జుక్కల్లో పెరుగుతున్న ఇతర పంటల సాగు సిరికొండ రైతులూ ఆరుతడి వైపే.. నిజాంసాగర్, డిసెంబర్ 4: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ రైతులు అందరి కన్నా ముందుగానే ఆరుతడి పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తు�
అటవీ భూముల పరిరక్షణే ధ్యేయంగా ప్రణాళికలు నిజామాబాద్ జిల్లాలో 10వేల ఎకరాల పోడు భూమి కామారెడ్డిలో 52వేల ఎకరాల్లో ‘పోడు’ గుర్తింపు క్రమబద్ధీకరణకు వెల్లువలా దరఖాస్తులు ఈ నెల 8 వరకు కొనసాగనున్న దరఖాస్తుల స్వ�
తక్కువ నీటి వినియోగంతో సాగు లాభాలను ఆర్జిస్తున్న రైతులు ఆదర్శంగా నిలుస్తున్న మాక్లూర్ కర్షకులు కరివేపాకే కదా అని తీసిపారేయకండి. ఆ కరివేపాకే ఇప్పుడు ఎంతో మంది రైతుల్ని లాభాలబాట పట్టిస్తున్నది. తక్కువ �
కొవిడ్-19 నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు మాస్క్ పెట్టుకోకుంటే వెయ్యి రూపాయల జరిమానాకు ఆదేశాలు ముక్కు, మూతి, గడ్డాన్ని పూర్తిగాచుట్టేలా ధరించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సన్నద్ధమైన యంత్రాంగం �
ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 3: దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా చేయూతనందించి ప్రోత్సహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినో�
మృతుడు సంగారెడ్డి జిల్లావాసి రాజుగా గుర్తింపు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలను వెల్లడించిన డీఎస్పీ జైపాల్రెడ్డి నిజాంసాగర్, డిసెంబర్ 3 : నిజాంసాగర్ ప్రాజెక్టు 20వ నంబర్ గేటు వద్ద గోన
నిజామాబాద్సిటీ, డిసెంబర్ 2 : పంటమార్పిడి, యా సంగి సీజన్లో ఏ పంటలు సాగుచేస్తే బాగుంటుందనే దానిపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రగత�
వరి సాగుపై కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతల భిన్న వైఖరులు నాడు పసుపు బోర్డు పై.. నేడు యాసంగి వరిపై ఇదే తీరంటున్న జిల్లా రైతులు కేంద్రం వరి కొనబోమంటది.. ఇక్కడ నేతలు వరి వేసుకోవాలంటారు ఆ నేతలు రైతుల ధర్నాకు ఎందుకు �
ఎమ్మెల్యే షకీల్ నవీపేట, డిసెంబర్ 2: ఫత్తేనగర్లో కొన్నేండ్లుగా మాజీ సైనికులు ఎదుర్కొంటున్న భూముల సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. గురు వారం మండల కేంద్రంలో కవితక్క, షక�
వైరస్ను ఎదుర్కోవడానికి బ్రహ్మాస్త్రం వ్యాక్సినేషన్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా తప్పనిసరి మాస్కులు, భౌతికదూరం పాటించాలి ఎలాంటి అపోహలు నమ్మవద్దు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం రంగంలోకి జిల�
పలు గ్రామాల్లో అటవీ, పోలీసు శాఖ అధికారుల ర్యాలీలు ఎల్లారెడ్డి రూరల్/పిట్లం /నిజాంసాగర్, డిసెంబర్ 1 : అటవీ శాఖ సిబ్బందిపై దాడులు అమానుషమని ఆ శాఖ అధికారులు అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముంబ�
ప్రత్యామ్నాయంతోనే ప్రయోజనం పప్పుధాన్యాల సాగుపై చైతన్య కార్యక్రమాలు గ్రామాల్లో పుష్కలంగా అందుబాటులో జల వనరులు రైతు మేలు కోసం అపరాలపై అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పంట�