టీఆర్ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లాల వారీగా సమీక్ష నిజామాబాద్, కామారెడ్డి జిల్లా నేతలతో పూర్తయిన భేటీ క్షేత్ర స్థాయిలో పార్టీ స్థితిగతులపై �
దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక సర్వీసులు ఆరు డిపోల పరిధిలో సమకూరిన ఆదాయం రీజినల్ మేనేజర్ సుధాపరిమళ ఖలీల్వాడి అక్టోబర్ 19: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీకి నిజామాబాద్ రీజియన్ పరిధిలో సుమారు �
ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఉన్న యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆంధ్రాబ్యాంకు) గోడకు గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి కన్నెం వేశారు. ఆర్మూర్ పోలీసులు, బ్యాంకు మేనేజర్ కార�
నిజామాబాద్లో ముగిసిన వహీద్ మెమోరి యల్ జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నీ కేర్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఐదురోజులపాటు నిర్వహణ చివరి రోజు హోరాహోరీగా సాగిన పోరు ఇందూరు, అక్టోబర్ 17: వహీద్ మెమోరియల్ జ�
రైతుపక్షపాతి సీఎం కేసీఆర్ రైతులు దళారులను ఆశ్రయించవద్దు కష్టకాలంలోనూ ఆగని సంక్షేమపథకాల అమలు బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్ పోచారం బీర్కూర్, అక్టోబర్ 17 : యాసంగి సీజన్లో రైతులు ఆ�
ఈ నెల 23న దుబాయ్లో పూలపండుగ లైట్షో బుర్జ్ ఖలీఫా భవనంపై విద్యుత్ కాంతుల్లో ప్రదర్శన హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు జాగృతి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుగుతున్న ఏర్పాట్లు తెలంగాణ సంస్కృ�
కరోనా సంకెళ్లను తెంచుకున్న పండుగ సంబురం గత ఏడాది కరోనాతో మార్కెట్లలో అల్లకల్లోలమైన స్థితి దసరా పర్వదినంతోవిపణుల్లో భారీగా వ్యాపారాలు జోరుగా సాగిన దుస్తులు, వాహన, మద్యం అమ్మకాలు ఉమ్మడి జిల్లాలో రూ.200 కోట�
గ్రామంలో పచ్చదనం కోసం పరితపిస్తున్న ఆ ముగ్గురు ట్రీ గార్డులు అందజేసిన రిటైర్డ్ టీచర్, ప్రజాత్రినిధి భర్త ఆకు రాలినా ఆవేదన చెందే ఆకుల దేవన్న కమ్మర్పల్లి, అక్టోబర్ 17 : గ్రామంలో పచ్చదనం కోసం ఆ ముగ్గురు ప�
11 సబ్ సెంటర్లలో ప్రతిరోజూ టీకా కార్యక్రమం విధుల్లో 25 మంది సిబ్బంది అధికారుల నిరంతర పర్యవేక్షణ కోటగిరి, అక్టోబర్ 17 : వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో గ
ఆరుతడి పంటలు, ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు : స్పీకర్ ఫోన్ ద్వారా మాజీ మంత్రి తుమ్మలతో రైతులు, నాయకులకు అవగాహన కల్పించిన స్పీకర్ బీర్కూర్, అక్టోబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన
రోడ్లకు ఇరువైపులా పెరిగిన మొక్కలు ఆహ్లాదం పంచుతున్న పచ్చదనం ‘హరిత’ స్ఫూర్తి.. పచ్చదనం పెంపుపై ఆసక్తి కోటగిరి అక్టోబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్�
రాయితీ గొర్రెల యూనిట్ ధర రూ.50 వేలు పెంపు రూ.1.25లక్షల నుంచి రూ.1.75లక్షలకు చేరిన యూనిట్ విలువ ఒక్కోయూనిట్పై ప్రభుత్వ రాయితీ రూ.93వేల నుంచి లక్షా 31వేలకు పెంపు బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా మార్పులు గొర్రెలక�
వంద పడకల హాస్పిటల్గా ఆర్మూర్ ప్రభుత్వ దవాఖాన ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సౌకర్యాల ఏర్పాటు ఐదేండ్ల క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం కేసీఆర్ ఆర్మూర్, అక్టోబ�
ఉత్కంఠగా సాగిన సెమీ ఫైనల్స్ టై బ్రేక్లో తేలిన ఫలితాలు మూడో స్థానం కోసం పోటీపడనున్న కేరళ, తెలంగాణ క్రీడాకారులను అభినందించిన ప్రముఖ సినీ నిర్మాత దిల్రాజు ఇందూరు, అక్టోబర్ 16 : వహీద్ మెమోరియల్ జాతీయ ఇన�
ఆర్మూర్లో గెలిచి చూపించు ఎంపీ అర్వింద్కు ఎమ్మెల్యే జీవన్రెడ్డి సవాల్ ఆర్మూర్, అక్టోబర్ 16 : ‘స్ట్రీట్ ఫైట్ కాదు.. స్ట్రెయిట్ ఫైట్కు రా.. దమ్ముంటే ఆర్మూర్లో నా మీద పోటీ చేసి గెలిచి చూపించు..’ అంటూ ఎ