కొండపోచమ్మ సాగర్ నుంచి తరలివచ్చిన గంగమ్మఎర్రటెండలోనూ మంజీరా నదిలో గోదావరి జలాలు17 రోజులు.. 1600 క్యూసెక్కులు.. 1.5 టీఎంసీలువానకాలానికి మునుపే కొత్త చరిత్రను చూస్తున్న రైతులుసింగూర్ అవసరం లేకుండానే నిజాంసా
ముగిసిన నామినేషన్ల ప్రక్రియబోధన్, ఏప్రిల్ 22: బోధన్ మున్సిపాలిటీ 18వ వార్డు ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారం సాయంత్రం 3 గంటలకు ముగిసింది. మొత్తం 8 మంది వివిధ పార్టీల అభ్యర్థులుగా, స్వతంత్ర అ�
నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 22: ఉపాధి కూలీలు పని ప్రదేశంలో కొవిడ్ నిబంధనలు విధిగా పాటించేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందిపైనే ఉందని డీఆర్డీవో బాదావత్ చందర్నాయక్ అన్నారు. న�
సిరికొండ, ఏప్రిల్ 21: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని సిరికొండ సర్పం చ్ ఎన్నం రాజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పి�
ప్రైవేటు టీచర్లు, సిబ్బంది ఖాతాల్లో నగదు జమచేసిన ప్రభుత్వంరేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ షురూఉమ్మడి జిల్లాలో 7,403 మందికి లబ్ధిఇందూరు, ఏప్రిల్ 21 : కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో ప్రైవేట్ విద్య
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అదనపు బెడ్లు ఏర్పాటుఅత్యవసర సేవలకు యుద్ధప్రాతిపదికన సౌకర్యాలుకరోనా బాధితుల డిశ్చార్జి, చేరికలపై పకడ్బందీ వ్యూహంనిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దవాఖానల సామర్థ్యం పెం�
నిజామాబాద్ : చావును మించిన దుఃఖం ఏముంటుంది. అదే ఒకే కుటుంబంలో వరుసగా నలుగురు మృతిచెందడం అంటే ఆ బాధ వర్ణణాతీతం. ఈ తీవ్ర విషాద సంఘటన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం వాడి గ్రామంలో చోటుచేసుకుం�
నిజాంసాగర్/ ఎల్లారెడ్డిరూరల్/ తాడ్వాయి/ బిచ్కుంద/ మద్నూర్/నాగిరెడ్డిపేట్/రామారెడ్డి/ బీర్కూర్/బీబీపేట్/ ఏప్రిల్ 10 : జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టులను వైద్య సిబ్బంది విస్తృతంగా నిర్వహిస�
ఉమ్మడి జిల్లాలో వేగంగా వైరస్ వ్యాప్తి ఒక్కరోజే 660 కరోనా కేసులు నమోదు కామారెడ్డిలో 464.. నిజామాబాద్లో 196 నవోదయలో కొవిడ్ కలకలం! 13 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు పాజిటివ్ కొనసాగుతున్న నిర్ధారణ పరీక్షలు విద
టీఆర్ఎస్ తరఫున ప్రచారంలో ఇద్దరు శాసనసభ్యులుమాడుగులపల్లికి జీవన్రెడ్డి, తిరుమలగిరి సాగర్కు జాజాలఅధిష్టానం అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తున్న నేతలుగెలుపు దిశగా సాగుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి నో�
నేడు హల్దీవాగులోకి గోదావరి జలాలు ..రోజుకు 1600 క్యూసెక్కుల నీటి విడుదలసిద్దిపేట జిల్లాలోని తొమ్మిది చెక్డ్యాములు నిండి..మెదక్ జిల్లాలో ప్రవేశించనున్న గోదారమ్మసిద్దిపేట, మార్చి9 (నమస్తే తెలంగాణ ప్రతినిధ�
మాస్కులు ధరించండి..భౌతిక దూరం పాటించండిప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచనకొవిడ్ చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశంప్రైవేటులో కరోనా పేరిట దోపిడీ చేస్తే కఠినచర్యలు తీసుకుంటామ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 9: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్, బోధన్ ఏఎంసీ చైర