గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే సీఎం కేసీఆర్ లక్ష్యంహరితహారంతో పల్లెల్లో పచ్చదనంవేల్పూర్, భీమ్గల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపాల్గొన్�
ఊరూరా పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలుగ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సర్కారు అడుగులుముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి కలెక్టర్లుపోటాపోటీగాస్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుపరిశ�
దళిత సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులుఉమ్మడి జిల్లాలో కొనసాగిన సంబురాలుసీఎం కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకంవేల్పూర్, జూన్ 30: దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని పలువురు దళిత సంఘాల నేతలు, ప్రజా
డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ఎంపీకి సవాల్ వేల్పూర్, జూన్ 29 : ‘పసుపు బోర్డు ఏ మైంది.. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని రైతులు అడిగితే గుండాల�
పీఏసీఎస్లలో భారీగా నిల్వలు అవసరానికి తగ్గట్లుగా యంత్రాంగం ఏర్పాట్లు 89 సహకార సంఘాల్లో సరఫరాకు సంసిద్ధం రైతులకు ఇబ్బందులు లేకుండా సర్కారు చర్యలు నిజామాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వాసకాలం స�
పసుపు బోర్డు హామీ నిలబెట్టు కోవాలంటూ నిలదీతలు ఎంపీ వ్యవహారశైలిని ఎక్కడికక్కడ ఎండగడుతున్ననిజామాబాద్ రైతులు పసుపు బోర్డుపై హామీ నిలబెట్టుకోవాలంటూ వెంటాడుతున్న కర్షకులు తాళ్లరాంపూర్లో ధర్మపురి అర్వ
కమ్మర్పల్లి, జూన్ 27: ఎస్సారెస్పీ వరద కాలువ మళ్లీ నిండుకుండలా మారుతున్నది. కాళేశ్వరం జలాలు ఎదురేగి వచ్చి వరద కాలువను నింపుతున్నాయి. మూడేండ్లుగా వరద కాలువ కింద వానకాలం, యాసంగి పంటలకు కాళేశ్వరం జలాలు అందు�
బోధన్, జూన్ 27: బోధన్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ను ఆయన నివాసంలో ఆదివారం కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. 2012వ సంవత్సరంలో పసుపువాగు
ఊపందుకుంటున్న పంటల సాగు పకడ్బందీగా పంటల వివరాల నమోదు పక్కాగా సాగు లెక్కలు తీయనున్న వ్యవసాయ శాఖ జోరు వానలతో అన్నదాతల్లో పెరిగిన సాగు ధీమా కామారెడ్డి జిల్లాలో భిన్న పంటల సాగుకు ప్రణాళికలు నిజామాబాద్ జి�
ఖలీల్వాడి, జూన్ 25: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు ‘యునైటెడ్ వే’ సహకారంతో బాల వికాస ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వినోద�