నిజామాబాద్ సిటీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, వారికి చట్టం ప్రకారం రావల్సిన పరిహరంతోపాటు నిందితులకు సరైన శిక్ష పడే విధంగా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని జిల్లా కలె�
ఆర్మూర్ : పట్టణంలోని 30 పడకల దవాఖానను వంద పడకల దవాఖానగా అభివృద్ధి చెందడంతో వైద్యం మరింత అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నమస్తే నవనాథపురం కార్యక్ర�
టీఆర్ఎస్లో చేరికలు | బంజారా సేవా సంఘం అధ్యక్షుడు భూక్య చంద్రునాయక్(కారేపల్లి, భీంగల్ మండలం) తన అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 26 : దేశానికి ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని ప్రజాతినిధులు పేర్కొన్నారు. జిల్లాలోని పలుచోట్ల మంగళవారం ధాన్యం కొనుగోల�
ధాన్యం ఆరబోతలు లేని ఉప్లూర్ రోడ్లు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ రైతులు ప్రమాదాల నివారణకు ఊరుమ్మడి నిర్ణయం కమ్మర్పల్లి, అక్టోబర్ 26 : ఈ ఊరు.. ఆ ఊరు అని లే కుండా ఏ ఊరు చూసినా రోడ్ల మీద ధాన్యం అరబోతలు సర్వ సాధా�
రహదారులపైనే విచ్చలవిడిగా ధాన్యం ఏటా పదుల సంఖ్యలో ప్రమాదాలు ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోని అధికారులు బీర్కూర్, అక్టోబర్ 26 : పలు ప్రాంతాల్లో రోడ్లపై ప్రయాణించాలంటేనే వణుకు పుడుతున్నది. కారణం రోడ్లపై వ�
సమైక్య రాష్ట్రంలో అప్పులతో ఆగమాగమైన బతుకులు స్వరాష్ట్రంలో పెట్టుబడి సాయం, సాగు నీరు, ఉచిత కరెంట్ కేసీఆర్ చర్యలతో చిన్న,సన్నకారు రైతుల ఆదాయం రెట్టింపు ఏడాది పొడవునా రెండు పంటలతో కర్షకులకు చేతినిండా పన�
ఉమ్మడి జిల్లాలో దాడులు కంభాపూర్, కోకల్దాస్ తండాల్లో ఇండ్ల ఆవరణలో సాగు ముగ్గురిపై కేసు పిట్లం/ నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 26 : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కంభాపూర్ గ్రామంలో పోలీసులు గంజాయి మొక్క
జెన్కోలో 75.5217 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సీజన్ పూర్తయ్యే లోగా మరింత పెరిగే అవకాశం మెండోరా, అక్టోబర్ 26 : మండలంలోని ఎస్సారెస్పీ జెన్కో విద్యుత్ ఉత్పతి కేంద్రంలో సోమవారం రాత్రి విద్యుత్ ఉత్పత్త�
Srsp Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 14,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో రెండు వరద గేట్లతో 6,240 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లతో 2,500 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి �
క్రైం న్యూస్ | నిజామాబాద్ : జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. జక్రాన్ పల్లి మండలం మాడుగుల గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి కలెక్టరేట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహ
మద్దుల్ అటవీప్రాంతం గుండా ప్రయాణమంటేనే హడలెత్తుతున్న వాహనదారులు ధర్పల్లి, అక్టోబర్ 24 : మండలంలోనే మద్దుల్ అటవీ ప్రాంతం నుంచి ప్రయాణమంటేనే వాహనదారులు హడలెత్తుతున్నారు. ధర్పల్లి నుంచి ఇందల్వాయి మధ్య ఉ�
డీసీఎం, కారు ఢీ : ఒకరి మృతి నలుగురికి గాయాలు కారు టైరు పేలడంతో ప్రమాదం ఇందల్వాయి సమీపంలో ఘటన ఇందల్వాయి, అక్టోబర్ 24 : మండల పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఓ కారు, డీసీఎం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి