నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 20 : జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నది. గురువారం జిల్లా, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి సర్వేతీరును పరిశీలించారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని 24వ వార్డులో కొనసాగుతున్�
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంఉద్యమకారిణికి దక్కిన అరుదైన గౌరవంమలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రప్రస్తుతం తెలుగు పండిత్గా సేవలుసాహిత్యరంగంలోనూ తనదైన ముద్రకామారెడ్డి, మే 19: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్
అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్కేసులు నమోదు చేస్తున్న పోలీసులుశక్కర్నగర్, మే 19: లాక్డౌన్ నిబం ధనల సడలింపు సమయం తర్వాత రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని బోధన్ ఏసీపీ రామారావు హెచ్చరించారు. లాక్�
ఆర్మూర్, మే 17: పేదలకు సీఎంఆర్ఎఫ్తో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత అన్నారు. ఆర్మూర్ బల్దియా కార్యాలయంలో, పట్టణంలోని పలు వార్డుల్లో, మండలంలోని ఆలూర్ �
ఆక్సిజన్, వెంటిలేటర్లు కోరిన వెంటనే చకచకా ఏర్పాట్లు కీలకమైన సమయంలో రెమ్డెసివిర్ ఔషధాల అందజేత కాల్సెంటర్కు తెలంగాణతోపాటు మహారాష్ట్ర నుంచీ ఫోన్లు వినతులకు స్పందించి తక్షణమే సాంత్వన చేకూరుస్తున్న
బోధన్, మే 13: కొవిడ్ బాధితులను రక్షించుకుంటామని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. బోధన్ ప్రభు త్వ జిల్లా దవాఖానను గురువారం సందర్శించిన ఆయన.. కొవిడ్ వార్డు ల్లో పర్యటించారు. చికిత్స పొందుతు న్న వారితో మాట�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే13 : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇండ్లల్లోనే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నా రు. జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినే�
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో పది బైక్లు చోరీ వివరాలను వెల్లడించిన సౌత్జోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నిజామాబాద్ రూరల్, మే 13 : బైకులను చోరీ చేయడమే పనిగా పెట్టుకున్న ఓ యువకుడు ఎట్టకేలకు నిజామా�
నగరంలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించిన సీపీ కార్తికేయ నిర్మానుష్యంగా మారిన బస్టాండ్లు జనసంచారం లేక బోసిపోయిన ప్రధాన రహదారులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 12: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ర�
కరోనా మహమ్మారిపై యుద్ధం.. పది రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 20 గంటలు సకలం బంద్.. 4 గంటలు మినహాయింపు నిజామాబాద్, మే 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా రాష్ట్ర
కొవిడ్ నుంచి బయటపడ్డాక ఎక్సర్సైజ్ మస్ట్ మంచి ఆహారంతోపాటు తరచూ నీళ్లు తాగాలి నెగెటివ్ వచ్చాక వారంపాటు విశ్రాంతి తీసుకోవాలంటున్న న్యూట్రిషనిస్టులు హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి ను
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 11 : రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కందకుర్తి అంతర్రాష్ట్ర సరిహద్దులో వేర్వేరుగా మంగళవారం 53 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ వచ్చిందని మండల �
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్లో టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కాను పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తీకేయ తెలిపిన వివర�
ప్రతి వెయ్యి మందికి ముగ్గురు సిబ్బంది..మొదటి రోజు కామారెడ్డి జిల్లాలో 62,161..నిజామాబాద్ జిల్లాలో 56,403 ఇండ్లల్లో సర్వే పూర్తినిజామాబాద్లో 1203, కామారెడ్డిలో 802 బృందాలుకొవిడ్ లక్షణాలున్న వారికి ఐసొలేషన్ కిట్�