వేసవిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు రోగ నిరోధక శక్తి పెరుగుదలకు దోహదం ఆరోగ్యానికి ఎంతో మేలు కోటగిరి/ బోధన్ రూరల్, ఏప్రిల్ 28:వేసవితాపం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రజలు దాహర్తి తీర్చుకునేందుకు ఉక్కిరిబిక్కి�
రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు కనువిందు చేస్తున్న విలేజ్ పార్క్ హర్షం వ్యక్తంచేస్తున్న గ్రామస్తులు నందిపేట్ రూరల్, ఏప్రిల్ 28:పల్లెప్రగతి.. ఈ ఒక్క కార్యక్రమంతో గ్రామీణ రోడ్లన్నీ పచ్చని మొక
కొండపోచమ్మసాగర్ నుంచి నిజాంసాగర్ వరకు జలపరవళ్లు18 రోజుల్లో 96 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన కాళేశ్వర గంగమండుటెండల్లో జలసవ్వడిపై కర్షకుల సంభ్రమాశ్చర్యాలుప్రాజెక్టుకు పునరుజ్జీవంపై ఆయకట్టు రైతుల్లో ఆన
ఇందూరు, ఏప్రిల్ 23 : ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్జోనల్ బ్రాంచ్ మిడ్టర్మ్ సీఎంఈ-2021 ప్రెస్కాన్ఫరెన్స్ను నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించారు. మాదకద్రవ్యాలతో కలిగే దుష్పరిణామాలు, మానసిక
నందిపేట్ రూరల్, ఏప్రిల్ 23: మండలంలోని వెల్మల్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ శుక్రవారం పరిశీలించారు. విలేజ్పార్క్, వైకుంఠధామం, డంపింగ్యార్డు పనులను పరిశీలించి సంతృప్త
కొండపోచమ్మ సాగర్ నుంచి తరలివచ్చిన గంగమ్మఎర్రటెండలోనూ మంజీరా నదిలో గోదావరి జలాలు17 రోజులు.. 1600 క్యూసెక్కులు.. 1.5 టీఎంసీలువానకాలానికి మునుపే కొత్త చరిత్రను చూస్తున్న రైతులుసింగూర్ అవసరం లేకుండానే నిజాంసా
ముగిసిన నామినేషన్ల ప్రక్రియబోధన్, ఏప్రిల్ 22: బోధన్ మున్సిపాలిటీ 18వ వార్డు ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారం సాయంత్రం 3 గంటలకు ముగిసింది. మొత్తం 8 మంది వివిధ పార్టీల అభ్యర్థులుగా, స్వతంత్ర అ�
నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 22: ఉపాధి కూలీలు పని ప్రదేశంలో కొవిడ్ నిబంధనలు విధిగా పాటించేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందిపైనే ఉందని డీఆర్డీవో బాదావత్ చందర్నాయక్ అన్నారు. న�
సిరికొండ, ఏప్రిల్ 21: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని సిరికొండ సర్పం చ్ ఎన్నం రాజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పి�
ప్రైవేటు టీచర్లు, సిబ్బంది ఖాతాల్లో నగదు జమచేసిన ప్రభుత్వంరేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ షురూఉమ్మడి జిల్లాలో 7,403 మందికి లబ్ధిఇందూరు, ఏప్రిల్ 21 : కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో ప్రైవేట్ విద్య
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అదనపు బెడ్లు ఏర్పాటుఅత్యవసర సేవలకు యుద్ధప్రాతిపదికన సౌకర్యాలుకరోనా బాధితుల డిశ్చార్జి, చేరికలపై పకడ్బందీ వ్యూహంనిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దవాఖానల సామర్థ్యం పెం�
నిజామాబాద్ : చావును మించిన దుఃఖం ఏముంటుంది. అదే ఒకే కుటుంబంలో వరుసగా నలుగురు మృతిచెందడం అంటే ఆ బాధ వర్ణణాతీతం. ఈ తీవ్ర విషాద సంఘటన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం వాడి గ్రామంలో చోటుచేసుకుం�