అన్నదాత బ్యాంకు ఖాతాల్లో నగదు జమరెండో విడుతలో రూ.50 వేలలోపు రుణాలన్నీ మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వంఉమ్మడి జిల్లాలో 57,908 మంది రైతులకు చేకూరనున్న లబ్ధివచ్చే ఏడాది రూ.75వేలలోపు రుణాల మాఫీ !ఈ-కుబేర్ ద్వారా మాఫీ ప
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీడీఎఫ్ పెంపు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచిన సీఎం కేసీఆర్ నియోజకవర్గాలకు ఇక నిధుల వరద వినియోగంతో మరింత వేగం పుంజుకోనున్న అభివృద్ధి పనులు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అ
అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం గ్రామాల్లో పర్యటించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కోటగిరి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సభాపతి కోటగిరి, ఆగస్టు 17: పేదలందరికీ డబుల్ బెడ
నిజామాబాద్ : వివాహ వేడుకలో భాగంగా నూతన వదూవరులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామంలో నూతన వధూవరులు అల్లూరి ప్రియాంక రెడ్డి, మధురెడ్డి మొక్క�
త్వరలో పనులు ప్రారంభిస్తాం.. బాన్సువాడ దవాఖానకు ఆక్సిజన్ ప్లాంటు మంజూరు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ , ఆగస్టు 16: పట్టణంలో అన్ని వసతులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను త్వరలో ఏర్పాటు చేసి అందుబ�
ఊరూరు నుంచీ హుజూరాబాద్ సభకు.. చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు కదిలిన సామాన్యులు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి భారీగా తరలిన దళితులు దండుగా కదిలి.. ముఖ్యమంత్రిఆశయానికి మద్దతుగా నిలిచిన జ�
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారాన్ని ఎండగట్టాలి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపు నిజామాబాద్ రూరల్, ఆగస్టు 15 : సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ బంగారు తెలంగాణ సాధనే ఏకైక ల�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమగ్రాభివృద్ధి దిశగా రాష్ట్రం పయనం అణగారిన వర్గాలకు అండగా సీఎం కేసీఆర్ నిజామాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నిజామాబాద్ సిటీ : ఊరూ, వాడ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన�
పెరుగుతున్న కేసులు.. వైద్యశాఖ అలర్ట్ నివారణకు పకడ్బందీ చర్యలు నిర్ధారణ పరీక్షలు ముమ్మరం రోజూ 200 నమూనాల పరీక్ష పెరుగుతున్న కేసులు.. వైద్యశాఖ అలర్ట్ నివారణకు పకడ్బందీ చర్యలు నిర్ధారణ పరీక్షలు ముమ్మరం రోజ