నిమిషం ఆలస్యమైనా అనుమతిలేదు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 13 : ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలె
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వర్ని : ప్రజా ప్రతినిధులందరూ కలిసి కట్టుగా పేదవాడి సంక్షేమానికి కృషి చేస్తే ప్రజా సమస్యలు దూరమవుతాయని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నార�
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల న
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్పొరేటర్ భర్తను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ కూతురిని బ్లాక్ మెయిల్ చేసి వివాహేతర సంబంధం పెట్టుకుని మోసం చేశాడని బాధితురాలి తల్లి వాపోయింది. తన కూతురిని మోసం
వేల్పూర్/భీమ్గల్/కమ్మర్పల్లి, అక్టోబర్ 12 : అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మంత్రి వేల్పూర్లోని తన నివాసంలో వివిధ కుల సంఘాల నూతన భవనాల నిర్మాణం క
రాష్ట్రంలో విద్యుత్ కొరతలేదు. బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి వర్ని మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనగర్లో 38 ‘డబుల్ ఇండ్ల’ నిర్మాణ పనులకు భూమిపూజ వర్ని, అక్టోబరు 12: దళ
మంత్రి వేముల | వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామం నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు,కార్యకర్తలు శోభన్ రెడ్డి, భూమరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వేల్పూర్ : మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను సోమవారం రాష్ట్ర గృహ నిర్మాణ, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.ఇండ్ల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకోవడంతో పను�
క్రైం న్యూస్ | జిల్లాలో గత పది రోజుల క్రితం మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మామిడిపల్లి గ్రామ శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్�
వేల్పూర్ : మండల కేంద్రంలో రూ.6కోట్ల 30లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో జరిగేలా చూ�
తీన్మార్ మల్లన్న | జిల్లా కేంద్రంలోని 4వ పోలీస్ స్టేషన్ లో చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, ఉప్పు సంతోష్ పై కేసు నమోదు చేసినట్లు 4వ టౌన్ ఎస్ఐ సందీప్ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వ�