నిజామాబాద్ రూరల్/ఇందల్వాయి/జక్రాన్పల్లి/కోటగిరి/ఎడపల్లి(శక్కర్నగర్), నవంబర్ 6 : పోడు భూములను పంట సాగు చేస్తున్న చిన్న, సన్నకారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అధి
భీమ్గల్ : ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న నింబాచల లక్ష్మినరసింహ స్వామి (లింబాద్రి గుట్ట) ఉత్సవాలకు, జాతరకు కుటుంబ సమేతంగా హాజరుకావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఆలయ అర్చకుడు
వర్ని : చెరువులో చిక్కుకుని ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న ఒక జింకపిల్లను ఓ యువకుడు కాపాడిన వైనం బుధవారం వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వర్ని ఫారెస్ట్ బీట్ అధికారి హబీబ్ కథనం మేరక�
వర్ని : దళితులు, గిరిజనుల పట్ల ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం వర్ని మండల కేంద్రంలో దళిత సంఘాలు, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అట్రాసిటి కేసును కించపరుస్తూ అరవింద�
మోపాల్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని కులాస్పూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న ఆరు ఇండ్లలో దొంగతనం జరిగింది. . సీఐ రవి, ఎస్సై సాయిరెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ..
ఆర్మూర్ : ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. బుధవారం �
అపూర్వ పథకానికి ఇక్కడే పునాది రాయి 2015లో మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) పథకాన్ని సదాశివనగర్లో ప్రారంభించిన కేసీఆర్ స్వరాష్ట్రంలో చెరువులకు పూర్వ వైభవం కోటీ 24లక్షలతో సదాశివనగర్ పాత చెరువు పూడికతీత
గాంధారి మండలం గండివేట్తండాలో నాటుసారా తయారీ బట్టీలు ధ్వంసం 450 లీటర్ల బెల్లం, ఇప్పపువ్వు పానకం పారబోత కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పలువురు తయారీదారుల బైండోవర్ గంజాయి సాగు, సారా తయారు చేస్తే చర్యల�
సౌత్క్యాంపస్ నుంచి పీజీ కోర్సుల తరలింపుపై పాలకమండలి సమావేశంలో చర్చ మాత్రమే జరిగింది..టీయూ రిజిస్ట్రార్ యాదగిరి వచ్చే ఏడాది డిగ్రీ కళాశాల ఏర్పాటుపై సుముఖత: మారయ్యగౌడ్ గాంధారి, నవంబర్ 2 : నాటు సారా తయా
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దక్షిణమధ్య రైల్వే జీఎం పర్యటన వార్షిక తనిఖీల్లో భాగంగా.. కామారెడ్డి-ముథ్కేడ్ సెక్షన్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : గజా�
Srsp Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం అర్ధరాత్రి నుంచి వరద ఉధృతి పెరిగిందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 10,700 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు.