం దోమకొండ/నస్రుల్లాబాద్/బీబీపేట్/బీర్కూర్/నిజాంసాగర్/పిట్లం/బాన్సువాడ రూరల్/తాడ్వాయి, జూన్ 26 : దోమకొండ మండల
నిజామాబాద్ రూరల్, జూన్ 24: సారంగాపూర్ సహకార చక్కెర కర్మాగారం(ఎన్సీఎస్ఎఫ్) నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుని నడిపించాలని లేదా తమకు అప్పజెప్పితే సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని �
నిజామాబాద్ లీగల్, జూన్ 24 : ఉమ్మడి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ కె.సాయి రమాదేవి తెలిపారు. రాష్
పల్లెలు మెరిసేలా.. పట్టణాలు మురిసేలా ! పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సర్కారు సన్నద్ధం జూలై ఒకటి నుంచి నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం 28న కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సమావేశం… అత్యుత్త�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 21 : జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమా�
సీఎం కేసీఆర్ తనిఖీల నేపథ్యంలో అప్రమత్తత పల్లె ప్రగతి పనులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి మొక్కల పెంపకంపై పలు పల్లెల్లో పర్యవేక్షణ లోపం అంతులేని నిర్లక్ష్యంతో వాడిపోయి కనిపిస్తున్న వైనం ఇప్పటికీ గ్రామా�