నిజాంసాగర్, మే 2 : దేశంలోనే మొట్టమొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో నిజాంసాగర్ ఒకటి. 1931 సంవత్సరంలో నిర్మించిన చారిత్రక ప్రాజెక్టుకు గడిచిన రెండున్నర దశాబ్దాలుగా జలకళ సంతరించుకోవడం కలగానే మిగిలింది. �
పాత కక్షల నేపథ్యంలో అల్లుడితో ఘర్షణమందలించిన బంధువులపై దాడిపరస్పర దాడులతో.. ఐదుగురికితీవ్ర గాయాలు, ఇద్దరికి స్వల్ప గాయాలుతొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదుచేసిన పోలీసులునిజామాబాద్ జిల్లా ఫకీరాబా
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 29: జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. 45 ఏండ్లు దాటిన వారికి కొవిడ్ టీకాలను వైద్య సిబ్బంది వేస్తున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న
వైద్యుల సలహాలు, మందులు వాడితే చాలు చాలా మందికి హోం ఐసొలేషన్లోనే కరోనా తగ్గుముఖం జిల్లాలో కరోనా రికవరీల రేటు 97 శాతం భయపడాల్సిన అవసరంలేదు : నిజామాబాద్ డీఎంహెచ్వో బాల నరేంద్ర ఖలీల్వాడి, ఏప్రిల్ 28: కరోనా �
పండ్లు ఏరేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి మొక్కలపై పూర్తిగా పండిన తర్వాతే తెంపాలి ఎండిన కాయలను గ్రేడింగ్ చేయాలి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ కె. నిరోష వ్యవసాయ యూనివర్సిటీ : కోత దశలో ఉన్న మిర్చి పంటలో తగు జాగ్�
వేసవిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు రోగ నిరోధక శక్తి పెరుగుదలకు దోహదం ఆరోగ్యానికి ఎంతో మేలు కోటగిరి/ బోధన్ రూరల్, ఏప్రిల్ 28:వేసవితాపం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రజలు దాహర్తి తీర్చుకునేందుకు ఉక్కిరిబిక్కి�
రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు కనువిందు చేస్తున్న విలేజ్ పార్క్ హర్షం వ్యక్తంచేస్తున్న గ్రామస్తులు నందిపేట్ రూరల్, ఏప్రిల్ 28:పల్లెప్రగతి.. ఈ ఒక్క కార్యక్రమంతో గ్రామీణ రోడ్లన్నీ పచ్చని మొక
కొండపోచమ్మసాగర్ నుంచి నిజాంసాగర్ వరకు జలపరవళ్లు18 రోజుల్లో 96 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన కాళేశ్వర గంగమండుటెండల్లో జలసవ్వడిపై కర్షకుల సంభ్రమాశ్చర్యాలుప్రాజెక్టుకు పునరుజ్జీవంపై ఆయకట్టు రైతుల్లో ఆన
ఇందూరు, ఏప్రిల్ 23 : ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్జోనల్ బ్రాంచ్ మిడ్టర్మ్ సీఎంఈ-2021 ప్రెస్కాన్ఫరెన్స్ను నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించారు. మాదకద్రవ్యాలతో కలిగే దుష్పరిణామాలు, మానసిక
నందిపేట్ రూరల్, ఏప్రిల్ 23: మండలంలోని వెల్మల్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ శుక్రవారం పరిశీలించారు. విలేజ్పార్క్, వైకుంఠధామం, డంపింగ్యార్డు పనులను పరిశీలించి సంతృప్త