వరి సాగులో సరికొత్త మార్పు..వెదజల్లే పద్ధతిలో వరి సేద్యానికి వ్యవసాయశాఖ ప్రోత్సాహంగణనీయంగా తగ్గనున్న కూలీరేట్లు..పెరుగనున్న దిగుబడులుసీఎం కేసీఆర్ స్వీయానుభవం స్ఫూర్తితో..బోధన్, జూలై 15: గత ఏడాది సీఎం క�
ఇందూరు, జూలై 14 : కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవే టు విద్యాసంస్థల సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవ డం గొప్ప విషయమని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు అన్నారు. నిజామాబాద్ నగరంలోని విజ్ఞ�
ఎడతెరపి లేకుండా కురుసిన వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం నీట మునిగిన పంటలు నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 14: రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమ�
పైసా ఖర్చు లేకుండా ఉచితంగా డయాగ్నోస్టిక్ పరీక్షలు 5,939 నమూనాల నుంచి 10 వేల ఫలితాలు వెల్లడి… ఇప్పటి వరకు 3,746 మంది రోగులకు అందిన సేవలు.. నిజామాబాద్, జులై 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం �
విస్తృత అభిప్రాయ సేకరణతో పథకానికి రూపకల్పన చేస్తున్న ప్రభుత్వం ‘దళిత్ ఎంపవర్మెంట్’పై నిర్వహించినసదస్సులో ఎమ్మెల్యే హన్మంత్ షిండే హర్షం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు మద్నూర్, జూలై 12: దళితులు ఆర్�
కోటగిరి/ఇందల్వాయి/ఆర్మూర్, జూలై 11 : జనాభా నియంత్రణ అందరి బాధ్యత అని వైద్యారోగ్య అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కోటగిరి, ఇందల్వాయి మండలకేంద్రాలతోపాటు ఆర్మూర్�
ఖలీల్వాడి/భీమ్గల్/సిరికొండ/శక్కర్నగర్/మోర్తాడ్/నవీపేట, జూలై 11: జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పల్లెల్లో వరినాట్లు ముమ్మరంగా కొనసాగుతుండడంతో భారీ వర్షానికి అన్�
నవీపేట,జూలై 11: స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించారని.. నిధులు విడుదల కాగానే గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని నిజామాబాద్�
ఆర్మూర్/శక్కర్నగర్/శక్కర్నగర్ (ఎడపల్లి)/రెంజల్/ రుద్రూర్, జూలై 11 : ఈ నెల ఒకటిన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు శనివారంతో ముగిసినప్పటికీ పలుచోట్ల ఆదివారం సైతం నిర�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ప్రకృతి వనాలు, రైతు వేదిక, వైకుంఠధామంతో సరికొత్త శోభ పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ సీజనల్ వ్యాధులు దూరం కోటగిరి, జూలై 9 :ఆ పల్లెలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తున్న�
నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించేందుకు రాష్�
అన్నదాతల ఆత్మగౌరవమే ముఖ్యం రెండు పంటలకు సాగు నీరందిస్తాం ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు బీర్కూర్, కోటగిరి పల్లెప్రగతిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రైతువేదికల ప్రారంభం బీర్కూర్/కోటగిరి, జూలై 7 : అ�
నిజామాబాద్ : శిశువు విక్రయం కేసులో పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రెంజల్ మండలంలోని మహిళకు నెల రోజులక్రితం పాప జన్మించింది. అయితే పాపను నిజా�