పంటనష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా.. వడగండ్ల బాధిత ప్రాంతాలను పరిశీలించిన స్పీకర్ రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలి కోటగిరి, డిసెంబర్ 30 : నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి కురి�
ఈ ఏడాది పత్తికి మంచి డిమాండ్ తెల్లబంగారంతో రైతన్నకు కాసుల పంట రూ.10వేలకు చేరువైన క్వింటాలు ధర కనీస మద్దతు ధరకన్నా ఎక్కువ రేటు భారత పత్తి సంస్థ కేంద్రాల్లో క్వింటాకు రూ.6,025 మద్నూర్లో రూ.9,050 పలుకుతున్న క్విం�
రూ. 12.80 లక్షలతో తయారు చేయించిన బంగారు హారాలను అందజేసిన దంపతులు దాతలను అభినందించినస్పీకర్ పోచారం బీర్కూర్, డిసెంబర్ 24 : మండలంలోని తెలంగాణ తిరుమల ఆలయానికి భక్తులు విరాళాలను అందజేస్తున్నారు. ఆలయాన్ని స్ప�
ఇంటర్ ఫస్టియర్లో ఫెయిలైనవారికి విద్యాశాఖ తీపికబురు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 16,674 మందికి ఊరట ఫెయిలైన విద్యార్థులందరినీ కనీస మార్కులతో రాష్ట్ర ప్రభుత్వం పాస్చేసినట్లు ఇంటర్ జిల్లా
ఉమ్మడి జిల్లాలో మొదలైన వివరాల సేకరణ అమల్లోకి జియో ట్యాగింగ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వ్యవసాయాధికారులు గతంలో ఒకేచోట కూర్చొని తప్పుడు లెక్కలిచ్చిన సిబ్బంది వాస్తవ గణాంకాలు ఇవ్వకపోతే బాధ్యులపై చ�
ముస్తాబైన చర్చిలు నేడు ప్రత్యేక ప్రార్థనలు క్రిస్మస్ వేడుకలకు చర్చిలు ముస్తాబయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రార్థనా మందిరాలను రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. శుక్రవారం రాత్రి నుం
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి యాంసగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని స్పష్టీకరణ అమ్రాద్లో దేశీ వరి విత్తన శుద్ధి కేంద్రం ప్రారంభం మాక్లూర్, డిసెంబర్ 23 : పోషక విలువలతో కూడిన పంటలను పండించాలని, �
జాతీయ రైతు దినోత్సవాన్ని జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులను సన్మానిం చారు. భీమ్గల్/మోర్తాడ్, డిసెంబర్ 23: జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవ్ గ్లోబల్ సంస్థ �
నిజామాబాద్సిటీ, డిసెంబర్ 23: దేశానికి అన్నం పెట్టే రైతుల శ్రమ వెలకట్టలేనిదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మన దేశంలో వ్యవసాయానికి ఎంతో ప్రధాన్యత ఉందని, అన్నదాతల కృషిని మరువలేమని పేర్కొన్నారు. నగ�
వినియోగదారుల ఫోరం ద్వారా సేవలు వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారం పొందే అవకాశం నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 235 ఫిర్యాదుల పరిష్కారం ఖలీల్వాడి, డిసెంబర్ 23 : వస్తు వినిమయ వ్యవస్థలో వినియ�
తెలంగాణ అన్నదాతను చులకనగా చూస్తున్న కేంద్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై రైతుల మండిపాటు మోదీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై రైతులోకం ఆగ్రహం కర్షకులకు కొండంత అండగా రాష్ట్ర సర్కారు ఉత్పత్తిని ప�
అధికారులతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పెండింగ్లో ఉన్న పైప్లైన్ నిర్మాణానికి రైతులు సహకరించాలని వినతి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -20, 21 పనులతోపాటు నీటి