నిరుద్యోగులకు ఎస్బీఐ ‘ఆర్ఎస్ఈటీఐ’ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు డిచ్పల్లి, అక్టోబర్ 22: మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ ఈటీఐ) ఆధ్వర్యంల�
నిజామాబాద్ జిల్లాలో ముమ్మరంగా కరోనా టీకాల పంపిణీ జిల్లా వ్యాప్తంగా 360 బృందాల ఏర్పాటు 15 రోజుల్లో వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచన ఇంటింటికీ తిరుగుతూ అవగ�
శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోటగిరి : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణలో శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబా
వారి కుటుంబాలకు అండగా ఉంటాం అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అమరులకు ఘనంగా నివాళులు పోలీసు అమరులకు ఘన నివాళి సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు ఇందూరు, అక్టోబర్ 21 : పోలీసు అమ�
మంత్రి వేముల | నిజామాబాద్ : ప్రభుత్వం రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు-భ�
అనేక ఆరోగ్య సమస్యలకు కారణం నేడు అయోడిన్ లోప రుగ్మత నివారణ దినోత్సవం డిచ్పల్లి, అక్టోబర్ 20 : మానవ శరీరంలో అతి ముఖ్యమైన గ్రంధి థైరాయిడ్. ఈ గ్రంధిలోని థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తిలో అయోడిన్ది కీలకపాత
సాగుబడి, దిగుబడి, కొనుగోళ్లు, చెల్లింపుల్లో గత ఒరవడిని కొనసాగించాలి వానకాలం ధాన్యం సేకరణపై సమీక్షలో మంత్రి వేముల సహకార సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ప్రశాంత్రెడ్డి సీరియస్ ట్రాన్స్పోర్టు కాంట్రాక�
మల్లారం గండి వద్ద ఆటో బోల్తా ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం మరో ముగ్గురికి తీవ్రగాయాలు జిల్లా దవాఖానకు తరలింపు పరారీలో ఆటోడ్రైవర్ నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 20: నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేష�
Crime news | నిజామాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి అమ్మొద్దని చెప్పినందుకు ఓ యువకుడిపై రౌడీ షీటర్ కత్తితో పొడిచాడు. ఈ సంఘటన బాబాన్ సాహబ్ పహడ్ వద్ద ఉన్న మహబూబియా పంక్షన్ హల్ వద్ద చోటు చేసుకుంది.
ధాన్యం కొనుగోళ్లకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ 14 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణకు సన్నద్ధం త్వరలోనే తెరుచుకోనున్న కొనుగోలు కేంద్రాలు దిగుబడి అంచనాల ప్రకారం పౌరసరఫరాల శాఖ సంసిద్ధత నిజామాబాద్�