ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు జూన్ 9వ తేదీ వరకు నిబంధనలు అమలు జిల్లాలో సత్ఫలితాలనిస్తున్న కట్టడి చర్యలు కమ్మర్పల్లి, మే 30 : కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ను మరోపదిరోజుల
నిజామాబాద్ జిల్లాలో గాడితప్పిన ప్రైవేటు దవాఖానలుఅధిక ఫీజులపై కరోనా బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు57 కొవిడ్ వైద్యశాలల్లో సగం దవాఖానలకు నోటీసులు జారీబాధ్యులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్న జిల్లా యంత్�
స్వగ్రామంలో నూతన హంగులతోగ్రామ పంచాయతీ నిర్మాణంఊరికి ఉపకారిగా తిమ్మయ్యగారి సుభాష్రెడ్డిపదేండ్లుగా సేవా కార్యక్రమాలుబీబీపేట్, మే 29: స్వలాభమే కాంక్షగా జీవిస్తూ.. ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు �
ధర్పల్లి, మే 28 : ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పనిలేకుండా ఎవరూ ఇబ్బందులు పడకూడదని, గ్రామాల్లోని కూలీలంతా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకునేలా చూడాలని డీఆర్డీఏవో చందర్నాయక్ పంచాయతీ కార్యదర్శులు,
వేల్పూర్, మే 27 : మండలంలోని జాన్కంపేట్ గ్రామ సమీపంలో ఉన్న నిజాంసాగర్ కెనాల్ను మంత్రి ప్రశాంత్రెడ్డి గురువారం పరిశీలించారు. కొంతకాలం నుంచి గుత్ప లిఫ్ట్ ద్వారా తమ గ్రామానికి నీరు రావడం లేదని ఇటీవల రైత
50 పడకలతో నిజామాబాద్ జిల్లా దవాఖానలో తక్షణంప్రత్యేక వార్డు ఏర్పాటుతగ్గుముఖం పట్టిన కరోనా కేసులుఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర మంత్రి వేములలాక్డౌన్, వ్యాక్సినేషన్, కరోనాపై చర్చనిజామాబాద్, మే 27, (నమస్�
విద్యానగర్/ఇందూరు, మే 21 : కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన వారందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు రాష్ట్ర విద్యా శాఖ
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 20 : జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నది. గురువారం జిల్లా, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి సర్వేతీరును పరిశీలించారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని 24వ వార్డులో కొనసాగుతున్�
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంఉద్యమకారిణికి దక్కిన అరుదైన గౌరవంమలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రప్రస్తుతం తెలుగు పండిత్గా సేవలుసాహిత్యరంగంలోనూ తనదైన ముద్రకామారెడ్డి, మే 19: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్
అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్కేసులు నమోదు చేస్తున్న పోలీసులుశక్కర్నగర్, మే 19: లాక్డౌన్ నిబం ధనల సడలింపు సమయం తర్వాత రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని బోధన్ ఏసీపీ రామారావు హెచ్చరించారు. లాక్�
ఆర్మూర్, మే 17: పేదలకు సీఎంఆర్ఎఫ్తో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత అన్నారు. ఆర్మూర్ బల్దియా కార్యాలయంలో, పట్టణంలోని పలు వార్డుల్లో, మండలంలోని ఆలూర్ �
ఆక్సిజన్, వెంటిలేటర్లు కోరిన వెంటనే చకచకా ఏర్పాట్లు కీలకమైన సమయంలో రెమ్డెసివిర్ ఔషధాల అందజేత కాల్సెంటర్కు తెలంగాణతోపాటు మహారాష్ట్ర నుంచీ ఫోన్లు వినతులకు స్పందించి తక్షణమే సాంత్వన చేకూరుస్తున్న
బోధన్, మే 13: కొవిడ్ బాధితులను రక్షించుకుంటామని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. బోధన్ ప్రభు త్వ జిల్లా దవాఖానను గురువారం సందర్శించిన ఆయన.. కొవిడ్ వార్డు ల్లో పర్యటించారు. చికిత్స పొందుతు న్న వారితో మాట�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే13 : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇండ్లల్లోనే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నా రు. జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినే�