నిజాంసాగర్/ ఎల్లారెడ్డిరూరల్/ తాడ్వాయి/ బిచ్కుంద/ మద్నూర్/నాగిరెడ్డిపేట్/రామారెడ్డి/ బీర్కూర్/బీబీపేట్/ ఏప్రిల్ 10 : జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టులను వైద్య సిబ్బంది విస్తృతంగా నిర్వహిస�
ఉమ్మడి జిల్లాలో వేగంగా వైరస్ వ్యాప్తి ఒక్కరోజే 660 కరోనా కేసులు నమోదు కామారెడ్డిలో 464.. నిజామాబాద్లో 196 నవోదయలో కొవిడ్ కలకలం! 13 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు పాజిటివ్ కొనసాగుతున్న నిర్ధారణ పరీక్షలు విద
టీఆర్ఎస్ తరఫున ప్రచారంలో ఇద్దరు శాసనసభ్యులుమాడుగులపల్లికి జీవన్రెడ్డి, తిరుమలగిరి సాగర్కు జాజాలఅధిష్టానం అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తున్న నేతలుగెలుపు దిశగా సాగుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి నో�
నేడు హల్దీవాగులోకి గోదావరి జలాలు ..రోజుకు 1600 క్యూసెక్కుల నీటి విడుదలసిద్దిపేట జిల్లాలోని తొమ్మిది చెక్డ్యాములు నిండి..మెదక్ జిల్లాలో ప్రవేశించనున్న గోదారమ్మసిద్దిపేట, మార్చి9 (నమస్తే తెలంగాణ ప్రతినిధ�
మాస్కులు ధరించండి..భౌతిక దూరం పాటించండిప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచనకొవిడ్ చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశంప్రైవేటులో కరోనా పేరిట దోపిడీ చేస్తే కఠినచర్యలు తీసుకుంటామ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 9: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్, బోధన్ ఏఎంసీ చైర
బోధన్/ఆర్మూర్/నవీపేట/రెంజల్/భీమ్గల్/మాక్లూర్/కోటగిరి/రుద్రూర్/వర్ని/ఇందల్వాయి, ఏప్రిల్ 9: జిల్లా వ్యా ప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు విస్తృ తంగా కొనసాగుతున్నాయి. వ్యాక్సినేష�
వీసీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్విద్యానగర్/ఖలీల్వాడి, ఏప్రిల్ 9: పాఠశాలలు తెరిచే వరకు ప్రైవేటు స్కూళ్ల టీచర్లు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డ�
ఖలీల్వాడి, ఏప్రిల్ 9: నిజామాబాద్లోని ఉమామహేశ్వరి ఆలయంలో చతుర్వేద సదస్సు, అథర్వణ వేదయాగం అట్టహాసంగా కొనసాగుతున్నది. లోక కల్యాణార్థం తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు �
వర్గల్లో కాళేశ్వరం నీళ్లను హల్దీవాగుకు వదిలిన ముఖ్యమంత్రి కేసీఆర్కొండపోచమ్మసాగర్ నుంచి పరుగులు తీస్తోన్న గోదావరి జలాలువేయికండ్లతో ఎదురుచూస్తున్న నిజాంసాగర్ ఆయకట్టు రైతులుప్రతిష్టాత్మక కార్యక
ధర్పల్లి/ఇందల్వాయి/సిరికొండ/రెంజల్/మోర్తాడ్, ఏప్రిల్ 6 : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. 45 ఏండ్లు నిండినవారికి వైద్య సిబ్బంది టీకా వేస్తున్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖా�
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిబాన్సువాడ, ఏప్రిల్ 6 : ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని రాష్ట్ర శాసనభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. లక్షలాది మంది రైతుల కష్టాలు తీరే రోజు.. రైతుల కన్నీటిని గోదావర�
మోపాల్(ఖలీల్వాడి), ఏప్రిల్ 6: మోపాల్ మండలంనర్సింగ్పల్లిలో ఉన్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు మంగళవారం కన్నుల పండువగా జరిగాయి. ఇందూరు తిరుమల సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు యాగశాలలో మహ