గాంధారి మండలం గండివేట్తండాలో నాటుసారా తయారీ బట్టీలు ధ్వంసం 450 లీటర్ల బెల్లం, ఇప్పపువ్వు పానకం పారబోత కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పలువురు తయారీదారుల బైండోవర్ గంజాయి సాగు, సారా తయారు చేస్తే చర్యల�
సౌత్క్యాంపస్ నుంచి పీజీ కోర్సుల తరలింపుపై పాలకమండలి సమావేశంలో చర్చ మాత్రమే జరిగింది..టీయూ రిజిస్ట్రార్ యాదగిరి వచ్చే ఏడాది డిగ్రీ కళాశాల ఏర్పాటుపై సుముఖత: మారయ్యగౌడ్ గాంధారి, నవంబర్ 2 : నాటు సారా తయా
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దక్షిణమధ్య రైల్వే జీఎం పర్యటన వార్షిక తనిఖీల్లో భాగంగా.. కామారెడ్డి-ముథ్కేడ్ సెక్షన్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : గజా�
Srsp Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం అర్ధరాత్రి నుంచి వరద ఉధృతి పెరిగిందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 10,700 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు.
గ్రామాల్లో దవాఖానల ఏర్పాటు చర్యలు సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు చకచకా సన్నాహాలు బస్తీ దవాఖానల స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అమలు ఉమ్మడి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి ఏర్పాట్లు ఉభయ జిల్లాల్లో 507 ఆర
నిజామాబాద్ సిటీ : భారత ఉప ప్రధాని, తొలి హోంమంత్రి సర్దార్ వల్లబాయి జయంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సర్దార్ వల్లబ�
రైతులు ఆందోళన చెందొద్దు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాక్లూర్, అక్టోబర్ 30: యాసంగిలోనూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్న�
వర్సిటీలో రేపటినుంచి బయోమెట్రిక్ అమలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కొత్తగా నియమించలేదు.. ఒకవేళ చేపడితే అవన్నీ రద్దయినట్లే.. పాలకమండలి సమావేశం నిర్ణయాలను వెల్లడించిన వీసీ తెలంగాణ యూనివర్సిటీలో ప్రక్ష�
వర్సిటీ పాలకమండలి సంచలన నిర్ణయాలు.. ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కనకయ్య తొలగింపు ప్రొఫెసర్ యాదగిరికి రిజిస్ట్రార్గా బాధ్యతలు, ఆమోదం ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలకు ప్రభుత్వం నుంచి స్పందన ఐదు గం
కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ బోధన పేదింటి అమ్మాయిలకు ఉన్నత విద్య నిజామాబాద్లో 8, కామారెడ్డిలో 6 పాఠశాలల అప్గ్రేడ్ తాజాగా మరికొన్ని ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ అధికారులు నిజామాబాద్, అక్టోబర్ 30, (నమస్�
సమాజ అవసరాలకు అనుగుణంగా మార్పులు న్యాయ సేవలను అందరికీ చేరువచేయడమే లక్ష్యం పాన్ ఇండియా అవగాహన సదస్సులో హైకోర్టు జడ్జి విజయ్సేన్రెడ్డి డిచ్పల్లి, అక్టోబర్ 30 : ప్రజల మేలు కోసమే చట్టాలను రూపకల్పన చేశా�