నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 5 : యాసంగి సీజన్లో ఇతర పంటలసాగు లాభదాయకమని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ అన్నారు. యాసంగి సాగుపై జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులు రైతులకు ఆదివారం విస్తృతంగా అవగాహ�
రైతులు సహకరించాలి ! మీ భూములకు సాగునీరు అందించేందుకు కొనసాగుతున్న పనులు పైప్లైన్ వేసేందుకు ఆటంకాలు సృష్టించొద్దని విన్నపం ప్యాకేజీ -20, 21 పనులపై రాష్ట్ర మంత్రి వేముల సమీక్ష సారంగాపూర్, మెంట్రాజ్పల్లి
2.64 లక్షల ఎకరాలకు 23.832 టీఎంసీల నీటి విడుదలకు ఆమోదం వానకాలం వడ్ల కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నిజామాబాద్ ప్రథమం యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టీకరణ జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో మం�
రూ.5 లక్షలతో వంట సామగ్రి, కుర్చీలు, ఇతర సామగ్రి అందజేత మంత్రి చేతుల మీదుగా త్వరలో కల్యాణ మండపం ప్రారంభం వేల్పూర్లో నానమ్మ-తాతయ్య జ్ఞాపకార్థం వివిధ సేవా కార్యక్రమాలు వేల్పూర్, డిసెంబర్ 4 : నిజామాబాద్ జిల
గుండు, బండి.. దద్దమ్మలు తెలంగాణ వడ్లు కొనాలని కేంద్రాన్ని ఎందుకు అడగరు? రైతుల ప్రయోజనాలు పట్టని బీజేపీ ఎంపీలు మోదీకి అదానీ, అంబానీల పైనే ఎక్కువ ప్రేమ ధాన్యం కొనుగోళ్లలోకేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి వేము�
వందశాతం వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి కొత్త వేరియంట్ల పుట్టుకతో ప్రభుత్వం జాగ్రత్తలు అర్హత కలిగిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు జోరుగా సాగుతున్న కరోనా టీకాల పంపిణీ గ్రామాల్లో అవగాహన రాహిత్
వాతావరణ మార్పులతో పెరిగిన చలి తీవ్రత18 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలుజిల్లావ్యాప్తంగా కమ్ముకుంటున్న పొగమంచు ఖలీల్వాడి, డిసెంబర్ 4: నిజామాబాద్ జిల్లాలో రెండు, మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింద�
జుక్కల్లో పెరుగుతున్న ఇతర పంటల సాగు సిరికొండ రైతులూ ఆరుతడి వైపే.. నిజాంసాగర్, డిసెంబర్ 4: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ రైతులు అందరి కన్నా ముందుగానే ఆరుతడి పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తు�
అటవీ భూముల పరిరక్షణే ధ్యేయంగా ప్రణాళికలు నిజామాబాద్ జిల్లాలో 10వేల ఎకరాల పోడు భూమి కామారెడ్డిలో 52వేల ఎకరాల్లో ‘పోడు’ గుర్తింపు క్రమబద్ధీకరణకు వెల్లువలా దరఖాస్తులు ఈ నెల 8 వరకు కొనసాగనున్న దరఖాస్తుల స్వ�
తక్కువ నీటి వినియోగంతో సాగు లాభాలను ఆర్జిస్తున్న రైతులు ఆదర్శంగా నిలుస్తున్న మాక్లూర్ కర్షకులు కరివేపాకే కదా అని తీసిపారేయకండి. ఆ కరివేపాకే ఇప్పుడు ఎంతో మంది రైతుల్ని లాభాలబాట పట్టిస్తున్నది. తక్కువ �
కొవిడ్-19 నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు మాస్క్ పెట్టుకోకుంటే వెయ్యి రూపాయల జరిమానాకు ఆదేశాలు ముక్కు, మూతి, గడ్డాన్ని పూర్తిగాచుట్టేలా ధరించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సన్నద్ధమైన యంత్రాంగం �
ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 3: దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా చేయూతనందించి ప్రోత్సహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినో�
మృతుడు సంగారెడ్డి జిల్లావాసి రాజుగా గుర్తింపు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలను వెల్లడించిన డీఎస్పీ జైపాల్రెడ్డి నిజాంసాగర్, డిసెంబర్ 3 : నిజాంసాగర్ ప్రాజెక్టు 20వ నంబర్ గేటు వద్ద గోన