సీఎం ఆదేశాలతో అధికారుల తనిఖీలు ముమ్మరం ప్రభుత్వ చర్యలతో అక్రమార్కుల్లో వణుకు కామారెడ్డి జిల్లాలో విస్తృతంగా సాగుతున్న దాడులు.. నిజామాబాద్ జిల్లాలో తూతూమంత్రంగానే చర్యలు ఎక్సైజ్, పోలీస్ మధ్య బయటపడు�
వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి విద్యార్థి సంఘాల డిమాండ్ టీయూ పరిపాలన భవనం ఎదుట కళ్లకు గంతలు కట్టుకొని నిరసన డిచ్పల్లి, అక్టోబర్ 28 : తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలను రద్దు చేయాలని పాలకమండలి,
మంత్రి వేముల | మంత్రి వేముల జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫోన్ చేశారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణం కోసం 1500 గజాల స్థల సేకరణ కోసం సర్వే చేసి, త్వరలో సిద్ధం చేయాలని ఆదేశించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ ఏడాది 669 టీఎంసీల వరద ప్రాజెక్టు చరిత్రలో ఇదే తొలిసారి.. మెండోరా, అక్టోబర్ 27 : ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద
నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 27: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. ఆర్మూ ర్ మండలం అంకాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర
స్ఫూర్తిని అందించిన కేసీఆర్ దీక్షలకు మొదటి, రెండో సంవత్సరం పూర్తయిన సందర్భంగా బోధన్కు వచ్చిన ఉద్యమ నేత వేలాదిమంది పాల్గొన్న సభల్లో కేసీఆర్ ఉద్వేగపూరిత ప్రసంగాలు బోధన్ తెలంగాణ బిడ్డలకు శిరస్సు వంచ�
గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచుతున్న విలేజ్ పార్కులు లింగంపేట, అక్టోబర్27 : పల్లెల్లో పచ్చదనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. జ
ధరల బాదుడులో కనికరం చూపని మోదీ ప్రభుత్వం ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.114, డీజిల్ రూ.107.06 కేంద్రం తీరుతో రోడ్డున పడుతున్న సామాన్యుడు ఇంధన వినియోగానికే సగం జీతం డబ్బులు ఖర్చు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరు
నిజామాబాద్ సిటీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, వారికి చట్టం ప్రకారం రావల్సిన పరిహరంతోపాటు నిందితులకు సరైన శిక్ష పడే విధంగా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని జిల్లా కలె�
ఆర్మూర్ : పట్టణంలోని 30 పడకల దవాఖానను వంద పడకల దవాఖానగా అభివృద్ధి చెందడంతో వైద్యం మరింత అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నమస్తే నవనాథపురం కార్యక్ర�
టీఆర్ఎస్లో చేరికలు | బంజారా సేవా సంఘం అధ్యక్షుడు భూక్య చంద్రునాయక్(కారేపల్లి, భీంగల్ మండలం) తన అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 26 : దేశానికి ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని ప్రజాతినిధులు పేర్కొన్నారు. జిల్లాలోని పలుచోట్ల మంగళవారం ధాన్యం కొనుగోల�
ధాన్యం ఆరబోతలు లేని ఉప్లూర్ రోడ్లు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ రైతులు ప్రమాదాల నివారణకు ఊరుమ్మడి నిర్ణయం కమ్మర్పల్లి, అక్టోబర్ 26 : ఈ ఊరు.. ఆ ఊరు అని లే కుండా ఏ ఊరు చూసినా రోడ్ల మీద ధాన్యం అరబోతలు సర్వ సాధా�
రహదారులపైనే విచ్చలవిడిగా ధాన్యం ఏటా పదుల సంఖ్యలో ప్రమాదాలు ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోని అధికారులు బీర్కూర్, అక్టోబర్ 26 : పలు ప్రాంతాల్లో రోడ్లపై ప్రయాణించాలంటేనే వణుకు పుడుతున్నది. కారణం రోడ్లపై వ�