కమ్మర్పల్లి, జూన్ 27: ఎస్సారెస్పీ వరద కాలువ మళ్లీ నిండుకుండలా మారుతున్నది. కాళేశ్వరం జలాలు ఎదురేగి వచ్చి వరద కాలువను నింపుతున్నాయి. మూడేండ్లుగా వరద కాలువ కింద వానకాలం, యాసంగి పంటలకు కాళేశ్వరం జలాలు అందు�
బోధన్, జూన్ 27: బోధన్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ను ఆయన నివాసంలో ఆదివారం కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. 2012వ సంవత్సరంలో పసుపువాగు
ఊపందుకుంటున్న పంటల సాగు పకడ్బందీగా పంటల వివరాల నమోదు పక్కాగా సాగు లెక్కలు తీయనున్న వ్యవసాయ శాఖ జోరు వానలతో అన్నదాతల్లో పెరిగిన సాగు ధీమా కామారెడ్డి జిల్లాలో భిన్న పంటల సాగుకు ప్రణాళికలు నిజామాబాద్ జి�
ఖలీల్వాడి, జూన్ 25: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు ‘యునైటెడ్ వే’ సహకారంతో బాల వికాస ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వినోద�
ఇందూరు, జూన్ 27 : జూలై ఒకటి నుంచి పది రోజుల పాటు చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్�
నందిపేట్ రూరల్/ఆర్మూర్/ముప్కాల్/వేల్పూర్, జూన్ 27: నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో గ్రామదేవతలకు ఆదివారం జలాభిషేకం చేశారు. వీడీసీ ఆధ్వర్యంలో గోదావరి నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి గ్రామంలోని దేవ
అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలం అండగా ఉంటాం.. దురుద్దేశంతోనే ఎంపీ అర్వింద్ రాజకీయ జిమ్మిక్కులు కొత్తగా తెరపైకి మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి అంశం రూ.94 కోట్లకు రూ.30కోట్లు తెచ్చి రాద్ధాంతం రెండేండ్లుగా జిల�
రెండు పంటల నుంచి దిగుబడి ఒకటి నష్టపోయినా.. మరోదానితో భర్తీ అంతర పంటల సాగుతో పెరుగుతున్న భూసారం నేల కోతను కాపాడుతున్న పంటలు గాంధారి, జూన్ 27:ఉమ్మడి జిల్లా రైతులు వ్యవసాయాధారంగా పంటలు సాగుచేస్తుంటారు. దీంత�
తుదిదశ పనుల్లో ధర్పల్లి డబుల్ బెడ్రూం ఇండ్లు 48 ఇండ్ల నిర్మాణం ఎమ్మెల్యే బాజిరెడ్డి చొరవతో చకచకా పనులు ధర్పల్లి, జూన్ 26 : ఇల్లు లేని నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ర�
హరితహారం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చ అభివృద్ధి పనులపై తీర్మానం దోమకొండ/నస్రుల్లాబాద్/బీబీపేట్/బీర్కూర్/నిజాంసాగర్/పిట్లం/బాన్సువాడ రూరల్/తాడ్వాయి, జూన్ 26 : దోమకొండ మండల
నిజామాబాద్ రూరల్, జూన్ 24: సారంగాపూర్ సహకార చక్కెర కర్మాగారం(ఎన్సీఎస్ఎఫ్) నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుని నడిపించాలని లేదా తమకు అప్పజెప్పితే సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని �