డిచ్పల్లి, జూన్ 15: ప్రభుత్వ పాలనాశాస్త్రం పరిపాలనకు దిక్సూచి వంటిదని టీయూ వీసీ రవీందర్గుప్తా అన్నారు. టీయూలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పాలనాశాస్త్రంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత�
మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కల్వకుంట్ల కవితఉచిత భోజన వితరణ విస్తరణకు ఎమ్మెల్సీ సంకల్పంత్వరలోనే వ్యవసాయ మార్కెట్లో అందుబాటులోకి అన్నదానంరైతులు, హమాలీల మేలు కోసం దృష్టి సారించిన కవిత1,500 మందికి భ
జిల్లాలో ముగిసిన పారిశుద్ధ్య కార్యక్రమాలుడిచ్పల్లి, జూన్ 13: వానకాలం సమీపిస్తుండడంతో క్షేత్రస్థాయిలో సీజనల్ వ్యాధులను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇందుకోసం �
కామారెడ్డి జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్నూతన కలెక్టరేట్, డీపీవో భవనాల ప్రారంభోత్సవంస్పీకర్ పోచారం, ప్రభుత్వ విప్ గోవర్ధన్లకు ఫోన్చేసిన సీఎంఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రా�
సర్పంచులకు ఎమ్మెల్యే షకీల్ హామీ శక్కర్నగర్, జూన్ 12: చిన్న గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని, సర్పంచులు ఆందోళనకు గురికావద్దని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. �
నాసిరకం విత్తన ముఠాలపై సర్కారు కొరడాసీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలుఉమ్మడి జిల్లాలో పది జిల్లా స్థాయిటాస్క్ఫోర్స్ బృందాలుజిల్లా, డివిజన్ కేంద్రాల్లో ఉధృతంగా కొసాగుతున్న తనిఖీలుపత్తి సాగు �
అన్నదాతల హర్షంఊపందుకోనున్న సాగు పనులుఎల్లారెడ్డి రూరల్/విద్యానగర్/బాన్సువాడ/బిచ్కుంద, జూన్ 10 : జిల్లావ్యాప్తంగా పలు మండలాలు, గ్రామాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షం మేలు చేస్తుందని ర�
లాక్డౌన్ సడలింపుతో ఉదయం 6 నుంచిసాయంత్రం 5 గంటల వరకు దుకాణాల నిర్వహణసాయంత్రం 6 నుంచిపోలీసుల బందోబస్తునాగిరెడ్డిపేట్/లింగంపేట/ దోమకొండ/బీబీపేట్, జూన్ 10 : కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం లా�
నిజామాబాద్ జిల్లాలో ప్రేమజంట బలవన్మరణం! | నిజామాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. చందూరు మండలం లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ఉమ్మడి జిల్లాలో దాదాపు 20వేల దరఖాస్తులకు మోక్షందరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో కొత్త కార్డుల జారీసీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షాతిరేకాలునిజామా
కారకులైనవారిని శిక్షించాలని మృతుడి బంధువుల ఆందోళనఏఆర్ కానిస్టేబుల్, ఎస్సైపై కేసు నమోదుగాంధారి మండలం మాధవపల్లిలో ఘటనగాంధారి, జూన్ 9 : మండలంలోని మాధవపల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య ఉద్రిక్తతకు దారితీసింది
రాజ్యసభ సభ్యుడు కే ఆర్ సురేశ్ రెడ్డికమ్మర్పల్లి, జూన్ 9: సీఎం కేసీఆర్ పాలన దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కే�