ఇందూరు, ఏప్రిల్ 6 : కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వైరస్బారిన పడిన వారికి చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉం డాలని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలకు కలెక్టర్ �
పన్ను వసూళ్లు, విద్యుత్ బకాయిల చెల్లింపులో ఆదర్శంl3,685 మంది జనాభా.. 24 సీసీ కెమెరాలు1400 మంది ఉపాధి కూలీలకు వంద శాతం పని దినాలుమొక్కలు పీకితే జరిమానా, రక్షణకు ప్రత్యేకంగా వన సేవకులుప్రైవేటు బస్సుల కట్టడితో సర్�
ఒక్క రోజే ఉమ్మడి జిల్లాలో 96 కేసులుపలు గ్రామాల్లో నిర్ధారణ శిబిరాల ఏర్పాటుసుంకినిలో వారంరోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్విద్యానగర్/ ఖలీల్వాడి, ఏప్రిల్ 4: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ని�
కొనసాగుతున్న ట్రయల్న్1856 గ్రామాలకు అందనున్న తాగునీరుహర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలునిజాంసాగర్, ఏప్రిల్ 4: భగీరథ నీళ్లు ఇంటింటికీ వచ్చేందుకు పనులు పూర్తికావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్
గొర్రెలు, గేదెలు, కోళ్ల పెంపకానికి షెడ్ల మంజూరుప్రతి పంచాయతీ పరిధిలో మొదట ఐదుగురు లబ్ధిదారులకు కేటాయింపుబాన్సువాడ , ఏప్రిల్ 4 : రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు ప్రోత్సాహం అందించి ఆర్థికంగా ఎదిగే విధంగా ఐ�
నిర్ణీత సమయంలో పూర్తిచేయాలిపలు మండలాల్లో డబుల్ బెడ్ రూంఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించినరాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిభీమ్గల్/వేల్పూర్/మోర్తాడ్(కమ్మర్పల్లి)/బాల్కొండ (ముప్కాల్ ), ఏప్రిల�
పకడ్బందీగా ధాన్యం సేకరణరైతులకు ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు10.50 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి దిగుబడి అంచనా442 కేంద్రాల్లో 8లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంసమీక్షాసమావేశంలో రాష్ట్ర మంత్రి వేముల ప�
జక్రాన్పల్లి, ఏప్రిల్ 3 : రాష్ట్రంలో రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు దేశానికి ఆదర్శమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నియోజకవర్గంలోనే అర్గుల్ ప్రా�
కవి సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శరత్ఇందూరు, ఏప్రిల్ 3 : మన దేశం కవులు, కళాకారులకు పుట్టినిల్లు అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్�
గ్రామంలో పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాల కల్పనప్రతి ఇంటి ఎదుట విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్పుల ఏర్పాటు…హరితహారంలో పది వేల మొక్కలుసదాశివనగర్, ఏప్రిల్ 3:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప�
వేల్పూర్, ఏప్రిల్ 3: రాష్ట్రంలో సాగునీటి వనరులను పెంచడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్లో పెద్దవాగుపై నూతనంగా రూ.9కోట్ల 35లక్షతో నిర్మిస్తున్న �
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అభివృద్ధి జరగడం లేదు..?ఎంపీ అర్వింద్కు మంత్రి వేముల ప్రశ్నమోర్తాడ్(కమ్మర్పల్లి), ఏప్రిల్ 3: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు జరగడం లేద�