సమైక్య రాష్ట్రంలో అప్పులతో ఆగమాగమైన బతుకులు స్వరాష్ట్రంలో పెట్టుబడి సాయం, సాగు నీరు, ఉచిత కరెంట్ కేసీఆర్ చర్యలతో చిన్న,సన్నకారు రైతుల ఆదాయం రెట్టింపు ఏడాది పొడవునా రెండు పంటలతో కర్షకులకు చేతినిండా పన�
ఉమ్మడి జిల్లాలో దాడులు కంభాపూర్, కోకల్దాస్ తండాల్లో ఇండ్ల ఆవరణలో సాగు ముగ్గురిపై కేసు పిట్లం/ నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 26 : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కంభాపూర్ గ్రామంలో పోలీసులు గంజాయి మొక్క
జెన్కోలో 75.5217 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సీజన్ పూర్తయ్యే లోగా మరింత పెరిగే అవకాశం మెండోరా, అక్టోబర్ 26 : మండలంలోని ఎస్సారెస్పీ జెన్కో విద్యుత్ ఉత్పతి కేంద్రంలో సోమవారం రాత్రి విద్యుత్ ఉత్పత్త�
Srsp Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 14,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో రెండు వరద గేట్లతో 6,240 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లతో 2,500 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి �
క్రైం న్యూస్ | నిజామాబాద్ : జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. జక్రాన్ పల్లి మండలం మాడుగుల గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి కలెక్టరేట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహ
మద్దుల్ అటవీప్రాంతం గుండా ప్రయాణమంటేనే హడలెత్తుతున్న వాహనదారులు ధర్పల్లి, అక్టోబర్ 24 : మండలంలోనే మద్దుల్ అటవీ ప్రాంతం నుంచి ప్రయాణమంటేనే వాహనదారులు హడలెత్తుతున్నారు. ధర్పల్లి నుంచి ఇందల్వాయి మధ్య ఉ�
డీసీఎం, కారు ఢీ : ఒకరి మృతి నలుగురికి గాయాలు కారు టైరు పేలడంతో ప్రమాదం ఇందల్వాయి సమీపంలో ఘటన ఇందల్వాయి, అక్టోబర్ 24 : మండల పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఓ కారు, డీసీఎం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు నిజామాబాద్ జిల్లాలో 71, కామారెడ్డిలో 42 సెంటర్ల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో హాజరుకానున్న 27,588 మంది విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు �
గులాబీ పండుగ సందర్భంగా నేడు ప్లీనరీ హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగనున్న కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలంగాణ రాష్ట్ర సమితి కీలక ఉపన్యాసం చేయనున్న గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుక�
తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మత్యాగాలు చేసిన నేల స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్తో పాటు నడిచిన ప్రజలు ఎల్లవేళలా టీఆర్ఎస్ పార్టీకి సబ్బండ వర్ణాల వెన్నుదన్ను ఏకగ్రీవాలతో రాజకీయచైతన్యానికి నాంది పలికిన ఇందూరు
నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 23 : పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాలని అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఉన్న నిజామాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో డీప�
త్వరలోనే పట్టాలెక్కనున్న మరో వినూత్న పథకం సొంత జాగలో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం తొలి దశలో ఒక్కో సెగ్మెంట్కు వెయ్యి నుంచి 1200మంది ఎంపిక నిజామాబాద్, అక్టో
2006 నుంచి విధులకు గైర్హాజరవుతున్న స్కూల్ అసిస్టెంట్ చర్యలకు సిద్ధమైన విద్యాశాఖ ఫైనల్ నోటీసు జారీ చేసిన డీఈవో నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 22 : ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అధికారుల అనుమతి కానీ, కనీస సమాచార�
నిజామాబాద్ జిల్లాలో 60శాతానికి చేరిన విద్యార్థుల హాజరు శాతం కేసుల తగ్గుముఖంతో వీడుతున్న భయం ధైర్యం చేస్తున్న తల్లిదండ్రులు ఫీజుల వసూలుకే ఆసక్తి చూపుతున్న ప్రైవేటు విద్యాసంస్థలు కొవిడ్ నిబంధనలు ఉల్ల�