నిజామాబాద్ లీగల్, జూన్ 24 : ఉమ్మడి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ కె.సాయి రమాదేవి తెలిపారు. రాష్
పల్లెలు మెరిసేలా.. పట్టణాలు మురిసేలా ! పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సర్కారు సన్నద్ధం జూలై ఒకటి నుంచి నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం 28న కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సమావేశం… అత్యుత్త�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 21 : జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమా�
సీఎం కేసీఆర్ తనిఖీల నేపథ్యంలో అప్రమత్తత పల్లె ప్రగతి పనులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి మొక్కల పెంపకంపై పలు పల్లెల్లో పర్యవేక్షణ లోపం అంతులేని నిర్లక్ష్యంతో వాడిపోయి కనిపిస్తున్న వైనం ఇప్పటికీ గ్రామా�
డిచ్పల్లి, జూన్ 15: ప్రభుత్వ పాలనాశాస్త్రం పరిపాలనకు దిక్సూచి వంటిదని టీయూ వీసీ రవీందర్గుప్తా అన్నారు. టీయూలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పాలనాశాస్త్రంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత�
మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కల్వకుంట్ల కవితఉచిత భోజన వితరణ విస్తరణకు ఎమ్మెల్సీ సంకల్పంత్వరలోనే వ్యవసాయ మార్కెట్లో అందుబాటులోకి అన్నదానంరైతులు, హమాలీల మేలు కోసం దృష్టి సారించిన కవిత1,500 మందికి భ
జిల్లాలో ముగిసిన పారిశుద్ధ్య కార్యక్రమాలుడిచ్పల్లి, జూన్ 13: వానకాలం సమీపిస్తుండడంతో క్షేత్రస్థాయిలో సీజనల్ వ్యాధులను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇందుకోసం �
కామారెడ్డి జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్నూతన కలెక్టరేట్, డీపీవో భవనాల ప్రారంభోత్సవంస్పీకర్ పోచారం, ప్రభుత్వ విప్ గోవర్ధన్లకు ఫోన్చేసిన సీఎంఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రా�
సర్పంచులకు ఎమ్మెల్యే షకీల్ హామీ శక్కర్నగర్, జూన్ 12: చిన్న గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని, సర్పంచులు ఆందోళనకు గురికావద్దని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. �