తీవ్రమైన ఆంక్షలతో కర్షకుల ఉసురుతీస్తున్న కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా ఆటంకాలు అన్నదాతల కష్టాలు తొలగించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లిస్తున్న ప్రభు�
ఉమ్మడి జిల్లాలో చెక్పోస్టులు ఏర్పాటుచేయాలి పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేయాలి వచ్చేవారం నుంచి ఎన్నికల సిబ్బందికి శిక్షణ అధికారులతో సమీక్షలో రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ని�
పెద్ద సంఖ్యలో తరలిరావాలని టీఆర్ఎస్ నాయకుల పిలుపు ఆర్మూర్/ మాక్లూర్, నవంబర్ 11 : కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలపై రైతులు కదం తొక్కనున్నారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయ�
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బ్రహ్మకుమారీల భవన నిర్మాణానికి భూమిపూజ ధర్పల్లి, నవంబర్ 10 : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని, ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ల�
ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్లుగా రైతుల ముందడుగు కూరగాయలు, వాణిజ్య పంటల సాగుకు అంతటా సన్నద్ధత ఉమ్మడి జిల్లాలో వరి సాగుకు వెనుకడుగు వేస్తున్న కర్షకలోకం సన్న, చిన్నకారు రైతులకు ఆరుతడి పంటలతో అధిక ఆదాయం ప్రోత్�
భారీ బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి నిరాకరణ ఉమ్మడి జిల్లాలో 824 మంది ఓటర్లు సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీటీసీలకు ఇక్కడే ఓటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి ఎన్నికల కోడ�
చేతికందిన కొడుకు మంచానికే పరిమితం రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న వెన్నెముక.. స్పర్శ కోల్పోయి కదలలేని స్థితిలో యువకుడు ఆపన్నహస్తంకోసం మాతృమూర్తి ఎదురుచూపు చందూర్, నవంబర్ 10 : జ్వరమొచ్చినా.. కడుపు నొచ్చినా.. �
ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.. బాండ్పేపర్ రాసిచ్చినోడుకూడా ఏదేదో మాట్లాడుతున్నడు.. కరెంట్ మంత్రిగా రైతుల ఉసురుతీసిన వ్యక్తి షబ్బీర్ అలీ రైతుల మేలు కోసం ఉద్యమస్ఫూర్తితో కే�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఉమ్మడి జిల్లాలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ 2020 అక్టోబర్లో జరిగిన ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన కవిత జనవరి 4 నాటికి ముగియనున్న స్థానిక సంస్థల ఎమ్మె
లింబాద్రి గుట్టపైకి తరలిన స్వామివారు ప్రధాన వీధుల గుండా ఊరేగింపు వేలాదిగా పాల్గొన్న భక్తులు భీమ్గల్, నవంబర్ 9: దక్షిణ బద్రినాథ్గా పేరుగాంచిన లింబాద్రి లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవార�
ముప్కాల్, నవంబర్ 9 : విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని డీఈవో దుర్గాప్రసాద్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, వన్నెల్(బీ) గ్రామంలోని ప్రా�
ఖలీల్వాడి, నవంబర్ 9 : పేదల ఆర్థికాభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇందులో భాగంగా స్వయంఉపాధికి నిధులు మంజూరు చేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఎస్సీ కార్పొరేషన్�
మంత్రి వేముల | వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు, కోమన్పల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ, బిజెపి నాయకులు కార్యకర్తలు సుమారు 300 మంది మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.