ఎమ్మెల్సీగా కవిత | నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నివాసంలో సంబురాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే మం�
కల్వకుంట్ల కవిత | నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 764క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. కాకతీయ కాలువకు 50, మిషన్ భగీరథ తాగు నీటి అవసరాలకు 152 క్యూసెక్కులను వినియోగిస్తున్నారన్నా�
తీన్మార్ మల్లన్న | జిల్లాలోని బోధన్ కోర్టుకు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో కల్లు వ్యాపారులను బెదిరించిన కేసులో తీన్మార్ మల్లన్నపై కేసులు న�
మంత్రి వేముల | కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు.
దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు కుటుంబసభ్యులతో కలిసి దీపారాధనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత నీలకంఠేశ్వరాలయంలో ఘనంగా జ్వాలాతోరణం బినోలా వద్ద గోదారమ్మకు మహా హారతి భీమ్గల్, నవంబర్ 18: నిజామాబాద్ జిల్లా భీమ�
మద్యం సేవించి వాహనాలు నడుపొద్దు ఆటోలకు నంబరింగ్ పెట్టే ఆలోచన.. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్బాబు ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు అవగాహన ఇందూరు, నవంబర్ 18 : బాధ్యత ఉన్న ప్రతిఒక్కరూ పోలీసేనని
బోధన్, నవంబర్ 18 : సహకార ఉద్యమ బలోపేతానికి సమష్టిగా కృషిచేయాలని, అప్పుడే ఫలితాలు వస్తాయని రాష్ట్ర సహకార యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ అన్నారు. మండలంలోని మావందికుర్దూ గ్రామం లో బోధన్ సొసైటీ ఆధ్వర్
లింబాద్రి గుట్ట జాతర | జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకుంది. గురువారం లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.