నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడుత పల్లెప్రగతి కార్యక్రమం జిల్లావ్యాప్తంగా పండుగలా కొనసాగుతున్నది. పల్లెప్రగతిలో భాగంగా ఐదోరోజైన సోమవారం గ్రామా
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు పార్కును తలపిస్తున్న వైకుంఠధామం పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారిన పల్లె నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పిప్రి గ్రామ జనాభా 2400. ఒకప్పుడు అరకొర సదుపాయాలతో చివరి స్థానంలో ఉన్న �
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు పార్కును తలపిస్తున్న వైకుంఠధామం పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారిన పల్లె నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పిప్రి గ్రామ జనాభా 2400. ఒకప్పుడు అరకొర సదుపాయాలతో చివరి స్థానంలో ఉన్న �
కలెక్టర్ నారాయణ రెడ్డి చొరవకు అద్భుత ఫలితం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 629 మంది స్పందన ఒకే రోజు మొత్తం రూ.80లక్షలు మేర విరాళాలు గ్రామాల్లో రూ.73.67 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ.7 లక్షలు పల్లెల్లో భేష్… పట్టణ�
పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు జిల్లాలో పండుగలా కొనసాగుతున్నాయి. దీంతో ఊర్లన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా గ్రామాల్లో శుక్రవారం జోరుగా మొక్కలు నాటారు. గ్రామసభల్లో గుర్తించిన సమస్యలను
మొక్కల సంరక్షణకు ఊతమిస్త్తున్న గ్రీన్ బడ్జెట్ పంచాయతీరాజ్ చట్టం ద్వారా ప్రత్యేక కేటాయింపులు పల్లె ప్రగతితో ఊరూరా మెరుగవుతున్న పచ్చందాలు జీపీకొచ్చే నిధుల్లో 10శాతం హరితహారానికే.. నిజామాబాద్, జులై 2, (�
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే సీఎం కేసీఆర్ లక్ష్యంహరితహారంతో పల్లెల్లో పచ్చదనంవేల్పూర్, భీమ్గల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపాల్గొన్�
ఊరూరా పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలుగ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సర్కారు అడుగులుముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి కలెక్టర్లుపోటాపోటీగాస్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుపరిశ�
దళిత సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులుఉమ్మడి జిల్లాలో కొనసాగిన సంబురాలుసీఎం కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకంవేల్పూర్, జూన్ 30: దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని పలువురు దళిత సంఘాల నేతలు, ప్రజా
డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ఎంపీకి సవాల్ వేల్పూర్, జూన్ 29 : ‘పసుపు బోర్డు ఏ మైంది.. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని రైతులు అడిగితే గుండాల�
పీఏసీఎస్లలో భారీగా నిల్వలు అవసరానికి తగ్గట్లుగా యంత్రాంగం ఏర్పాట్లు 89 సహకార సంఘాల్లో సరఫరాకు సంసిద్ధం రైతులకు ఇబ్బందులు లేకుండా సర్కారు చర్యలు నిజామాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వాసకాలం స�
పసుపు బోర్డు హామీ నిలబెట్టు కోవాలంటూ నిలదీతలు ఎంపీ వ్యవహారశైలిని ఎక్కడికక్కడ ఎండగడుతున్ననిజామాబాద్ రైతులు పసుపు బోర్డుపై హామీ నిలబెట్టుకోవాలంటూ వెంటాడుతున్న కర్షకులు తాళ్లరాంపూర్లో ధర్మపురి అర్వ