కామారెడ్డిలో భారీగా దరఖాస్తుల రాక.. నిజామాబాద్లో అంతంత మాత్రమే..రైతుకు మేలు, యువతకు ఉపాధి లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుఉమ్మడి జిల్లాలో సుమారు 925 ఎకరాలను గుర్తించిన ప్రభుత్వంసీఎం ప్రత్యేక ద�
ఖలీల్వాడి (మోపాల్)/రెంజల్/కోటగిరి జూలై 28 : పల్లెప్రగతి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా, జేడీఏ గోవింద్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మోపాల్ మండలం భైరాపూర్, అమ్ర�
రాష్ట్రస్థాయిలో 1, 12, 88వ ర్యాంకులు సాధించినకాకతీయ ఒలింపియాడ్ విద్యార్థులుఇందూరు, జూలై 28 : పాలిసెట్లో నిజామాబాద్ జిల్లాకు స్టేట్ ర్యాంకులు వచ్చాయి. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో నగరంలోని కాకతీయ ఒలింపియ
కేటీఆర్కు మొక్క నాటి జన్మదిన కానుకనిచ్చిన జనంగ్రీన్ చాలెంజ్లో భాగంగా ఊరూరా హరిత స్ఫూర్తిపంచాయతీకి వెయ్యిచొప్పున.. ఉభయ జిల్లాలో 10లక్షల పైచిలుకు మొక్కలుపిలుపులో భాగమైన ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సం�
కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహణసర్వసమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లుఇందూరు, జూలై 24: పాడి పంటలు, ప్రజలంతా సల్లంగా ఉండేలా దీవించాలని వేడుకుంటూ యేటా ఆషాఢ మాసంలో జరిపే ఊర పండుగను (నేడు) ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహ�
35 ఏండ్ల తర్వాత మత్తడి దుంకిన మోతె చెరువుకు పూజలు సాగునీటికి గోసపడిన మోతె.. నేడు జలకళతో మురిసిపోతుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, జూలై 23, (నమస్తే తెలంగాణ ప్రతిని�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 23: జిల్లావ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షం కురుస్తున్నది. వాగులు, వంకలు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెక్డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. చేపలు ఎదురెక్కుతున్నాయి. దాదా�
ధర్పల్లి, జూలై 23 : రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీపీ నల్ల సారిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి శనివారం మొక్కలను నాటి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శనివార�
రుద్రూర్/కోటగిరి/ వర్ని జూలై 23 : డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేకులు కట్చేసి, మొక్కలను నాటి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రుద్రూర్ మండ
ఉమ్మడి జిల్లాలో నేడు ముక్కోటి మొక్కల పండుగ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఊరూరా వృక్షార్చన ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా భారీ ఎత్తున నిర్వహణ ఆయా నియోజకవర్గాల్లో �
మెండోరా/ ఏర్గట్ల, జూలై 23: నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ దిగువన గోదావరి నది వరదలో చిక్కుకుపోయిన ఏడుగురు స్వామీజీలను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రె�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షంపొంగిపొర్లుతున్న వాగులు, వంకలుమత్తడి దుంకుతున్న చెరువులుప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ఫ్లోకౌలాస్నాలా మూడుగేట్ల ఎత్తివేతనమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 21: ఉమ్మడి జిల