మంత్రి వేముల | కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు.
దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు కుటుంబసభ్యులతో కలిసి దీపారాధనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత నీలకంఠేశ్వరాలయంలో ఘనంగా జ్వాలాతోరణం బినోలా వద్ద గోదారమ్మకు మహా హారతి భీమ్గల్, నవంబర్ 18: నిజామాబాద్ జిల్లా భీమ�
మద్యం సేవించి వాహనాలు నడుపొద్దు ఆటోలకు నంబరింగ్ పెట్టే ఆలోచన.. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్బాబు ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు అవగాహన ఇందూరు, నవంబర్ 18 : బాధ్యత ఉన్న ప్రతిఒక్కరూ పోలీసేనని
బోధన్, నవంబర్ 18 : సహకార ఉద్యమ బలోపేతానికి సమష్టిగా కృషిచేయాలని, అప్పుడే ఫలితాలు వస్తాయని రాష్ట్ర సహకార యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ అన్నారు. మండలంలోని మావందికుర్దూ గ్రామం లో బోధన్ సొసైటీ ఆధ్వర్
లింబాద్రి గుట్ట జాతర | జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకుంది. గురువారం లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.
అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు తగ్గిపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న సమయంలోనే డెంగీ జ్వరం భయపెడుతున్నది. డెంగీ అనగానే జనం జం�
వైన్ షాపులకు భారీగా దరఖాస్తులు సిండికేట్కు తెరలేపిన మద్యం వ్యాపారులు రిజర్వేషన్ వర్గాలతోనూ ఒప్పందాలు చేసుకున్న వైనం తెర వెనుక సహకరిస్తున్న ఆబ్కారీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కు.. ప్రభుత్వ ఆదాయా�
బాల్కొండ(ముప్కాల్)/నందిపేట్/ కోటగిరి, నవంబర్ 17: పశుపెంపకందారులు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పకుండా వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ భరత్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక�
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో ఆరు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మూడు చొప్పున.. 23వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు స్థానిక సంస్థల �