మాక్లూర్, జూన్ 8: మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, ఎంపీడీవో సక్రియాతో మంగళవారం ప్రత్యేక సమావ�
మెండోరా/ఏర్గట్ల, జూన్ 7 : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా, ఏర్గట్ల మండలాలకు చెందిన పలువురు బాధితులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం పరామర్శించారు. మెండోరా మండలం బుస్సాపూర్లో మాజీ సర్పంచ్ ఏలేటి
డీఆర్డీవో చందర్నాయక్మోర్తాడ్/వేల్పూర్/ఏర్గట్ల/ముప్కాల్, జూన్ 7 : ప్రతి గ్రామంలో ఉపాధికూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీవో చందర్నాయక్ అ న్నారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో కంపోస్ట్ షె�
నిజామాబాద్ జిల్లాలో చురుకుగా సాగుతున్న 30 చెక్డ్యాముల నిర్మాణంనెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలువానకాలం మొదలవడంతో పనుల్లో పెరిగిన వేగంమొత్తం రూ.160 కోట్లతో ఆనకట్టల నిర్మాణంవరద నీటి�
నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం | నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. నందిపేట మండలం కంఠం, ఐలాపూర్ గ్రామాల్లో ఒకే రోజు భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి.
దవాఖానల్లో చిన్నపిల్లలకు బెడ్ల సంఖ్యను పెంచుకోవాలిఆరు నెలల నుంచి 14 ఏండ్లలోపు పిల్లల సర్వే చేపట్టాలిఅధికారులతో సమీక్షలో మంత్రిఇందూరు, జూన్ 6: కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట�
పేదలకు వైద్య సేవలు మరింత చేరువప్రయాణ ఖర్చులు లేకుండాఅంబులెన్స్ సౌకర్యంమంత్రి వేముల ప్రశాంత్రెడ్డినిజామాబాద్ జీజీహెచ్లోడయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభంఖలీల్వాడి, జూన్ 6: పేద ప్రజలకు వైద్య సేవలను
జక్రాన్పల్లి, జూన్4: వానకాలం సీజన్లో వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్రవారం ఉద్యమంలా కొనసాగాయి. ఈ సంద
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 3 : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిం చారు. గురువారం బోధన్లోని ప్రభుత్వ దవాఖానలో 24 మందికి టెస్టులు నిర్వహించగా ఇద్దరికి, రాకాసీపేట్
ప్రభుత్వ ఆదేశాలతో వివిధ జిల్లాల జైళ్లకు ఖైదీల తరలింపునిజామాబాద్ జైలుకు 50 మంది రాక..త్వరలో మరో 50మందిని తరలించే అవకాశంఅన్ని వసతులు కల్పిస్తాం : సూపరింటెండెంట్నిజామాబాద్ రూరల్, జూన్ 3 : వరంగల్ జిల్లా జ�
శక్కర్నగర్, జూన్ 2: బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్పై, మున్సిపల్ నిధులు దుర్వినియోగం జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, అవగాహన లేకుండా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని మున్సిపల్ చైర్పర�