నిజామాబాద్సిటీ, డిసెంబర్ 2 : పంటమార్పిడి, యా సంగి సీజన్లో ఏ పంటలు సాగుచేస్తే బాగుంటుందనే దానిపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రగత�
వరి సాగుపై కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతల భిన్న వైఖరులు నాడు పసుపు బోర్డు పై.. నేడు యాసంగి వరిపై ఇదే తీరంటున్న జిల్లా రైతులు కేంద్రం వరి కొనబోమంటది.. ఇక్కడ నేతలు వరి వేసుకోవాలంటారు ఆ నేతలు రైతుల ధర్నాకు ఎందుకు �
ఎమ్మెల్యే షకీల్ నవీపేట, డిసెంబర్ 2: ఫత్తేనగర్లో కొన్నేండ్లుగా మాజీ సైనికులు ఎదుర్కొంటున్న భూముల సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. గురు వారం మండల కేంద్రంలో కవితక్క, షక�
వైరస్ను ఎదుర్కోవడానికి బ్రహ్మాస్త్రం వ్యాక్సినేషన్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా తప్పనిసరి మాస్కులు, భౌతికదూరం పాటించాలి ఎలాంటి అపోహలు నమ్మవద్దు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం రంగంలోకి జిల�
పలు గ్రామాల్లో అటవీ, పోలీసు శాఖ అధికారుల ర్యాలీలు ఎల్లారెడ్డి రూరల్/పిట్లం /నిజాంసాగర్, డిసెంబర్ 1 : అటవీ శాఖ సిబ్బందిపై దాడులు అమానుషమని ఆ శాఖ అధికారులు అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముంబ�
ప్రత్యామ్నాయంతోనే ప్రయోజనం పప్పుధాన్యాల సాగుపై చైతన్య కార్యక్రమాలు గ్రామాల్లో పుష్కలంగా అందుబాటులో జల వనరులు రైతు మేలు కోసం అపరాలపై అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పంట�
రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తెలంగాణలో మద్దతు ధరపై ‘మహారాష్ట్ర’ రైతుల కన్ను ఏదోలా ఇక్కడ ధాన్యం అమ్ముకోవచ్చనే ఆశ అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు పొడవునా అక్కడి ధాన్యం రాకుండా చెక్పోస్టులు సాలూ�
రుద్రూర్-బోధన్ రోడ్డు మరమ్మతులకు రూ.2.65 కోట్ల కేటాయింపు స్పీకర్ పోచారం చొరవతో సమస్యకు పరిష్కారం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, ప్రయాణికులు రుద్రూర్, నవంబర్ 28 : మండల కేంద్రం నుంచి బోధన్కు ప్రయాణ�
సీపీ కార్తికేయ రెంజల్ పోలీసుస్టేషన్ తనిఖీ రెంజల్, నవంబర్ 26: యువత గంజాయికి బానిసలై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీపీ కార్మికేయ అన్నారు. గంజాయిని పూర్తిగా నిషేధించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంల
హైదరాబాద్లో నిర్వహణ సభ్యులకు అందిన సమాచారం డిచ్పల్లి, నవంబర్ 26: తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం హైదరాబాద్లోని రూసా భవనంలో విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించ �
ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టేలా సైబర్ కాంగ్రెస్కు శ్రీకారం కామారెడ్డి జిల్లాలో 50 పాఠశాలలు ఎంపిక ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గుర్తింపు బ్యాడ్జీలను అందజేసిన అధికారులు కంప్యూట