హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో పది బైక్లు చోరీ వివరాలను వెల్లడించిన సౌత్జోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నిజామాబాద్ రూరల్, మే 13 : బైకులను చోరీ చేయడమే పనిగా పెట్టుకున్న ఓ యువకుడు ఎట్టకేలకు నిజామా�
నగరంలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించిన సీపీ కార్తికేయ నిర్మానుష్యంగా మారిన బస్టాండ్లు జనసంచారం లేక బోసిపోయిన ప్రధాన రహదారులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 12: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ర�
కరోనా మహమ్మారిపై యుద్ధం.. పది రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 20 గంటలు సకలం బంద్.. 4 గంటలు మినహాయింపు నిజామాబాద్, మే 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా రాష్ట్ర
కొవిడ్ నుంచి బయటపడ్డాక ఎక్సర్సైజ్ మస్ట్ మంచి ఆహారంతోపాటు తరచూ నీళ్లు తాగాలి నెగెటివ్ వచ్చాక వారంపాటు విశ్రాంతి తీసుకోవాలంటున్న న్యూట్రిషనిస్టులు హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి ను
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 11 : రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కందకుర్తి అంతర్రాష్ట్ర సరిహద్దులో వేర్వేరుగా మంగళవారం 53 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ వచ్చిందని మండల �
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్లో టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కాను పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తీకేయ తెలిపిన వివర�
ప్రతి వెయ్యి మందికి ముగ్గురు సిబ్బంది..మొదటి రోజు కామారెడ్డి జిల్లాలో 62,161..నిజామాబాద్ జిల్లాలో 56,403 ఇండ్లల్లో సర్వే పూర్తినిజామాబాద్లో 1203, కామారెడ్డిలో 802 బృందాలుకొవిడ్ లక్షణాలున్న వారికి ఐసొలేషన్ కిట్�
నిజాంసాగర్, మే 2 : దేశంలోనే మొట్టమొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో నిజాంసాగర్ ఒకటి. 1931 సంవత్సరంలో నిర్మించిన చారిత్రక ప్రాజెక్టుకు గడిచిన రెండున్నర దశాబ్దాలుగా జలకళ సంతరించుకోవడం కలగానే మిగిలింది. �
పాత కక్షల నేపథ్యంలో అల్లుడితో ఘర్షణమందలించిన బంధువులపై దాడిపరస్పర దాడులతో.. ఐదుగురికితీవ్ర గాయాలు, ఇద్దరికి స్వల్ప గాయాలుతొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదుచేసిన పోలీసులునిజామాబాద్ జిల్లా ఫకీరాబా
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 29: జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. 45 ఏండ్లు దాటిన వారికి కొవిడ్ టీకాలను వైద్య సిబ్బంది వేస్తున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న
వైద్యుల సలహాలు, మందులు వాడితే చాలు చాలా మందికి హోం ఐసొలేషన్లోనే కరోనా తగ్గుముఖం జిల్లాలో కరోనా రికవరీల రేటు 97 శాతం భయపడాల్సిన అవసరంలేదు : నిజామాబాద్ డీఎంహెచ్వో బాల నరేంద్ర ఖలీల్వాడి, ఏప్రిల్ 28: కరోనా �
పండ్లు ఏరేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి మొక్కలపై పూర్తిగా పండిన తర్వాతే తెంపాలి ఎండిన కాయలను గ్రేడింగ్ చేయాలి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ కె. నిరోష వ్యవసాయ యూనివర్సిటీ : కోత దశలో ఉన్న మిర్చి పంటలో తగు జాగ్�