ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురూ మొదటి రోజు ఆప్షన్ల ఎంపిక పూర్తి ఉమ్మడి జిల్లాలో1,400 మందికి అలాట్మెంట్ కేటాయింపుల తీరును పరిశీలించిన ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 11: ఉద్
పోటెత్తినపంటతో బారులు తీరుతున్న లారీలు కేంద్రం తీరుతో తల పట్టుకుంటున్న మిల్లర్లు నిల్వకు గోదాములు ఖాళీ లేక తీవ్రమైన ఇక్కట్లు బీజేపీ తీరుతో కుదేలవనున్నపారాబాయిల్డ్ రైస్మిల్లులు ఐదారేండ్లలో ఉమ్మడి �
ప్రభుత్వ దవాఖానల్లో ఆధునిక సౌకర్యాలు కరోనా మనకు ఎన్నో పాఠాలు నేర్పింది మిత్రుల సహకారంతో వేల్పూర్ పీహెచ్సీలో రూ.31 లక్షలతో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ�
రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకే అబద్ధపు ప్రచారాలు రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో నూతన బస్టాండును నిర్మిస్తాం.. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఆర్టీసీ చైర్మన్ బాజ�
సామాన్యుల పాలిట వరం.. లోక్ అదాలత్ లోక్ అదాలత్లతో అప్పీలులేని పరిష్కారం ఇరువర్గాల అంగీకారంతోనే శాశ్వత పరిష్కారాలు ఉమ్మడి జిల్లాలో వేలాది కేసులకు లభిస్తున్న మోక్షం కేసుల నుంచి బయటపడుతూ ఊపిరి పీల్చుక
వాట్సాప్లో ప్రత్యేక ్రగ్రూపులు ర్యాగింగ్ నియంత్రణపై యూనివర్సిటీలు, కాలేజీల దృష్టి ఎప్పుడు ఫోన్ చేసినా సిద్ధంగా అధికారులు సిటీబ్యూరో, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): ఉస్మానియా, జేఎన్టీయూ వంటి అన్ని యూన�
కత్తి, నెత్తి లేని వారి మాటలు నమ్మొద్దు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండలో లింకురోడ్డు పనులకు శంకుస్థాపన బాల్కొండ(ముప్కాల్), డిసెంబర్ 10: సీఎం కేసీఆర్ సహకారంతోనే బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి ప�
నిజామాబాద్ లీగల్, డిసెంబర్ 10 : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయ సేవా సంస్థ, పోలీసుశాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో శుక్రవారం నిర్
మెకానిక్ షెడ్డులో ముగ్గురి ఊచకోత నిద్రలోనే కార్మికులను హతమార్చిన దుండగులు మృతుల్లో ఇద్దరు పంజాబ్, ఒకరు సంగారెడ్డి వాసులు డిచ్పల్లిలో ఘటన.. వివరాలు సేకరిస్తున్న క్ల్లూస్ టీం పొట్ట కూటి కోసం పంజాబ్ �
పేదల ఇంటికలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ త్వరలో సొంతజాగాలో ఇల్లు కట్టుకునే పథకం ప్రారంభం మంచి పనులను చెడగొట్టేవారి మాటలను పట్టించుకోవద్దు వేల్పూర్లో 112 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవంలో మం�
రూ.30లక్షలతో వైకుంఠధామం సుందరీకరణ పార్కును తలపిస్తున్నశ్మశానవాటిక ప్రాంగణం నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం, పరిశుభ్రతతోపాటు అన్ని వసతులతో కూడిన వైకుంఠధామ�
అభివృద్ధికి ఆటంకం ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం దందా విమర్శలకు తావిస్తున్న పలువురి వ్యవహార శైలి చైతన్యంతోనే అక్రమాలకు చరమగీతం నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ‘ ప్రభుత్వంతో పని చేయించుకోవడం �
యాసంగి సీజన్ కోసం స్పెషల్ డ్రైవ్ కామారెడ్డి జిల్లాలోని 104 క్లస్టర్లలో సాగుతున్న శిక్షణ కార్యక్రమాలు 25-30 శాతం వరిసాగు తగ్గించే దిశగా చర్యలు బైబ్యాక్ ఒప్పందం ఉంటేనే వేయాలని సూచన సొంతిల్లు వారికి ఏండ్ల�
MLC Kavitha | భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీజేపీ నాయకుల బట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదు అని ఆమె పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్లో
ఆదర్శంగా నిలుస్తున్న సిర్పూర్ రైతులు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అడుగులు పది మంది కలిసి 50 ఎకరాల్లో ఉల్లిసాగు ఖలీల్వాడి, డిసెంబర్ 6 :యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తుండడంతో