తాడ్వాయి, డిసెంబర్ 15: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రసిద్ధ సద్గురు శబరిమాత ఆశ్రమ 51వ వార్షికోత్సవాలను ఈ నెల 18, 19వ తేదీల్లో నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాతరను ఘనం
నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన వైష్ణవ ఆలయాలు నెల రోజుల పాటు తిరుప్పావై ప్రవచనాలు ధనుర్మాస ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో న�
దుబాయి నుంచి సికింద్రాపూర్కు చేరిన బాధితుడు టీబీతో అక్కడి దవాఖానలో చేరిక ఆదుకునేవారు ఎవరూ లేక ఇబ్బందులు.. ఇంటికి చేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు జక్రాన్పల్లి, డిసెంబర్ 15 : దుబాయిలో టీబీ
కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు.. అనారోగ్యంతో మరణించినవారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేత ఉమ్మడి జిల్లాలో 9మందికి.. ఖలీల్వాడీ/ ఆర్మూర్/ పిట్లం, డిసెంబర్ 15: హైదరాబాద్లోని మీడియా అకాడమీ కార్యాలయంల�
ఏపుగా పెరిగిన పంట సకాలంలో కురిసిన వర్షాలు సంరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు కామారెడ్డి జిల్లాలో 45వేల ఎకరాల్లో సాగు గాంధారి, డిసెంబర్ 15 : యాసంగి ఆరుతడి పంటల్లో ప్రధానమైన శనగను కామారెడ్డి జిల్లాలోని �
జిల్లా, మండల పరిషత్లకు నిధులు విడుదల 2021-22 బడ్జెట్ కేటాయింపులమేరకు మంజూరు హర్షం వ్యక్తంచేస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి దోహదం చేయనున్న ప్రత్యేక నిధులు స్థానిక సంస్థలను బల�
నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్నీ ప్రారంభించనున్న కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం నిజామాబాద్ జిల్లాలో ఒక రోజు పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి ముఖ్యమ�
నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆసక్తి ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగుకు అడుగులు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉద్యాన శాఖ సిద్ధం ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో 50వేల ఎకరాల్లో సాగు ప�
తాళం వేసిన ఫ్లాట్లో చోరీ సీసీ కెమెరాల్లో ముగ్గురి కదలికలు రికార్డు నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 14: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్మెంట్లో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడ్�
మంత్రి వేముల | జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలో రూ.50 లక్షల ఎమ్మెల్యే సిడిపి నిధులతో నూతనంగా నిర్మించిన ప్రజా కల్యాణ మండపాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
56 నుంచి 170కి చేరిన విద్యార్థుల సంఖ్య విద్యార్థుల సంఖ్య పెంపునకు ఉపాధ్యాయుల కృషి గ్రామస్తులు సహకరిస్తే మరింత అభివృద్ధి ఆదర్శంగా నిలుస్తున్న పాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాల మోర్తాడ్, డిసెంబర్ 11 : ఆ పాఠశాలలో న�
రెండు గ్రూపుల మధ్య ఘర్షణ ఆరుగురికి గాయాలు..ఒకరి పరిస్థితి విషమం బీర్కూర్, డిసెంబర్ 11 : చిన్న పాటి విషయం లో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ
భూపాలపల్లి నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టివేత రూ.8 లక్షల విలువైన గంజాయి స్వాధీనం నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 11: నిజామాబాద్ జిల్లా కేంద్రం మీదుగా మహారాష్ట్ర ప్రాంతానికి అక్రమంగా గంజాయిని తరలిస్త
ప్రజాప్రతినిధులతో సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష ఖలీల్వాడి/ నవీపేట, డిసెంబర్ 11 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని ఎమ్మెల్సీ కల్వక�