శబరిమాత దివ్యపాదుకా పూజోత్సవంఆకట్టుకున్న శోభాయాత్రవివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు తాడ్వాయి డిసెంబర్ 19: మండల కేంద్రంలోని సద్గురు శబరిమాత ఆశ్రమంలో వార్షికోత్సవాలు రెండోరోజు ఆదివారం కన�
తాగడం మానుకోవాల్సిందే! నిషేధం ఉన్నా జోరుగా అమ్మకాలు చట్టాలు చేసినా ఫలితం సున్నా పటిష్టంగా అమలు చేయాలి నిపుణుల సూచన సరదాగా ఒకసారి మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో బలి అవుతూనే ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్య
కేంద్రం తీరుపై నేడు ఊరూరా చావుడప్పు మోదీ రైతు వ్యతిరేక విధానాలపై నేడు టీఆర్ఎస్ నిరసన ఆందోళనల్లో పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, రైతులు అధినేత కేసీఆర్ ఆదేశాలతో కదం తొక్కనున్న గులాబీ శ్రేణులు ఢిల్లీల�
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పిలుపు ఎల్లారెడ్డి, డిసెంబర్ 19 : కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నేడు (సోమవారం) నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో టీ
161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన క్వాలిస్ వాహనం అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం..చికిత్స పొందుతూ మరొకరు.. మృతుల్లో పసికందు, ఇద్దరు చిన్నారులు మరో ఐదుగురికి తీవ్ర గాయాలు.. నిజామ�
రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవచ్చు జాగ్రత్తలు పాటించాలని సూచించిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి కోటగిరి డిసెంబర్ 18: ఉమ్మడి జిల్లాలను చలి వణికిస్తోంది. గడిచిన మూడు రోజుల నుం�
ఆరుతడి పంటగా పూలతోటలు పంటమార్పిడితో అధిక లాభాలు బంతి,చామంతి,చాందినీ పూల సాగులో దిట్ట మాక్లూర్ రైతులు మాక్లూర్, డిసెంబర్ 18: బంతిపూల సాగు వాణిజ్యపరంగా మంచి విలువను కలిగి ఉన్నది. పూలతోటల పెంపకంతో సన్న, చి�
2010లో జిల్లా కోర్టులో ప్రారంభం ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన కేసుల పరిష్కారం నిజామాబాద్ లీగల్, డిసెంబర్ 18 : దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం(ఐఏఎంసీ) ప్రారంభమైంది. రాష్ట్ర రా
స్విమ్మింగ్లో ప్రతిభ చాటుతున్న చిన్నారి ఇప్పటి వరకు 44 మెడల్స్ సాధించిన సాయి ప్రజ్ఞ జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్న ఇందూరు బిడ్డ పిల్లల అభిరుచిని తల్లిదండ్రులు గుర్తించి, ప్రోత్సహిస్తే.. ఆయా రంగాల్ల
మైనారిటీ గురుకులాల్లో టాపర్గా నిలిచిన అభిజ్ఞ చందూర్ గురుకులం నుంచి నీట్, ఐఐటీ లాంగ్టర్మ్ కోచింగ్కు అర్హత సాధించిన ముగ్గురు విద్యార్థినులు శిక్షణకు రూ.5లక్షల చొప్పున ఖర్చు చేయనున్నట్లు ప్రిన్సిప�
డిచ్పల్లి, డిసెంబర్ 18 : కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాడుతున్నదని, ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నాటకాలాడుతున్నదని ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ విమర్శించారు. మండలంలోని కోరట్పల్లి, సుద్ద�