రైతుల కోసం కేంద్రంతో రాష్ట్ర సర్కారు పోరాటం ఎఫ్సీఐ గోదాముల వద్ద బారులు తీరుతున్న లారీలు రాష్ట్రప్రభుత్వమే ధాన్యం ఇవ్వడం లేదంటూ బుకాయింపు వడ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వింత పోకడ గత యాసంగిలో సేకరించిన �
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బాన్సువాడ/ బీర్కూర్/ నస్రుల్లాబాద్, డిసెంబర్ 20 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమ�
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ లింగంపేట, డిసెంబర్ 20 : అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పష్టం చేశారు. లింగంపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీప
నిజామాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుల కోసం గులాబీ దళం పోరుబాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక వైఖరిని అడుగడుగునా ఎండగట్టాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇ
కేంద్రం నిర్లక్ష్యంపై మోగిన ఉమ్మడి జిల్లాలో ఉవ్వెత్తున నిరసనలు గ్రామగ్రామాన కేంద్రందిష్టిబొమ్మల దహనం సీఎం కేసీఆర్ పిలుపుతో గర్జించిన గులాబీ సేన బీజేపీకి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా కదిలిన కర్షకులు స్వ�
పెట్టుబడి సాయానికి ప్రభుత్వం కసరత్తు ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ నూతన లబ్ధిదారుల దరఖాస్తులకు ఆహ్వానం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నిర్విఘ్నంగా సాగుతున్న పథకం నిజామాబాద్ జిల్లాలో 2.5 లక్షల మంది రైతులక
కేంద్రం వైఖరిని దృష్టిలో ఉంచుకొని ఇతర పంటలు సాగు చేసుకోవాలి : జుక్కల్ ఎమ్మెల్యే షిండే నిజాంసాగర్, డిసెంబర్ 20: యాసంగి పంటల సాగుకోసం నిజాంసాగర్ ప్రాజెక్టునుంచి నీటిని సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ �
మూడు రోజులుగా చలి తీవ్రం ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చల్లగాలులు కామారెడ్డిలో 11 డిగ్రీలు, నిజామాబాద్లో 13.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు మూడు రోజులుగా ఒక్కటే చలి ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చల్లగాల
శబరిమాత దివ్యపాదుకా పూజోత్సవంఆకట్టుకున్న శోభాయాత్రవివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు తాడ్వాయి డిసెంబర్ 19: మండల కేంద్రంలోని సద్గురు శబరిమాత ఆశ్రమంలో వార్షికోత్సవాలు రెండోరోజు ఆదివారం కన�
తాగడం మానుకోవాల్సిందే! నిషేధం ఉన్నా జోరుగా అమ్మకాలు చట్టాలు చేసినా ఫలితం సున్నా పటిష్టంగా అమలు చేయాలి నిపుణుల సూచన సరదాగా ఒకసారి మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో బలి అవుతూనే ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్య
కేంద్రం తీరుపై నేడు ఊరూరా చావుడప్పు మోదీ రైతు వ్యతిరేక విధానాలపై నేడు టీఆర్ఎస్ నిరసన ఆందోళనల్లో పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, రైతులు అధినేత కేసీఆర్ ఆదేశాలతో కదం తొక్కనున్న గులాబీ శ్రేణులు ఢిల్లీల�
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పిలుపు ఎల్లారెడ్డి, డిసెంబర్ 19 : కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నేడు (సోమవారం) నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో టీ
161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన క్వాలిస్ వాహనం అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం..చికిత్స పొందుతూ మరొకరు.. మృతుల్లో పసికందు, ఇద్దరు చిన్నారులు మరో ఐదుగురికి తీవ్ర గాయాలు.. నిజామ�
రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవచ్చు జాగ్రత్తలు పాటించాలని సూచించిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి కోటగిరి డిసెంబర్ 18: ఉమ్మడి జిల్లాలను చలి వణికిస్తోంది. గడిచిన మూడు రోజుల నుం�