దవాఖానల్లో చిన్నపిల్లలకు బెడ్ల సంఖ్యను పెంచుకోవాలిఆరు నెలల నుంచి 14 ఏండ్లలోపు పిల్లల సర్వే చేపట్టాలిఅధికారులతో సమీక్షలో మంత్రిఇందూరు, జూన్ 6: కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట�
పేదలకు వైద్య సేవలు మరింత చేరువప్రయాణ ఖర్చులు లేకుండాఅంబులెన్స్ సౌకర్యంమంత్రి వేముల ప్రశాంత్రెడ్డినిజామాబాద్ జీజీహెచ్లోడయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభంఖలీల్వాడి, జూన్ 6: పేద ప్రజలకు వైద్య సేవలను
జక్రాన్పల్లి, జూన్4: వానకాలం సీజన్లో వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్రవారం ఉద్యమంలా కొనసాగాయి. ఈ సంద
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 3 : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిం చారు. గురువారం బోధన్లోని ప్రభుత్వ దవాఖానలో 24 మందికి టెస్టులు నిర్వహించగా ఇద్దరికి, రాకాసీపేట్
ప్రభుత్వ ఆదేశాలతో వివిధ జిల్లాల జైళ్లకు ఖైదీల తరలింపునిజామాబాద్ జైలుకు 50 మంది రాక..త్వరలో మరో 50మందిని తరలించే అవకాశంఅన్ని వసతులు కల్పిస్తాం : సూపరింటెండెంట్నిజామాబాద్ రూరల్, జూన్ 3 : వరంగల్ జిల్లా జ�
శక్కర్నగర్, జూన్ 2: బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్పై, మున్సిపల్ నిధులు దుర్వినియోగం జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, అవగాహన లేకుండా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని మున్సిపల్ చైర్పర�
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు జూన్ 9వ తేదీ వరకు నిబంధనలు అమలు జిల్లాలో సత్ఫలితాలనిస్తున్న కట్టడి చర్యలు కమ్మర్పల్లి, మే 30 : కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ను మరోపదిరోజుల
నిజామాబాద్ జిల్లాలో గాడితప్పిన ప్రైవేటు దవాఖానలుఅధిక ఫీజులపై కరోనా బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు57 కొవిడ్ వైద్యశాలల్లో సగం దవాఖానలకు నోటీసులు జారీబాధ్యులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్న జిల్లా యంత్�
స్వగ్రామంలో నూతన హంగులతోగ్రామ పంచాయతీ నిర్మాణంఊరికి ఉపకారిగా తిమ్మయ్యగారి సుభాష్రెడ్డిపదేండ్లుగా సేవా కార్యక్రమాలుబీబీపేట్, మే 29: స్వలాభమే కాంక్షగా జీవిస్తూ.. ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు �
ధర్పల్లి, మే 28 : ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పనిలేకుండా ఎవరూ ఇబ్బందులు పడకూడదని, గ్రామాల్లోని కూలీలంతా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకునేలా చూడాలని డీఆర్డీఏవో చందర్నాయక్ పంచాయతీ కార్యదర్శులు,
వేల్పూర్, మే 27 : మండలంలోని జాన్కంపేట్ గ్రామ సమీపంలో ఉన్న నిజాంసాగర్ కెనాల్ను మంత్రి ప్రశాంత్రెడ్డి గురువారం పరిశీలించారు. కొంతకాలం నుంచి గుత్ప లిఫ్ట్ ద్వారా తమ గ్రామానికి నీరు రావడం లేదని ఇటీవల రైత
50 పడకలతో నిజామాబాద్ జిల్లా దవాఖానలో తక్షణంప్రత్యేక వార్డు ఏర్పాటుతగ్గుముఖం పట్టిన కరోనా కేసులుఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర మంత్రి వేములలాక్డౌన్, వ్యాక్సినేషన్, కరోనాపై చర్చనిజామాబాద్, మే 27, (నమస్�
విద్యానగర్/ఇందూరు, మే 21 : కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన వారందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు రాష్ట్ర విద్యా శాఖ