శక్కర్నగర్/రుద్రూర్, జూలై 19: బక్రీద్, ఊరపండుగలను శాంతియుతంగా, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని బోధన్ ఏసీపీ రామారావు సూచించారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్లో పోలీస్శాఖ ఆధ్వర్యంలో
నిజామాబాద్ రూరల్, జూలై 19 : డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకుల ద్వారా పొందుతున్న రుణాలను ఆదాయాభివృద్ధికి వినియోగించుకునేలా చూడాలని డీఆర్డీవో చందర్నాయక్ ఆదేశించారు. మండలంలోని పాంగ్రాలో ఉన్న రూరల్ మండల ఐ
నిజాంసాగర్, జూలై19: జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు నీటిని సోమవారం ఎమ్మెల్యే హన్మంత్ షిండే విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458.00 మీటర్లకు (1.23 టీఎంసీలు) గాను సోమవారం సాయంత్రానికి
కరోనా మాటున దాడి చేస్తున్న ఫంగస్లు, ఇన్ఫెక్షన్లు మొదటిసారిగా ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్వో డయాబెటీస్, స్టెరాయిడ్ పేషంట్లకు ప్రమాదమని హెచ్చరిక ముందుగా గుర్తిస్తే మేలు : వైద్య నిపుణులు ఖలీల్వాడి, జూ
పల్లె ప్రగతితో జోరుగా అభివృద్ధి కార్యక్రమాలు హరితహారంతో గ్రామంలో కొత్త అందాలు ప్రజల సహకారంతో సంపూర్ణ స్వచ్ఛత ఖలీల్వాడి (మోపాల్ ), జూలై 19:చుట్టూ పచ్చని పొలాలు.. కొండలతో కనువిందు చేస్తున్నది మోపాల్ మండల�
బిచ్కుంద, జూలై 17 : మండలంలో వానకాలంలో 13 వేల ఎకరాల్లో రైతులు సోయా పంటను సాగుచేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వివిధ గ్రామాల్లో సాగుచేస్తున్న సుమారు రెండు వేల ఎకరాల సోయా పంట నీట మునిగింది. మొ
మెండోరా, జూలై 18: ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాతోపాటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరద పోటెత్తుతున్నది. దీంతో ఉమ్మడి జ�
డిచ్పల్లి, జూలై 18: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సతీమణి శోభారాణి అనారోగ్యంతో పది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం డిచ్పల్లి మండలంలోని బర్ధిపూ ర్ శివారులో ఉన్న బృం�
ఖలీల్వాడి, జూలై 18 : సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలో ఆదివారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్�
గ్రీన్ సిటీగా మార్చేందుకు కృషి ముమ్మరంగా హరితహారం పనులు ఈ ఏడాది 2,95,625 మొక్కలు నాటడమే లక్ష్యం వందశాతం పూర్తయ్యేలా పాలకవర్గం, అధికారుల చర్యలు ఆర్మూర్, జూలై 18:పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా.. మానవ జీవితం అల
ఇందూరు, జూలై 16 : రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బాల అదాలత్ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర కమిషన్ సభ్యురాలు రాగజ్యోతి తెలిపారు. నిజామాబాద్ ప్రగతి భవన్లో మహిళా శిశు సంక్షేమశ�
ఈ నెల 26నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ దరఖాస్తుల పరిశీలన, క్షేత్ర స్థాయి విచారణ పూర్తి అర్హులైన లబ్ధిదారుల లెక్క తేల్చిన పౌరసరఫరాల శాఖ ఉమ్మడి జిల్లాలో 21,489 మందికి కొత్త కార్డులు సీఎం ఆదేశాలతో ఆగస్టు నుంచి
ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద ఎగువ ప్రాంతంలోనూ కురుస్తున్న వర్షాలు పెరుగుతున్న నీటి మట్టాలు.. ఆనందంలో ఆయకట్టు రైతులు మెండోరా, జూలై 16: ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వా