ప్రభుత్వ దవాఖానల్లో ఖాళీల భర్తీకి చర్యలు వైద్యవిధాన పరిషత్లోకి మోర్తాడ్, బాల్కొండ వైద్యశాలలు: మంత్రి ప్రశాంత్రెడ్డి రాష్ట్రంలోని పేదవారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృ
Oxygen beds | మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. మంత్రి, తన స్నేహితులతో కలిసి సుమారు కోటిన్నర రూపాయలతో ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు.
మరోసారి విస్తరిస్తున్న కొవిడ్ మహమ్మారి స్వీయ జాగ్రత్తలే అత్యంత మేలు అప్రమత్తంగా లేకపోతే మరోమారు తిప్పలు తప్పవు వ్యాక్సినేషన్లో వేగం పెంచిన ప్రభుత్వం మాస్కులు, భౌతిక దూరం పాటించకపోతే పెను ప్రమాదమే న�
మంత్రి వేముల పిలుపు మేరకు పలు దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు, రిసెప్షన్ కౌంటర్ల ఏర్పాటు.. నేడు ప్రారంభించనున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సకల సౌకర్యాల కల్పనకు కృషిచేస్తున్న మంత్రి సతీమణి, మిత్రబృందం కమ�
దీక్షల పేరుతో మరో నాటకం జిల్లాలోనూ అలజడికి కుట్రలు ప్రజలను రెచ్చగొట్టడమే ప్రణాళిక కేంద్ర ఆదేశాలు గల్లీ బీజేపీ బేఖాతరు కొవిడ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహారం నిజామాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్ర�
తొలిరోజు ఉమ్మడి జిల్లాలో 4,057 మందికి వ్యాక్సిన్ మొదటి రోజు నిజామాబాద్ జిల్లాలో 3237 మందికి, కామారెడ్డి జిల్లాలో 820 మందికి టీకాల పంపిణీ ఖలీల్వాడి/ విద్యానగర్, జనవరి 3 : టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక
సిమెంట్ స్తంభాలు వేయించాం..రైతుబంధు వచ్చింది.. వడ్డీ వ్యాపారుల బాధ పోయింది.. పంట సాగుకు ముందే పెట్టుబడి పైసలు వస్తున్నయ్ ఎరువులు, పురుగు మందులతోపాటు చాలా పనులకు ఉపయోగపడుతున్నయ్ ఒడ్డాపల్లి రైతు దంపతుల�
అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.గోవర్ధన్రెడ్డి బదిలీపై వెళ్తున్న జడ్జికి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు నిజామాబాద్ లీగల్, జనవరి 3: న్యాయ సేవలు అందించడంలో జిల్లాతో అన్ని తీపిగుర్తులే ఉన్నాయన�
రైతుల బ్యాంక్ అకౌంట్లలో నగదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కర్షకుల ఆనందహేల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు వెల్లువలా క్షీరాభిషేకాలు నిజామాబాద్, జనవరి 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుబంధు పథకం వచ్చిన తర్వాత కర్ష
నిజామాబాద్ జిల్లాలో 20 మంది.. కామారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు ఎంపిక నిజామాబాద్ క్రైం, జనవరి 2 : పోలీసు శాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. కేం�
నాడు వలసపోయిన గ్రామాలకు.. నేడు ఉపాధి కోసం వస్తున్న ఇతర రాష్ర్టాల కూలీలు వరినాట్లలో ఉత్తరాఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్ యువకులు వ్యవసాయంలో ఇక్కడి పథకాలు భేష్ దేశమంతా ఇట్లనే ఉంటే..మా బతుకులు మారుతయ్ : యూప�
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే వెలువడిన ఆదేశాలు సక్రమంగా సాగుతున్న ఉద్యోగుల విభజనను ఆటంకపర్చేందుకు రాజకీయ శక్తుల యత్నం జోనల్ వ్యవస్థ ద్వారా ఇబ్బంది కలిగింది కొంతమందికే… స్థానికతకు పెద్దపీట వేస�
వడ్యాట్ గ్రామానికి చెందిన రైతు బాలమల్లేశ్ మనోగతం నాకు నాలుగు ఎకరాల పొలమున్నది. రైతుబంధు పథకం కింద వానకాలంలో రూ.20వేలు, యాసంగికి రూ.20వేలు వస్తున్నయ్. ఏటా రూ.40వేలు బ్యాంకు ఖాతాలో పడుతున్నయ్. ఇవే పైసలతో పం�