నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్నీ ప్రారంభించనున్న కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం నిజామాబాద్ జిల్లాలో ఒక రోజు పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి ముఖ్యమ�
నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆసక్తి ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగుకు అడుగులు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉద్యాన శాఖ సిద్ధం ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో 50వేల ఎకరాల్లో సాగు ప�
తాళం వేసిన ఫ్లాట్లో చోరీ సీసీ కెమెరాల్లో ముగ్గురి కదలికలు రికార్డు నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 14: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్మెంట్లో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడ్�
మంత్రి వేముల | జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలో రూ.50 లక్షల ఎమ్మెల్యే సిడిపి నిధులతో నూతనంగా నిర్మించిన ప్రజా కల్యాణ మండపాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
56 నుంచి 170కి చేరిన విద్యార్థుల సంఖ్య విద్యార్థుల సంఖ్య పెంపునకు ఉపాధ్యాయుల కృషి గ్రామస్తులు సహకరిస్తే మరింత అభివృద్ధి ఆదర్శంగా నిలుస్తున్న పాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాల మోర్తాడ్, డిసెంబర్ 11 : ఆ పాఠశాలలో న�
రెండు గ్రూపుల మధ్య ఘర్షణ ఆరుగురికి గాయాలు..ఒకరి పరిస్థితి విషమం బీర్కూర్, డిసెంబర్ 11 : చిన్న పాటి విషయం లో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ
భూపాలపల్లి నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టివేత రూ.8 లక్షల విలువైన గంజాయి స్వాధీనం నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 11: నిజామాబాద్ జిల్లా కేంద్రం మీదుగా మహారాష్ట్ర ప్రాంతానికి అక్రమంగా గంజాయిని తరలిస్త
ప్రజాప్రతినిధులతో సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష ఖలీల్వాడి/ నవీపేట, డిసెంబర్ 11 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని ఎమ్మెల్సీ కల్వక�
ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురూ మొదటి రోజు ఆప్షన్ల ఎంపిక పూర్తి ఉమ్మడి జిల్లాలో1,400 మందికి అలాట్మెంట్ కేటాయింపుల తీరును పరిశీలించిన ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 11: ఉద్
పోటెత్తినపంటతో బారులు తీరుతున్న లారీలు కేంద్రం తీరుతో తల పట్టుకుంటున్న మిల్లర్లు నిల్వకు గోదాములు ఖాళీ లేక తీవ్రమైన ఇక్కట్లు బీజేపీ తీరుతో కుదేలవనున్నపారాబాయిల్డ్ రైస్మిల్లులు ఐదారేండ్లలో ఉమ్మడి �
ప్రభుత్వ దవాఖానల్లో ఆధునిక సౌకర్యాలు కరోనా మనకు ఎన్నో పాఠాలు నేర్పింది మిత్రుల సహకారంతో వేల్పూర్ పీహెచ్సీలో రూ.31 లక్షలతో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ�
రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకే అబద్ధపు ప్రచారాలు రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో నూతన బస్టాండును నిర్మిస్తాం.. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఆర్టీసీ చైర్మన్ బాజ�
సామాన్యుల పాలిట వరం.. లోక్ అదాలత్ లోక్ అదాలత్లతో అప్పీలులేని పరిష్కారం ఇరువర్గాల అంగీకారంతోనే శాశ్వత పరిష్కారాలు ఉమ్మడి జిల్లాలో వేలాది కేసులకు లభిస్తున్న మోక్షం కేసుల నుంచి బయటపడుతూ ఊపిరి పీల్చుక
వాట్సాప్లో ప్రత్యేక ్రగ్రూపులు ర్యాగింగ్ నియంత్రణపై యూనివర్సిటీలు, కాలేజీల దృష్టి ఎప్పుడు ఫోన్ చేసినా సిద్ధంగా అధికారులు సిటీబ్యూరో, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): ఉస్మానియా, జేఎన్టీయూ వంటి అన్ని యూన�