ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.. బాండ్పేపర్ రాసిచ్చినోడుకూడా ఏదేదో మాట్లాడుతున్నడు.. కరెంట్ మంత్రిగా రైతుల ఉసురుతీసిన వ్యక్తి షబ్బీర్ అలీ రైతుల మేలు కోసం ఉద్యమస్ఫూర్తితో కే�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఉమ్మడి జిల్లాలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ 2020 అక్టోబర్లో జరిగిన ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన కవిత జనవరి 4 నాటికి ముగియనున్న స్థానిక సంస్థల ఎమ్మె
లింబాద్రి గుట్టపైకి తరలిన స్వామివారు ప్రధాన వీధుల గుండా ఊరేగింపు వేలాదిగా పాల్గొన్న భక్తులు భీమ్గల్, నవంబర్ 9: దక్షిణ బద్రినాథ్గా పేరుగాంచిన లింబాద్రి లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవార�
ముప్కాల్, నవంబర్ 9 : విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని డీఈవో దుర్గాప్రసాద్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, వన్నెల్(బీ) గ్రామంలోని ప్రా�
ఖలీల్వాడి, నవంబర్ 9 : పేదల ఆర్థికాభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇందులో భాగంగా స్వయంఉపాధికి నిధులు మంజూరు చేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఎస్సీ కార్పొరేషన్�
మంత్రి వేముల | వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు, కోమన్పల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ, బిజెపి నాయకులు కార్యకర్తలు సుమారు 300 మంది మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ధాన్యం సేకరణకు పకడ్బందీ వ్యవస్థ ఉభయ జిల్లాల్లో ఊపందుకుంటున్న కొనుగోళ్లు ధాన్యం రవాణాకు ఇబ్బంది కలుగకుండా చర్యలు ఉమ్మడి జిల్లాలో 801 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రతి రోజూ సమీక్షిస్తున్న మంత్రి వేముల యంత్�
రహదారి నిర్మాణంతో ఇబ్బందులు తొలగాయి.. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పెద్ద ఏడ్గి నుంచి గుల్లతండా వరకు డబుల్ రోడ్డు నిర్మాణంపై హర్షం పెద్దఏడ్గి నుంచి కంఠాలి వరకు పాదయాత్ర చేసిన షిండే నిజాంసాగర్, నవం
హాజరుకానున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్ నుంచికోమన్పల్లి వరకు బైక్ ర్యాలీ వేల్పూర్, నవంబర్ 7: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ ర్యాడ మహేశ్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నారు
గ్రామీణ ప్రజలకు జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ పిలుపు నిజామాబాద్ రూరల్, నవంబర్ 7 : గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం తో పాటు న్యాయ సేవాధికార సంస్థ అం �
నిజామాబాద్ సిటీ/ఇందల్వాయి/ధర్పలి/బోధన్/ ఏర్గట్ల, నవంబర్ 7 : అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. నగరంలోని ఖిల్లారోడ్డులో ఉన్న క్రిసెంట్ బా�