రాష్ట్రంలో విద్యుత్ కొరతలేదు. బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి వర్ని మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనగర్లో 38 ‘డబుల్ ఇండ్ల’ నిర్మాణ పనులకు భూమిపూజ వర్ని, అక్టోబరు 12: దళ
మంత్రి వేముల | వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామం నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు,కార్యకర్తలు శోభన్ రెడ్డి, భూమరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వేల్పూర్ : మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను సోమవారం రాష్ట్ర గృహ నిర్మాణ, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.ఇండ్ల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకోవడంతో పను�
క్రైం న్యూస్ | జిల్లాలో గత పది రోజుల క్రితం మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మామిడిపల్లి గ్రామ శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్�
వేల్పూర్ : మండల కేంద్రంలో రూ.6కోట్ల 30లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో జరిగేలా చూ�
తీన్మార్ మల్లన్న | జిల్లా కేంద్రంలోని 4వ పోలీస్ స్టేషన్ లో చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, ఉప్పు సంతోష్ పై కేసు నమోదు చేసినట్లు 4వ టౌన్ ఎస్ఐ సందీప్ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వ�
ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆర్మూర్ : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై చేప పిల్లలు అందిస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆదివారం �
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 70,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఏఈఈ మాదవి తెలిపారు. ప్రాజెక్ట్ 13 వరద గేట్ల నుంచి 74,880 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు
క్రైం న్యూస్ | కరెంట్ షాక్తో ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం మహ్మద్ నగర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ హమీద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజాంసాగర్ నుంచి బోధన్ వరకు ఆకట్టుకునే సేద్య ధోరణి యాసంగి, వానకాలం.. సీజన్ ఏదైనా ఠంచన్గా పొలం పనులు పంట కాలానికి అనుగుణంగానే ముందుకు సాగుతున్న రైతులు ప్రణాళికాబద్ధమైన సాగుతో అనేక రకాల ఇబ్బందుల నుంచి
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆదేశంతో టీయూలో వివరాలను సేకరించిన ప్రత్యేక కమిటీ! మరోవైపు ఆరా తీస్తున్న ఇంటలిజెన్స్ వర్గాలు మంత్రికి విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదు డిచ్పల్లి, అక్టోబర్ 9 : తెలంగా
ఉదయం 10.10 గంటలకు ట్వీట్ చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నిర్ణయం ప్రకటించిన పురప్రముఖులు, వివిధ పార్టీలు బోధన్, అక్టోబర్ 9: బోధన్ రైల్వేమార్గంపై నిర్లక్ష్యం వీడనాడాలని, గతంలో బోధన్కు నడిచే రైళ్లను పునరు
అందరం కేసీఆర్ వెంట నిలిచిన వ్యక్తులమే.. టీచర్ల సమస్యలను ముఖ్యమంత్రి తండ్రిలా పరిష్కరిస్తున్నారు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పీఆర్టీయూ టీఎస్ సహకారం మరువలేనిది యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావ�