ఉమ్మడి జిల్లాలో మొదలైన వివరాల సేకరణ అమల్లోకి జియో ట్యాగింగ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వ్యవసాయాధికారులు గతంలో ఒకేచోట కూర్చొని తప్పుడు లెక్కలిచ్చిన సిబ్బంది వాస్తవ గణాంకాలు ఇవ్వకపోతే బాధ్యులపై చ�
ముస్తాబైన చర్చిలు నేడు ప్రత్యేక ప్రార్థనలు క్రిస్మస్ వేడుకలకు చర్చిలు ముస్తాబయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రార్థనా మందిరాలను రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. శుక్రవారం రాత్రి నుం
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి యాంసగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని స్పష్టీకరణ అమ్రాద్లో దేశీ వరి విత్తన శుద్ధి కేంద్రం ప్రారంభం మాక్లూర్, డిసెంబర్ 23 : పోషక విలువలతో కూడిన పంటలను పండించాలని, �
జాతీయ రైతు దినోత్సవాన్ని జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులను సన్మానిం చారు. భీమ్గల్/మోర్తాడ్, డిసెంబర్ 23: జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవ్ గ్లోబల్ సంస్థ �
నిజామాబాద్సిటీ, డిసెంబర్ 23: దేశానికి అన్నం పెట్టే రైతుల శ్రమ వెలకట్టలేనిదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మన దేశంలో వ్యవసాయానికి ఎంతో ప్రధాన్యత ఉందని, అన్నదాతల కృషిని మరువలేమని పేర్కొన్నారు. నగ�
వినియోగదారుల ఫోరం ద్వారా సేవలు వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారం పొందే అవకాశం నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 235 ఫిర్యాదుల పరిష్కారం ఖలీల్వాడి, డిసెంబర్ 23 : వస్తు వినిమయ వ్యవస్థలో వినియ�
తెలంగాణ అన్నదాతను చులకనగా చూస్తున్న కేంద్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై రైతుల మండిపాటు మోదీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై రైతులోకం ఆగ్రహం కర్షకులకు కొండంత అండగా రాష్ట్ర సర్కారు ఉత్పత్తిని ప�
అధికారులతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పెండింగ్లో ఉన్న పైప్లైన్ నిర్మాణానికి రైతులు సహకరించాలని వినతి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -20, 21 పనులతోపాటు నీటి
హైదరాబాద్కు చెందిన ఓక్రిడ్జ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో.. హాజరైన టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ బిగాల మహేశ్ మాక్లూర్, డిసెంబర్ 22: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ
ఎమ్మెల్సీ రాజేశ్వర్ క్రైస్తవులకు క్రిస్మస్ కానుకల పంపిణీ మోర్తాడ్, డిసెంబర్22: బాల్కొండ నియోజకవర్గానికి తలాపునే గోదావరి ఉన్నా చుక్కనీరు లేని పరిస్థితులు ఒకప్పుడు ఉండేవని, కానీ మంత్రి వేముల ప్రశాంత�
టీఎన్జీవోస్ నాయకులతో కలిసి కేక్ కట్చేసిన కలెక్టర్ కమాండెంట్ ఆధ్వర్యంలో ఏడో పోలీస్ బెటాలియన్లో.. నిజామాబాద్సిటీ డిసెంబర్22: టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను సంఘ భవనంలో బుధ�
తీరొక్క పంటలతో లాభాల బాటలో రైతులు కామారెడ్డి జిల్లాలో వేర్వేరు పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు వాణిజ్య పంటల సాగువైపు కర్షకలోకం చూపు పంటలు పండించే విషయంలో మూస పద్ధతిలో ఒకే పంటను నమ్ముకొని నష్టపోవడం కన్�
30 శాతం వేతనం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం కమిషనరేట్ పరిధిలో 750 మందికి లబ్ధి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు: హోంగార్డులు పోలీసు శాఖలో అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం త