నిజామాబాద్ సిటీ : ధరణీ పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశం మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మ
మంత్రి వేముల | ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కుక్కల దాడిలో ఐదుగురు పిల్లలు సహా 17మందికి తీవ్ర గాయాలు బిచ్కుందలో ఘటన.. బాన్సువాడ దవాఖానకు ఐదుగురి తరలింపు బిచ్కుంద, అక్టోబర్ 28 : రెండు పిచ్చికుక్కల దాడిలో 17 మంది గాయపడ్డ సంఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద �
గూడ్స్ రైలు ఢీకొని 50 గొర్రెలు మృతి వేల్పూర్ మండలం అంక్సాపూర్-కుకునూర్ గ్రామాల మధ్య ప్రమాదం రూ.5 లక్షల వరకు నష్టం వేల్పూర్,అక్టోబర్ 28 : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్-కుకునూర్ గ్
కరోనా సమయంలో ఢిల్లీలో విస్తృతంగా సేవలు మురికివాడల్లో వైద్య శిబిరాలు ఉత్తమ సేవలకు గాను ఎన్నో పురస్కారాలు.. నిరుపేద కుటుంబం నుంచి ఎదిగిన గోలి శ్రీనివాస్ ఆర్మూర్, అక్టోబర్ 28 : ఆర్మూర్ డివిజన్లోని వేల్ప
తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన పల్లె గ్రామంతో కేసీఆర్కు ఎనలేని అనుబంధం తెలంగాణ వచ్చాక ముడుపు విప్పిన ఉద్యమనేత కేసీఆర్ సహకారంతో మోతె అభివృద్ధికి మంత్రి వేముల కృషి మలిదశ తెలంగాణ ఉద్యమంలో మోతె గ్రామం ద�
సీఎం ఆదేశాలతో అధికారుల తనిఖీలు ముమ్మరం ప్రభుత్వ చర్యలతో అక్రమార్కుల్లో వణుకు కామారెడ్డి జిల్లాలో విస్తృతంగా సాగుతున్న దాడులు.. నిజామాబాద్ జిల్లాలో తూతూమంత్రంగానే చర్యలు ఎక్సైజ్, పోలీస్ మధ్య బయటపడు�
వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి విద్యార్థి సంఘాల డిమాండ్ టీయూ పరిపాలన భవనం ఎదుట కళ్లకు గంతలు కట్టుకొని నిరసన డిచ్పల్లి, అక్టోబర్ 28 : తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలను రద్దు చేయాలని పాలకమండలి,
మంత్రి వేముల | మంత్రి వేముల జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫోన్ చేశారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణం కోసం 1500 గజాల స్థల సేకరణ కోసం సర్వే చేసి, త్వరలో సిద్ధం చేయాలని ఆదేశించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ ఏడాది 669 టీఎంసీల వరద ప్రాజెక్టు చరిత్రలో ఇదే తొలిసారి.. మెండోరా, అక్టోబర్ 27 : ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద
నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 27: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. ఆర్మూ ర్ మండలం అంకాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర
స్ఫూర్తిని అందించిన కేసీఆర్ దీక్షలకు మొదటి, రెండో సంవత్సరం పూర్తయిన సందర్భంగా బోధన్కు వచ్చిన ఉద్యమ నేత వేలాదిమంది పాల్గొన్న సభల్లో కేసీఆర్ ఉద్వేగపూరిత ప్రసంగాలు బోధన్ తెలంగాణ బిడ్డలకు శిరస్సు వంచ�
గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచుతున్న విలేజ్ పార్కులు లింగంపేట, అక్టోబర్27 : పల్లెల్లో పచ్చదనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. జ
ధరల బాదుడులో కనికరం చూపని మోదీ ప్రభుత్వం ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.114, డీజిల్ రూ.107.06 కేంద్రం తీరుతో రోడ్డున పడుతున్న సామాన్యుడు ఇంధన వినియోగానికే సగం జీతం డబ్బులు ఖర్చు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరు